Naresh Kumar

Naresh Kumar

సీఎం క్యాండిడేట్‌వి నువ్వే.. పవన్‌కు ఓపెన్‌ ఆఫర్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా శాంతి పార్టీ తరఫున పవన్‌ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేస్తామని.. అందుకు ఎంత డబ్బు కావాలో చెప్పాలని పవన్‌ను కోరారాయన సోమవారం విశాఖలో ఆయన...

Read more

చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరతా: వసంత కృష్ణప్రసాద్‌

రెండ్రోజుల్లో తాను తెదేపాలో చేరతానని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెలిపారు. ఐతవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మైలవరం నియోజకవర్గంలో కార్యకర్తలందరితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్తాను. ఆయన సమక్షంలో తెదేపాలో చేరతా. దేవినేని ఉమతో నాకు వ్యక్తిగత ద్వేషాలు లేవు....

Read more

ఇంటర్మీడియట్ విద్యార్థులకు కళాశాల ఫీజులకు సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి హాల్ టికెట్లు ఇవ్వాలి SFI

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ హిందూపురం పట్టణంలో ఉన్న ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్ కళాశాలలో విద్యార్థులకు కళాశాల ఫీజులకు సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి హాల్ టికెట్లు అందించి పరీక్ష రాసే విధంగా చూడాలన్నారు ఈ సమయంలో...

Read more

హిందూపూర్ ఎంపీ గా పోటీ చేయాలనుకుంటున్నాను : విష్ణువర్ధన్

పార్టీ రాష్ట్ర , జాతీయ నాయకత్వాన్ని హిందూపూర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని అడగడం జరిగింది .పార్టీ అవకాశం కల్పిస్తుందని స్థానికుడిగా అడుగుతున్నాను . తర్వాత పార్టీ దే అంతిమ నిర్ణయం అన్నారు.

Read more

హద్దు మీరిన నిర్లక్ష్యం

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం ద్వారా గ్రామాల్లో రీసర్వే చేపట్టేందుకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వందేళ్లుగా చేయని భూసర్వేను తమ ప్రభుత్వం చేస్తోందని ముఖ్యమంత్రి గొప్పగా చెప్పారు. 2024 సంవత్సరానికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఉమ్మడి...

Read more

వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యం

బీసీలపై వైకాపా ప్రభుత్వం దమనకాండకు పాల్పడుతోందని.. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్‌ రెక్కలు విరగొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. తెదేపా విజయానికి బీసీలంతా ఐక్యంగా పనిచేయాలని, వైకాపాను ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా కృషి చేయాలని తెదేపా నేతలు పిలుపునిచ్చారు. కర్నూలు నగర శివారులోని...

Read more

రాక్షసపాలన అంతమే ధ్యేయంగా అభ్యర్థుల ఎంపిక

వైకాపా రాక్షస పాలనను అంతమొందించి గెలుపే ధ్యేయంగా ఏకసూత్రంతోనే తెలుగుదేశం, జనసేన పొత్తుతో అభ్యర్థుల ఎంపిక జరిగిందని, అసంతృప్తి అనేది పాలపొంగులాంటిదని.. క్రమంగా తగ్గిపోతుందని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం సాయంత్రం అనంతపురంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో...

Read more

క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌తో అత్యవసర వైద్య సేవలు

జాతీయ ఆరోగ్య మిషన్‌లో భాగంగా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో రూ.23.25 కోట్లతో నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ అందుబాటులోకి వస్తే, రోగులకు నాణ్యమైన అత్యవసర వైద్యం అందుతుందని జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు పేర్కొన్నారు. 50 పడకల క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ భవన నిర్మాణ...

Read more

పక్క పార్టీలదైతే పీకేయ్‌.. మనదైతే ఉంచేయ్‌!

విశాఖ విమానాశ్రయం నుంచి చినముషిడివాడ వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న తెదేపా ఫ్లెక్సీలు, జెండాలను పట్టణ ప్రణాళిక సిబ్బంది, పోలీసులు ఇటీవల తొలగించారు. ప్రత్యేకించి గోపాలపట్నం సమీపంలోని ప్రైవేటు భవనాలపై అద్దెకు తీసుకుని ఏర్పాటు చేసిన హోర్డింగులను రాత్రికి రాత్రే తీసిపారేశారు....

Read more

పెన్షన్‌ సొమ్మును జమచేయని సర్కారు

ఎన్‌పీఎస్‌(కొత్త పెన్షన్‌ పథకం) వాటా నిధుల్ని 25 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం జమ చేయకపోవడంతో.. ప్రయోజనాలను కోల్పోతున్నామనే ఆందోళన సాధారణ ఉద్యోగుల్లోనే కాదు, ఐఏఎస్‌ అధికారులనూ వేధిస్తోంది. పథకం వర్తించే అధికారుల భవిష్యత్తు అంధకారం అవుతుందని వారు వాపోతున్నారు. అంతర్గత...

Read more
Page 65 of 169 1 64 65 66 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.