Naresh Kumar

Naresh Kumar

ఊపందుకున్న నామినేషన్లు

జిల్లాలో సోమవారం 37 సెట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. ఇందులో అనంత లోక్‌సభకు 7 ఎనిమిది, అసెంబ్లీ స్థానాలకు 30 సెట్ల ప్రకారం నామినేషన్లు వచ్చాయి. లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ వేసిన వారిలో.. తెదేపా అభ్యర్థిగా జి.లక్ష్మీనారాయణ (అంబిక), వైకాపా అభ్యర్థులుగా శంకరనారాయణ...

Read more

పవన్ సభలో కత్తులతో కలకలం.. ఏకంగా పోలీసులపైనే..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం సభ సంచలనంగా మారింది. ఈ సభలో చాకు కలకలం రేపింది. ఇద్దరు వ్యక్తులు చాకుతో సభకు హాజరయ్యారు. సదరు వ్యక్తుల కదలికలను అనుమానించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నిశితంగా పరిశీలించగా జేబులో చాకులు...

Read more

తమ్ముళ్ల ఆగ్రహ జ్వాల

ఇన్నాళ్లూ జై కొట్టిన మడకశిర తెలుగు తమ్ముళ్లు…ఇప్పుడు అధినేత చంద్రబాబుకు చెప్పు చూపుతున్నారు. దళితులను నమ్మించి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నిన్ను చెప్పుతో కొట్టినా తప్పులేదు బాబూ’ అంటూ ఆదివారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. టీడీపీ ఓటమే ధ్యేయంగా...

Read more

ఏపీలో మరో 9 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌

ఏపీలో మరో తొమ్మిది లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రకటించింది. ఏపీలో 9, జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులతో కలిపి మొత్తం 11 మందితో కూడిన జాబితాను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆదివారం రాత్రి విడుదల...

Read more

పాలన విశాఖ నుంచే.. గెలిచేది జగనే.. లావాదేవీలతో స్పష్టం చేసిన బాలకృష్ణ

ఎన్ని కూటములు కట్టినా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదని తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత, ఎమ్మె­ల్యే నందమూరి బాలకృష్ణ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విశాఖపట్నాన్ని పాలనా రాజధానిగా ప్రకటించడాన్ని, అక్కడ...

Read more

బెదిరింపులు, ఒత్తిళ్లకు తలొగ్గిన చంద్రబాబు

బెదిరింపులు, లాబీయింగ్‌కు లొంగిపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు ఐదు అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను మార్చారు. మరో మూడు రోజుల్లో నామినేషన్ల ఘట్టం ముగుస్తుండగా చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం టీడీపీలో మరోమారు దుమారాన్ని రేపింది. అభ్యర్థుల మార్పు జరిగిన నియోజకవర్గాల్లో...

Read more

సీఎం జగన్‌పై తప్పుడు వార్తలు రాస్తున్న ఈనాడుపై చర్యలు తీసుకోండి

జగనన్న పాపాలు పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కక్షగట్టి ముందస్తుగా ఎటువంటి వివరణలు తీసుకోకుండా కావాలని అవాస్తవాలతో తప్పుడు కథనాలు అచ్చేస్తున్న ఈనాడు దినపత్రిక ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన న్యాయవాది, మాజీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కాకుమాను...

Read more

నేడు పదో తరగతి పరీక్ష ఫలితాల విడుదల

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను సోమవారం(నేడు) విడుదల చేయనున్నట్టు పరీక్షల విభాగం డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్‌ వెబ్‌సైట్‌లో 2023–24 టెన్త్‌ ఫలితాలను విడుదల...

Read more

మెగా బ్రదర్..దగా బ్రదర్!

నన్ను, నా తల్లిని ఇన్ని బూతులు తిట్టినా తెలుగుదేశాన్ని.. ఆ నాయకులను క్షమించను అని అగ్గిమీద గుగ్గిలం అయిపోయి ఎగిరెగిరిపడిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే చంద్రబాబు చంకలో దూరిపోయి.. జై జై బాబు అని భజన చేస్తున్నారు. చెస్.. నాకు...

Read more

ఏపీ రాజకీయాల్లో కలకలం.. చంద్రబాబు భారీ కుట్ర!

రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధిస్తుందని టీడీపీ నేతలకు ఇప్పటికే అర్థమైంది. మరోవైపు.. సర్వేలన్నీ కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగనే మరోసారి సీఎం అవుతారనే తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పచ్చ బ్యాచ్‌కు టెన్షన్‌ మొదలైంది. ఎలాగైనా ఓటర్లను తమవైపు...

Read more
Page 8 of 169 1 7 8 9 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.