‘సిద్ధం’తో ప్రతిపక్షాల బెంబేలు
‘సిద్ధం’ సభలకు తరలివస్తున్న ప్రజలను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయని ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, మాలగుండ్ల శంకర్నారాయణ అన్నారు. మంగళ వారం నగరంలోని 40వ డివిజన్ ఆజాద్నగర్లో ‘ఇంటింటికీ వైఎస్సార్ సీపీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పార్లమెంట్ సమన్వయకర్త మాలగుండ్ల...
Read more









