Naresh Kumar

Naresh Kumar

అరాచకాలు, అల్లర్లకు సిద్ధం అయ్యారు

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వైకాపా ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు అవకాశాలు అల్లంత దూరంలో కూడా కనిపించడం లేదు. దీంతో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ఎన్నికల సమయంలో కుట్రలు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే అల్లరి...

Read more

టీడీపీకి కునుకు దూరం చేసిన ‘సిద్ధం’

రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభ టీడీపీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య అన్నారు. స్థానిక గన్నెవారిపల్లి కాలనీలోని తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ శ్రేణుల్లో...

Read more

జగనన్న సందేశం ప్రజల్లోకి తీసుకెళ్దాం

రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్ధం సభలో సీఎం జగనన్న ఇచ్చిన సందేశాన్ని సమష్టిగా ప్రజల్లోకి తీసుకెళదామని పార్టీ శ్రేణులకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన...

Read more

‘వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే.. చెప్పేవాడు చంద్రబాబు’

చంద్రబాబు, ఎల్లో మీడియాపై మరోసారి ధ్వజమెత్తారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు అండ్‌ కంపెనీ ఇష్టంమొచ్చినట్లు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లడంపై కొడాలి నాని తనదైన శైలిలో కౌంటరిచ్చారు. వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే… చెప్పేవాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ‘ఇప్పటి వరకూ అభ్యర్ధుల్ని...

Read more

చంద్రబాబు, లోకేష్‌​ కుర్చీలను ఎప్పుడో మడతపెట్టేశాం: పేర్ని నాని

2019లో చంద్రబాబు, లోకేష్‌​ కుర్చీలను మడతపెట్టేశామని అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. 2024లో కూడా మళ్లీ వాళ్ల కుర్చీలు మడతపెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ఊరూరా షామియానా కంపెనీలో కుర్చీలు అద్దెకు తెచ్చుకోవడం వల్ల ఉపయోగం...

Read more

23న ఒంగోలుకు సీఎం జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23వ తేదీన ఒంగోలు రానున్నారు. నగరంలోని 22వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నగర శివారు అగ్రహారం వద్ద నిర్వహించనున్న సభ ఏర్పాట్లను సోమవారం మంత్రులు మేరుగు...

Read more

జగన్‌కు సవాలు విసిరే అర్హత నీకు ఎక్కడిది?

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సవాలు విసిరే అర్హత చంద్రబాబుకు లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సీఎం జగన్‌ను విమర్శించే నైతిక హక్కు బాబుకు లేదని స్పష్టంచేశారు. ఆయన సోమవారం తాడేపల్లిలోని...

Read more

సీఎం సాయం.. శరవేగం

మరోసారి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. సిద్ధం సభ కోసం ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటించారు. ఈ క్రమంలో పలువురు బాధితులు సీఎంను కలిసి తమను ఆదుకోవాలని వినతిపత్రాలు అందజేశారు. దీంతో బా­ధితులకు...

Read more

నారా లోకేష్‌ ఎదురుగానే బాలకృష్ణ చిన్నల్లుడి వ్యాఖ్యలు

ఎన్నికల సంచార జీవి.. కనీసం ఏనాడైనా ప్రజలకు ముఖం చూపించాడా?.. ఈ కామెంట్లు బయట జనాలు కాదు.. సొంత పార్టీ టీడీపీలోనే వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా.. నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌ ,గంటాను తీవ్రంగా అవమానించాడనే చర్చ నడుస్తోంది. అదీ...

Read more

22 నుంచి ఎన్నికల ప్రచారం : పల్లె

పుట్టపర్తి నియోజకవర్గంలో ఈ నెల 22 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రకటించారు. అందుకు నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సోమవారం పుట్టపర్తిలోని తెదేపా కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశానికి పల్లె...

Read more
Page 74 of 169 1 73 74 75 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.