Naresh Kumar

Naresh Kumar

రాజ్యసభలో టీడీపీ సున్నా

తెలుగుదేశం పార్టీ 41 ఏళ్ల చరిత్రలో ఘోర పరాభవమిది. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యాన్ని కోల్పోతోంది. రాజ్యసభలో రాష్ట్ర కోటాలో ఏప్రిల్‌ 2 నాటికి ఖాళీ కానున్న మూడు స్థానాలకు వైఎస్సా­ర్‌­సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాజ్యసభలో...

Read more

అన్ని స్థానాల్లో తెదేపా జెండా ఎగరేస్తాం

వచ్చే ఎన్నికల్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తెదేపా జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో జిల్లాలోని ఆరు నియోజకవర్గ సమన్వయకర్తలు సమావేశమయ్యారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు బి.కె.పార్థసారథి,...

Read more

‘దళిత ద్రోహి జగన్‌కు గుణపాఠం నేర్పాలి’

దళిత ద్రోహి సీఎం జగన్‌ దుర్మార్గపాలనను అంతమొందించేందుకు దళితులంతా సంఘటితంగా పనిచేయాలని మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పిలుపు నిచ్చారు. ముందుగా తెదేపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్‌ రాజుతో కలిసి ఆయన మొలకాల్మూర్‌ రోడ్డులోని...

Read more

రాయదుర్గంపై గుమ్మనూరు కన్ను!

రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం అనంతపురం జిల్లా రాజకీయాల్లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకు వైకాపా పెద్దలు అంగీకరించినట్లు సమాచారం. పార్టీపై తీవ్ర అసంతృప్తితో బయటకు వెళ్లిపోయిన...

Read more

అధికార పార్టీ నాయకులే ఇళ్ల పత్రాలు పంపిణీ

మండలంలోని గోవిందవాడలో శుక్రవారం అధికారులు, స్థానిక ఎమ్మెల్యే లేకుండానే వైకాపా సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, ఆ పార్టీ నాయకులు లబ్ధిదారులకు జగనన్న ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మెట్టు, నాయకులు రోడ్‌షో నిర్వహించారు. లబ్ధిదారులకు ఇంటి...

Read more

బిల్లుల కోసం వైకాపా సర్పంచుల రాస్తారోకో

నీటి ట్యాంకర్ల బిల్లులు చెల్లించాలని కోరుతూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో శుక్రవారం వైకాపా సర్పంచులు, నాయకులు ధర్నా చేసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యర్రగొండపాలెం నియోజకవర్గంలో గ్రామాలకు నాలుగేళ్లుగా ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నామని, బిల్లులు సుమారు...

Read more

చంద్రబాబు నివాసంలో ‘రాజశ్యామల యాగం’

తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో శుక్రవారం రాజశ్యామల యాగం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ యాగంలో తొలిరోజు చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. సుమారు 50 మంది రుత్వికులు యాగ నిర్వహణలో పాల్గొన్నారు. ఆదివారం...

Read more

మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి

రాష్ట్రంలోని విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని, విద్యలో నాణ్యత పెంచాలని సీఎం జగన్‌ ఆదేశించారు. నాణ్యమైన విద్యా హక్కు ఇప్పుడు నినాదంగా మారిందని, ప్రపంచంతో పోటీ పడకపోతే భవిష్యత్తు మారదని వెల్లడించారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రముఖ ఈ-లెర్నింగ్‌ ప్లాట్‌ఫామ్‌ ఎడెక్స్‌తో...

Read more

చిన్న పరిశ్రమలు తీసుకునే రుణాలపై రిజిస్ట్రేషన్‌ ఛార్జీల బాదుడు

ఒకటే ప్రభుత్వం.. ఒకటే శాఖ. కానీ, ఒక్కో జిల్లాలో సబ్‌ రిజిస్ట్రార్లది ఒక్కో చట్టం. సబ్‌రిజిస్ట్రార్‌ల తీరుతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) నిర్వాహకులు దీర్ఘకాలిక (టర్మ్‌ లోన్‌), వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాన్ని పొందడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మారిన...

Read more

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజం చేసి గెలిచాం..!’

‘స్థానిక సంస్థల ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలోని 55 సర్పంచి స్థానాల్లో వైకాపా మద్దతుదారులు గెలుస్తారన్నారు. మిగిలినవన్నీ తెదేపా సొంతం చేసుకుంటుందని పేర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో ఏం చేద్దాం.. ఎలా చేద్దామని ఆలోచించాం. నిమ్మాడలో మాకు మద్దతిచ్చే కింజరాపు అప్పన్న సర్పంచి అభ్యర్థిగా...

Read more
Page 80 of 169 1 79 80 81 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.