Naresh Kumar

Naresh Kumar

నార్పల వైకాపాలో విభేదాలు

నార్పల మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మేజర్‌ పంచాయతీలోని కూతలేరు వంతెన వద్ద ఎమ్మెల్యే పద్మావతి శనివారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం శిలాఫలకం ఏర్పాటు చేస్తుండగా సొంత పార్టీకి చెందిన సత్యనారాయణరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు....

Read more

ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు సర్వ హక్కులు

‘జగనన్న కాలనీల్లో ఇళ్లపట్టాలు పొందిన లబ్ధిదారులకు ఆ స్థలాలపై సర్వహక్కులు కల్పిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 58 నెలల్లో 31 లక్షల మంది పేదలకు ఇళ్లపట్టాలు ఇచ్చాం’ అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో పలువురు...

Read more

వివేకాను చంపిందెవరో చెప్పి జగన్‌ ఓట్లు అడగాలి: దస్తగిరి వ్యాఖ్యలు

చావడానికైనా సిద్ధమే గానీ.. సీఎం జగన్‌, ఎంపీ అవినాష్‌రెడ్డిల బెదిరింపులకు తలొగ్గేది లేదని మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి స్పష్టం చేశారు. పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి పక్కనే తాను నివాసం ఉంటానని, ఎవరికీ...

Read more

నేడు తెదేపా, జనసేన అభ్యర్థుల తొలి జాబితా?

తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదల కానుంది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమంలో ఇరుపార్టీల...

Read more

ఒంగోలులో సీఎం జగన్ పర్యటన.. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ

ఏపీ సీఎం జగన్ ఇవాళ ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఒంగోలు నియోజకవర్గంలోని పేదలకు పట్టాలు పంపిణీ చేయనున్నారు. 21 వేల మందికి తొలిదశలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకోని పట్టాలు మంజూరు కాని వారికి కూడా త్వరలోనే...

Read more

 టీడీపీకి ఎన్డీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా..?

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయాలు చాలా ఆసక్తిగా మారాయి. ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలపై కసరత్తులు ప్రారంభించాయి. అయితే ప్రధానంగా ఏపీలో పొత్తు రాజకీయాలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే.. టీడీపీ, జనసేన పొత్తుపై ఓ క్లారిటీ ఉన్నా.. వారితో బీజేపీ...

Read more

28న తెదేపా-జనసేన ఎన్నికల శంఖారావం

వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఫిబ్రవరి 28న తెదేపా, జనసేన ఉమ్మడి ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆ రోజు భారీ బహిరంగసభ నిర్వహించనున్నాయి. విజయవాడలోని నోవోటెల్‌ హోటల్‌లో గురువారం తెదేపా, జనసేన సమన్వయ కమిటీలు సమావేశమై...

Read more

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మ్మెల్యే మద్దన కుంట ఈరన్న పేర్కొన్నారు. ఆయన గురువారం మండలపరిధిలోని చందకచర్ల గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. మొదట ఆంజనేయస్వా మి ఆలయంలో ప్రత్యేక పూజలు...

Read more

షర్మిల అరెస్ట్‌

30 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించే అవకాశమున్నా సీఎం జగన్‌ ఆ పని చేయలేదు. 6వేల పోస్టులతో దగా డీఎస్సీని ప్రకటించారు. అందుకే జగన్‌ను దగా సీఎం అంటున్నాం. ఇప్పుడు చలో సెక్రటేరియట్‌కు పిలుపిచ్చాం. త్వరలో తాడేపల్లి ప్యాలె్‌సనూ...

Read more

ఔను.. బాబుకు రెస్ట్‌ ఇవ్వాల్సిందే

నారా భువనేశ్వరి చెప్పినట్లుగా చంద్రబాబుకు రెస్ట్‌ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు జ్ఞాపకశక్తి పూర్తిగా తగ్గిపోయి భవిష్యత్తులో విధానపరమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం లోపిస్తున్నట్లుగా నారా భువనేశ్వరి...

Read more
Page 69 of 169 1 68 69 70 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.