Naresh Kumar

Naresh Kumar

సీఎం జగన్‌కు హైకోర్టు నోటీసులు

వైకాపా రాజకీయ ప్రయోజనాలను ప్రోత్సహించేలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి, రాష్ట్ర ప్రభుత్వం వివిధ మార్గాల్లో ప్రకటనలు (అడ్వర్టైజ్‌మెంట్లు) ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిల్‌పై హైకోర్టు స్పందించింది. ఇకపై జారీ చేసే ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కట్టుబడి...

Read more

ఎల్లో మీడియావి నీచపు రాతలు

‘జగనన్నతోనే విద్యా సాధికారత’ ర్యాలీ విజయవంతం కావడాన్ని టీడీపీతో పాటు ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోయాయని వైఎస్సార్‌ విద్యార్థి విభాగం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలతో నీచపు రాతలు ప్రచురించిన ఎల్లో మీడియా ప్రతులను మంగళవారం ధర్మవరంలోని కాలేజీ సర్కిల్‌లో దగ్ధం...

Read more

రేపు ‘వలంటీర్లకు వందనం’

జిల్లాలో 9,343 మందికి సన్మానం 31 సేవా వజ్ర, 187 సేవా రత్న, 9,125 సేవా మిత్ర అవార్డులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంక్షేమ వారధులుగా నిలుస్తున్న వలంటీర్ల సేవలకు సర్కార్‌ గుర్తింపు ఇస్తోంది. సేవలకు మెచ్చి ఏటా సన్మానం చేస్తోంది....

Read more

మాట నిలబెట్టుకున్న జగన్‌

పాదయాత్ర సమయంలో చిట్టూరు, తరిమెల గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. చిట్టూరు వద్ద పెన్నానదిపై నిర్మించిన నూతన బ్రిడ్జిని...

Read more

‘సిద్ధం’ సభకు వలంటీర్లుగా ముందుకొచ్చిన విద్యార్థులు

రాప్తాడులో ఈ నెల 18న జరుగనున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘సిద్ధం’ సభకు రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది పార్టీ శ్రేణులు హాజరుకానున్నారు. ఏ చిన్నలోటుపాట్లు తలెత్తకుండా ఏర్పాట్లకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో...

Read more

వినేవాళ్లు ఎర్రివాళ్లు అయితే చెప్పేవారు షర్మిల: మంత్రి రోజా

అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు చంద్రబాబు నైజమని మండిపడ్డారు మంత్రి ఆర్కే రోజా. పవన్‌ కల్యాణ్‌ మాటలను ప్రజలు నమ్మలేదని.. అందుకే షర్మిలకు చంద్రబాబు స్క్రిప్ట్‌ ఇచ్చి చదివిస్తున్నారని విమర్శించారు. విశాఖపట్నంలో ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకల సందర్భంగా మంత్రి రోజా...

Read more

బాబు, పవన్‌తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరం: మంత్రి పెద్దిరెడ్డి

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి వల్లే ఎక్కువ సాగునీటి జలాలు ఏపీకి వచ్చాయని తెలిపారు. 2018కి ముందు ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ...

Read more

వారం గడిచింది.. అయినా బాబు నోట మాటెందుకు రావట్లేదు?

అన్నీ తల కిందులవుతున్నాయి. బీజేపీతో పొత్తు అంటూనే నిర్ణయం పెండింగ్‌లో పెట్టారు. అటు సీఎం జగన్ ఎలక్షన్ డ్రైవ్ స్పీడ్ పెంచారు. YSRCP అభ్యర్దుల పైనా దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. ఎప్పటికప్పుడు ఇన్‌ఛార్జ్‌ల లిస్టు ప్రకటిస్తున్నారు. ఇటు బాబు కూటమిలో మాత్రం...

Read more

మట్టిలోని మాణిక్యాలను సానపట్టగలిగితే అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లొచ్చు: సీఎం జగన్‌

ఆడుదాం ఆంధ్ర.. ఆరోగ్యం, వ్యాయామం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అనేది దీని ఉద్దేశం. రెండో ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ ఎప్పుడూ ఊహించని పద్ధతిలో మట్టిలోని మాణిక్యాలను గుర్తించగలిగితే, సానపట్టగలిగితే, సరైన శిక్షణ ఇవ్వగలిగితే మనం జాతీయ,...

Read more

దొంగ ఓట్లతో రాజకీయం చేసేదీ టీడీపీనే: సజ్జల

టీడీపీ నేతల ప్రచారం పచ్చకామెర్లవాడి సామెతలాగ ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతోనే రాజకీయాలు చేసే టీడీపీ పార్టీలాగా తాము వ్యవహరించమని తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో తాను...

Read more
Page 85 of 169 1 84 85 86 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.