Naresh Kumar

Naresh Kumar

‘సిద్ధం’తో ప్రతిపక్షాల బెంబేలు

‘సిద్ధం’ సభలకు తరలివస్తున్న ప్రజలను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయని ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, మాలగుండ్ల శంకర్‌నారాయణ అన్నారు. మంగళ వారం నగరంలోని 40వ డివిజన్‌ ఆజాద్‌నగర్‌లో ‘ఇంటింటికీ వైఎస్సార్‌ సీపీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ పార్లమెంట్‌ సమన్వయకర్త మాలగుండ్ల...

Read more

అధైర్యపడకండి.. అండగా నిలుస్తాం

‘నిజం గెలవాలి..’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడి సతీమణి, ఎన్టీఆర్‌ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో గుండెపోటుతో మరణించిన తెదేపా కార్యకర్తల కుటుంబాలను మంగళవారం పరామర్శించారు. గుడుపల్లె మండలం కొడతనపల్లెలో...

Read more

నిరీక్షించి.. నీరసించి

జగనన్న కాలనీల్లో స్థలాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఉరవకొండలో పది రోజులకు పైగా కొనసాగుతోంది. ముందు దీనిని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో చేపట్టగా అక్కడ సాధారణ రిజిస్ట్రేషన్లకు అంతరాయం కలుగడంతో దానిని మండల పరిషత్‌ కార్యాలయానికి మార్చారు. అక్కడ గ్రామ సచివాలయాల వారీగా...

Read more

పాత్రికేయులపై దాడి జగన్‌ నియంతృత్వానికి నిదర్శనం : జేసీ

ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న పాత్రికేయులపై వైకాపా శ్రేణులు దాడి చేయడం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియంతృత్వానికి నిదర్శనమని తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం పెద్దపప్పూరులో నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జి జేసీ అస్మిత్‌రెడ్డితో కలసి ఆయన యువ చైతన్య...

Read more

గెలిపిస్తే పోర్టులో ఉద్యోగాలు

రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు వేయించే బాధ్యత వాలంటీర్లు తీసుకోవాలని, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే సంతబొమ్మాళి వాలంటీర్లకు మూలపేట పోర్టులో ఉద్యోగాలు ఇస్తానని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. సంతబొమ్మాళి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో...

Read more

పత్రికలపై పగబట్టిన వైకాపా

జగన్ ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలతో పాటు పత్రికా స్వేచ్ఛపైనా ఎన్నడూ లేనంత అత్యంత హింసాత్మక, తీవ్ర దాడి జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ ఎందుకింత అరాచకాలకు పాల్పడుతోంది? ప్రభుత్వ, అధికార పార్టీ నాయకుల తప్పుల్ని ప్రశ్నిస్తుంటే.. ప్రజాస్వామ్యంలో...

Read more

బొత్సకు పోటీగా గంటా?

తాజా, మాజీ విద్యాశాఖ మంత్రుల సమరానికి విజయనగరం జిల్లా చీపురుపల్లి వేదిక కానుందా? తెదేపా వ్యూహం చూస్తే అలాగే కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో వైకాపా సీనియర్‌ నేత, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణను వచ్చే ఎన్నికల్లో ఢీ కొట్టాలంటే.. మాజీ మంత్రి గంటా...

Read more

పంచాయతీలకు ఉరేసిన జిత్తులమారి జగన్‌

ఊసరవెల్లి తన భద్రత కోసం రంగులు మారుస్తుంది. జగన్‌ మాత్రం ప్రజలను, వ్యవస్థలను నాశనం చేసేందుకు అనుక్షణం ఒక కొత్త రంగు పులుముకుంటూనే ఉంటారు. గత పాలకులపై అక్కసు తలకెక్కించుకుని కక్షపూరిత చర్యలతో ఆంధ్రావనిలో పల్లె.. పట్టుగొమ్మలను నరికేశారు. పంచాయతీ రాజ్‌...

Read more

మరో రెండు నెలల్లో తెదేపా-జనసేన ప్రభుత్వం: నారా లోకేశ్‌

మూడు రాజధానుల పేరిట మన జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నారని వైకాపా ప్రభుత్వంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్‌ అని విమర్శించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల శంఖారావం సభలో లోకేశ్‌ మాట్లాడారు....

Read more

ఫొటోగ్రాఫర్‌పై దాడికి జగన్‌దే బాధ్యత

రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌ శ్రీకృష్ణపై వైకాపా కార్యకర్తల మూకుమ్మడి దాడికి సీఎం జగన్‌ నైతిక బాధ్యత వహించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఫొటోగ్రాఫర్‌పై దాడిని ఖండిస్తూ...

Read more
Page 73 of 169 1 72 73 74 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.