Naresh Kumar

Naresh Kumar

వైకాపాను ఓటుతో సాగనంపుదాం

ప్రజలను వేధిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని ఓటుతో ఇంటికి సాగనంపాలని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆమె శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం, మడకశిర నియోజకవర్గాల్లో పర్యటించారు. అప్పట్లో చంద్రబాబు అరెస్టును చూసి...

Read more

సీఎం జగన్‌ కుర్చీలో మంత్రి అమర్‌నాథ్‌?

సీఎం జగన్‌ కూర్చునే కుర్చీలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కూర్చున్నట్లు ప్రచారం కావడం చర్చనీయాంశంగా మారింది. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఉన్న ముఖ్యమంత్రి కార్యాలయంలోని సీఎం సమావేశ మందిరం నుంచి వర్చువల్‌ విధానంలో అమర్‌నాథ్‌ 8 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు....

Read more

‘సేవాలాల్‌ మహరాజ్‌’ ఆశయ సాధన తెదేపాతోనే సాధ్యం: చంద్రబాబు

బంజారాల ఆరాధ్యదైవం సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ ఆశయ సాధనకు తెదేపా కృషి చేస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి సందర్భంగా గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన...

Read more

వాలంటీర్లే నా సైన్యం

‘2.60 లక్షల మంది వాలంటీర్లు నా సైన్యం. పేదవాడికి సేవ చేసేందుకు.. భవిష్యత్తును మార్చేందుకు యుద్ధానికి మీరు సిద్ధమా’’ అని వాలంటీర్లకు సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. ‘58 నెలలు నాతోపాటు మీరు ప్రజలకు సేవలు అందించారు. ఇంకో రెండు నెలలు సేవ...

Read more

‘జగన్‌ 420.. సజ్జల 840’

‘ముఖ్యమంత్రి జగన్‌ ఓ 420. ఇది నేను చెప్పడం లేదు. తనపై 28 కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో ఆయనే పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఓ 840. పనికిమాలిన సలహాలు ఇస్తుంటారు. ఇప్పటికే జీతాల రూపంలో రూ.150 కోట్లు...

Read more

అబద్ధాల్లో బరితెగించిన ప్రభుత్వం

అబద్ధమాడినా.. అతికినట్లు ఉండాలి అంటారు. జగన్‌ ప్రభుత్వం అడ్డగోలుగా పచ్చి అబద్ధాలు చెబుతోంది. హైకోర్టుకూ ఇలాగే చెప్పింది. నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాల్లేవని.. నిల్వ కేంద్రాల్లో ఇసుకనే విక్రయిస్తున్నట్లు చెప్పేందుకు ప్రయత్నించింది. కళ్లముందు అక్రమాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా.. మొండివాదనే వినిపిస్తోంది. రాష్ట్రప్రభుత్వ...

Read more

తిరగబడతారో.. బానిసలుగా మిగిలిపోతారో!

వైకాపా పాలనలో అయిదేళ్ల నరకం నుంచి విముక్తి పొందడానికి తిరగబడతారో, బానిసలుగా మిగిలిపోతారో ప్రజలే తేల్చుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘ఎన్నికలకు సమయం 54 రోజులే.. నేను, పవన్‌కల్యాణ్‌ మా బాధ్యతగా పోరాడతాం. రాష్ట్ర భవిష్యత్తు ను ఆకాంక్షించే ప్రతి...

Read more

బ్రాండుకు బ్యాండు

ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే కచ్చితంగా ‘బ్రాండ్‌ వ్యాల్యూ’ ఉండాలి. ప్రభుత్వంపై విశ్వసనీయత ఆధారంగా ఆ బ్రాండ్‌ వ్యాల్యూ పెరుగుతుంది. జగన్‌ ప్రభుత్వం మాత్రం .. పారిశ్రామికవేత్తల వేధింపులను మన రాష్ట్రానికి బ్రాండ్‌ వ్యాల్యూగా మార్చేసింది! వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే...

Read more

‘నిజం గెలవాలి’ నేడు భువనేశ్వరి ఎక్కడెక్కడ పర్యటించనున్నారంటే..

 నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలో నిర్వహించనున్నారు. నేడు ఆమె హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. రాత్రి బస చేసిన ప్రాంతం నుంచి నేటి ఉదయం 9 గంటలకు భువనేశ్వరి బయలుదేరనున్నారు. సాయంత్రం 4:10 గంటలకు పుట్టపర్తి, శ్రీ...

Read more

జగన్ పాలనకు చరమగీతం పాడాలి: కన్నా లక్ష్మీనారాయణ

సంక్షేమం అనే ముసుగులో సీఎం జగన్ రెడ్డి భారీ దోపిడీ చేస్తున్నారని మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. గురువారం కడపలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీలో జగన్ పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు సిద్ధంగా...

Read more
Page 82 of 169 1 81 82 83 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.