Naresh Kumar

Naresh Kumar

ఏపీలో నిరంకుశ పాలన రాజ్యమేలుతోంది: పురందేశ్వరి

క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. పొత్తుల విషయంలో పైస్థాయిలో నిర్ణయం ఉంటుందన్నారు. రాష్ట్రంలో నిరంకుశ, అవినీతి పాలన రాజ్యమేలుతోందని విమర్శించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు....

Read more

సిఎం పదవి కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కే వ్యక్తి చంద్రబాబు: మంత్రి రోజా

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డర్టీ పొలిటీషియన్‌ అని మండిపడ్డారు మంత్రి రోజా. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాడని విమర్శించారు. మొన్నటి వరకు రాహుల్‌ గాందీ కాళ్లు పట్టుకున్న చంద్రబాబు. ఇప్పుడేమో మోదీ, అమిత్‌ షా కాళ్లు పట్టుకుంటున్నాడని...

Read more

జగనన్న హామీలన్నీ నెరవేర్చారు.. : ఎంపీ అవినాష్‌రెడ్డి

రాష్ట్ర ప్రజలకు 2019 ఎన్నికలప్పుడు ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సింహాద్రిపురంలో మండలానికి సంబంధించిన వైఎస్సార్‌ ఆసరా సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ వైఎస్‌...

Read more

ప్రతిపక్షాలకు అభివృద్ధి కనిపించదు

ఆంధ్రాలో అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు వెళ్తుంటే పచ్చనేతలు, పచ్చ మీడియాకు మాత్రం పచ్చకామెర్లు వచ్చాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులు, క్రీడాశాఖ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. బుధవారం విజయపురం మండలంలోని ఇల్లత్తూరు పంచాయతీలో ఒకే ప్రాంగణంలో రూ.40 లక్షల...

Read more

పార్టీ విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం

సత్యవేడు నియోజకవర్గంలో సమష్టిగా పనిచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌ను నేతలు, కార్యకర్తలకు పరిచయం చేశారు. సమావేశానికి నారాయణవనం, పిచ్చాటూరు, కేవీబీపురం,...

Read more

జగనన్నను మరోసారి ఆశీర్వదించండి

జనరంజక పాలనతో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసిన జగనన్నను మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ప్రజలను కోరారు. బుధవారం మండలంలోని చారుపల్లిలో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆయన సతీమణి దుద్దుకుంట అపర్ణారెడ్డి, కుటుంబీకులతో కలిసి...

Read more

జగన్‌తోనే పేదల జీవితాల్లో మార్పు

జగన్‌ సీఎం అయ్యాకే పేదల జీవితాల్లో మార్పు వచ్చిందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. బుధవారం 50వ డివిజన్‌లోని 68వ సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ వైఎస్సార్‌ స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాల సమావేశ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు....

Read more

టీడీపీలో తగ్గుతున్న ప్రాధాన్యం.. పెరుగుతున్న ప్రత్యర్ధులు!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఫ్యాక్షనిస్టుగా, మాజీ నక్సలైటుగా జిల్లాలో దశాబ్దకాలం పాటు పరిటాల రవి రాజకీయాలను శాసించారు. ఆయన మరణానంతరం టీడీపీ గడ్డు కాలం ఎదుర్కొంటోంది.సొంత పార్టీలోనే గ్రూపులు, అధిష్టానం ఆడుతున్న డ్రామాలు వెరసి...

Read more

ఏపీపీఎస్సీ.. మరో ఐదు

నిరుద్యోగ యువతకు శుభవార్త! ఇప్పటికే గ్రూప్‌– 1, 2 పోస్టులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చిన ఏపీపీఎస్సీ త్వరలో అటవీ శాఖలో పలు ఉద్యోగా­లను భర్తీ చేయనుంది. ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో ఈమేరకు వివిధ...

Read more

వెన్నుపోటుకు స్కెచ్‌ రెడీ!

నమ్మకద్రోహం, వెన్నుపోట్లకు పేటెంట్‌దారుడైన చంద్రబాబు జనసేనకు సీట్ల కేటాయింపులో వ్యూహం మార్చారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నిసీట్లు విసిరేసినా మహద్భాగ్యంగా స్వీకరించడానికి జనసేనఅధినేత పవన్‌ కళ్యాణ్‌ సంసిద్ధంగా ఉన్నా, ఆ పార్టీలోని ఆశావహులు, హరిరామజోగయ్య లాంటి సామాజిక పెద్దలు ససేమిరా అంటున్నారనేందుకు...

Read more
Page 83 of 169 1 82 83 84 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.