ఫ్యాను రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధం
రాష్ట్రంలో ఫ్యాను రెక్కలతో పాటు జగన్మోహన్రెడ్డి పెడరెక్కలు విరచడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం జిల్లా తెదేపా కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్ ఎన్ని నాటకాలు...
Read more









