Naresh Kumar

Naresh Kumar

తెదేపా, జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

తెలుగుదేశం జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతగా 94 చోట్ల పోటీ...

Read more

జగన్‌.. మా ఇంటికి దారేది?

ఇంటి పట్టాల ఉత్తుత్తి రిజిస్ట్రేషన్లతో పేదల్ని అయోమయానికి గురిచేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్‌. కన్వీనియన్స్‌ డీడ్‌ రూపంలో జరుగుతున్న ఈ రిజిస్ట్రేషన్ల వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం లేకపోయినా ప్రచార యావతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. అసలు కన్వీనియన్స్‌ డీడ్‌ పేరుతో రిజిస్ట్రేషన్లు...

Read more

పేదల సాక్షిగా పచ్చి అబద్ధాలు!

పేదల సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అలవోకగా పచ్చి అబద్ధాలను చెప్పారు. ఒంగోలులో నివాస స్థల పట్టాల పంపిణీపై హైకోర్టులో వైసీపీ నేత పిల్‌ వేయగా, చంద్రబాబే కోర్టుకు వెళ్లినట్లుగా జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఒంగోలులో సుమారు 21వేల మందికి...

Read more

చౌదరి.. ఉక్కిరిబిక్కిరి!

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరిపై ఇంటా బయటా వ్యతిరేకత నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టికెట్‌ ఇవ్వొద్దని సొంత పార్టీ నేతలే అధిష్టానాన్ని కోరుతున్నారు. మరోవైపు ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు ప్రచారానికి శ్రీకారం చుడితే.. ప్రజల నుంచి...

Read more

అంతరాలు అంతం

పేదలకో న్యాయం.. పెద్దవారికి మరో న్యాయం అనే విధానాన్ని సమూలంగా మారుస్తూ 58 నెలలుగా మనందరి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పేదలకు ఉచితంగా అందించిన ఇళ్ల పట్టాల నుంచి విద్య, వైద్యం, సామాజిక రంగాలలో ఇదే...

Read more

ప్రొద్దుటూరులో ఫ్లెక్సీల రగడ

ప్రొద్దుటూరు పట్టణంలోని సంజీవనగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి తెదేపాకు చెందిన ఫ్లెక్సీల తొలగింపుపై వైకాపా, తెదేపా నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏ క్షణాన ఏమీ జరుగుతుందోననే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని 8వ వార్డులో శనివారం ఉదయం...

Read more

26న ముఖ్యమంత్రి కుప్పం పర్యటన సాగేదిలా..

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, శాంతిపురం మండలాల్లో పర్యటిస్తారు. స్థానిక నాయకులతో దాదాపు గంట పాటు ముఖ్యమంత్రి అంతర్గత సమావేశం ఉంటుందని పర్యటన షెడ్యూల్‌లో తెలిపారు. source : eenadu.net

Read more

కార్యకర్తలే తెదేపా రథసారథులు

‘నవ్యాంధ్ర ప్రగతి, ప్రజా సంక్షేమం తెదేపా అధినేత చంద్రబాబుతోనే సాధ్యం.. ప్రభుత్వ పాలనా విధానాల్ని ప్రజలు నిశితంగా పరిశీలించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అనుభవజ్ఞులైన నారా చంద్రబాబునాయుడుకే పట్టం కట్టాలి’ అని ఆయన సతీమణి, ఎన్టీఆర్‌ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి కోరారు....

Read more

వాలంటీర్లకు వందనమా.. వైకాపా ప్రచారమా

వాలంటీర్ల పురస్కారాల కార్యక్రమం రాజకీయ వేదికగా మారింది. సంక్షేమ పథకాలను ప్రజలకు అందించటంలో ఉత్తమ సేవలు అందించిన వార్డు వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పేర్లతో ప్రభుత్వం పురస్కారాలను అందిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం కదిరిలో నిర్వహించిన వాలంటీర్ల వందనం...

Read more

తెదేపా సర్పంచికి అవమానం.. ఓడిన వారితో ప్రారంభం

రాప్తాడు మండల పరిధిలోని చెర్లోపల్లి, కొత్తపల్లి, గాండ్లపర్తి, పాలచర్లలో శుక్రవారం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అధికారులు గ్రామ సచివాలయ, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో వైకాపా నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫ్రొటోకాల్‌ ప్రకారం గ్రామ తెదేపా...

Read more
Page 68 of 169 1 67 68 69 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.