Naresh Kumar

Naresh Kumar

జగన్‌ సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై వైకాపా దాడి

ఆంధ్రజ్యోతి పత్రిక ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైకాపా కార్యకర్తలు మూకుమ్మడి దాడికి తెగబడ్డారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద జరిగిన సిద్ధం సభ కవరేజీ కోసం వెళ్లిన ఆయనపై దాడి చేశారు. ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణంలోనే పిడిగుద్దులు కురిపించారు. నువ్వు...

Read more

జగన్‌ సిద్ధం అన్నారు.. జనం పరుగు తీశారు

అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు వైకాపా నాయకులతో పాటు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జనాల్ని బలవంతంగా తీసుకొచ్చారు. సీఎం జగన్‌ ప్రసంగం ప్రారంభం కాకముందే వారిలో చాలామంది ఇంటిబాట పట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేసినా లాభం...

Read more

జగన్‌ ఆస్తుల్ని జనాలకు పంచుతాం

‘తెదేపా- జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్‌ ఆస్తులు, భూములు, ప్యాలెస్‌లను జప్తు చేస్తాం. వాటిని పేద ప్రజలకు పంచిపెడతాం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. మద్యం, ఇసుక, గ్రావెల్‌, భూముల కుంభకోణాలతో రూ.లక్షల కోట్ల...

Read more

డప్పు ఆపి.. డబ్బులివ్వు మామా

నాడు-నేడు పనులు పూర్తి చేయకుండానే పాఠశాలల రూపురేఖలు మారిపోయాయని అబద్ధాలు ప్రచారం చేయడంలో సీఎం జగన్‌ గోబెల్స్‌ను మించిపోయారు. భారీ హోర్డింగ్‌లతో ప్రచారం ఊదరగొడుతున్నారు. కార్యక్రమం ప్రారంభించి నాలుగున్నరేళ్లు గడిచినా ఇంతవరకు రెండో విడతకే దిక్కులేకుండా పోయింది. మొదటి విడతలోనూ తరగతి...

Read more

నేడు విశాఖకు జనసేన అధినేత పవన్ కల్యాణ్

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. ప్రధాన పార్టీల అధినేతలు క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తున్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ( ఈ రోజు) విశాఖపట్టణం వెళతారు. హైదరాబాద్ ...

Read more

సీఎం జగన్‌ ప్రసంగంపై రాష్ట్రమంతా దృష్టి

రాప్తాడు ‘సిద్ధం’ సభపై రాష్ట్రమంతా దృష్టి సారించిందని, సభలో సీఎం ఏం మాట్లాడబోతున్నారో, వచ్చే ఐదేళ్లూ ఏం చేయబోతున్నానని ప్రకటిస్తారో అనే ఉత్కంఠతతో ప్రజానీకమంతా ఎదురు చూస్తోందని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విలేకరుల...

Read more

సీఎం పర్యటన సాగేదిలా..

సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన వివరాలను ఉన్నతాధికారులు శనివారం తెలియజేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదివారం గన్నవరం విమానాశ్రయం నుంచి విమానంలో మధ్యాహ్నం 2.45 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి...

Read more

తమ్ముళ్లూ.. త్యాగాలు..

ఎన్నికల్లో అందరికీ సీట్లు ఇవ్వలేనని, చాలామంది నాయకులు త్యాగాలకు సిద్ధం కా­వా­లంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో హాహాకారాలు మిన్నంటుతున్నాయి. పోటీకి సిద్ధమైన నాయకులు ఇప్పుడు ఏం చేయాలో తోచక గగ్గోలు పెడుతున్నారు. పొత్తుల కోసం పాకులాడుతూ తమ గొంతు కోస్తున్నారని...

Read more

భీమిలి, దెందులూరును మించిపోయేలా రాప్తాడు ‘సిద్ధం’

సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికలు...

Read more

పచ్చ నేతల ప్రలోభ పర్వం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రలోభాలకు తెరతీశారు. స్థానిక నేతల ద్వారా చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. క్లస్టర్, బూత్‌ లెవెల్‌ కన్వీనర్ల కనుసన్నల్లో ఈ కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. అయితే, చాలాచోట్ల ప్రజల నుంచి వారికి...

Read more
Page 77 of 169 1 76 77 78 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.