Naresh Kumar

Naresh Kumar

పుట్టపర్తిలో ఘనస్వాగతం

రాప్తాడు వద్ద ఆటోనగర్‌లో జరిగిన సిద్ధం సభకు హాజరయ్యేందుకు వచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి పుట్టపర్తి విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం ఘన స్వాగతం లభించింది. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో 2.50 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్నారు. మంత్రి...

Read more

వైఎస్సార్‌సీపీదే గెలుపు: సినీనటుడు సుమన్‌

సామాజిక న్యాయపాలనకు ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే మళ్లీ గెలుస్తుందని ప్రముఖ నటుడు సుమన్‌ స్పష్టం చేశారు. తన వీరాభిమాని బుజ్జమ్మ కుమార్తె వివాహం కోసం తిరుపతికి వచ్చిన ఆయన ఆదివారం తిరుపతి గ్రామదేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. అనంతరం...

Read more

బైక్‌నే ప్రచారరథంగా మార్చి…

తన జీవితం జగనన్నకే అంకితం అంటున్నాడు వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపేటకు చెందిన రామిరెడ్డి అమరనాథ్‌ రెడ్డి. ఈయనకు ముఖ్యమంత్రి అంటే పంచ ప్రాణాలు. విశాఖ శివారు దువ్వాడ ఫార్మాసిటీలోని లీ ఫార్మా ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 11 ఏళ్లుగా క్వాలిటీ...

Read more

ఎల్లో మీడియాపై మంత్రి దాడిశెట్టి రాజా సీరియస్‌

చంద్రబాబు మాటలు నీటి మూటలంటూ మండిపడ్డారు మంత్రి దాడిశెట్టి రాజా. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు చెప్పేవి అన్నీ అసత్యాలు.. అబద్దాలేనంటూ ధ్వజమెత్తారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి కాదా? గ్రామాల్లోకి వచ్చి కళ్లు పెట్టుకుని చూస్తే తెలుస్తుందంటూ...

Read more

బాబుకన్నా దుర్మార్గులు ఎవరుంటారు?

‘నీ చరిత్ర ఏంటో, నా చరిత్ర ఏంటో చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నా.. నీవు ఓపెన్‌ ఛాలెంజ్‌కు సిద్ధమా’.. అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సవాల్‌ విసిరారు. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లులో శనివారం జరిగిన బహిరంగసభలో...

Read more

పోలవరంపై చంద్రబాబు అంతులేని నిర్లక్ష్యం

టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అంతులేని నిర్లక్ష్యం నెలకొందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. ప్రజలను బస్సుల్లో తీసుకు వెళ్లి మరీ భజనలు చేయించడం పైనే చంద్రబాబు దృష్టి పెట్టారు తప్ప.. చేసిందేమీ లేదని...

Read more

ట్రెండింగ్‌లో ‘సిద్ధం’

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు అనంతపురం జిల్లా రాప్తాడులో ఆదివారం నిర్వహించిన ‘సిద్ధం’ సభ సోషల్‌ మీడియా (సామాజిక మధ్యమాలు)లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్‌(ట్విట్టర్‌)లో దేశంలోనే మొదటి స్థానంలో ‘సిద్ధం’ హ్యాష్‌ ట్యాగ్‌తో...

Read more

‘సీమ’లో జనసముద్రం

రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రజా సభగా రాప్తాడు సిద్దం సభ నిలిచింది. వైఎస్‌ జగన్‌ వస్తే ప్రభంజనమేనని మరోసారి ప్రజలు చాటి­చెప్పారు. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాల్లో 175, 25 లోక్‌సభ స్థానాల్లో 25 గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణు­లను సన్నద్ధం...

Read more

సిద్ధం.. రోజంతా నరకం

జగనన్న ఎక్కడికెళ్లినా ఆ జిల్లావాసులకు ఆరోజు నరకమే అన్నది నిర్వివాదాంశం. రోడ్డు మధ్యలో బారికేడ్లు, ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు, షాపుల మూసివేత, చెట్ల నరికివేత వంటి వాటితో ప్రజలు పడే ఇబ్బందులు అన్నిఇన్నీ కాదు. ఇక జనాలను తరలించేందుకు ఆర్టీసీˆ బస్సులను...

Read more

99% హామీలు నెరవేర్చాం

మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చి ఎన్నికలకు వెళ్తున్న ఏకైక పార్టీ వైకాపా అని ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌ పేర్కొన్నారు. మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించిన పార్టీ కూడా వైకాపానే అని తెలిపారు. ఆదివారం అనంతపురం జిల్లా...

Read more
Page 76 of 169 1 75 76 77 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.