Naresh Kumar

Naresh Kumar

సీఎం పర్యటనలో కర్ణాటక మద్యం పరవళ్లు

ముఖ్యమంత్రి జగన్‌ కుప్పం పర్యటనలో మద్యం పరవళ్లు తొక్కింది. సభకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు వాహనాలను కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న రాజుపేట వైన్‌ షాపులు, బార్‌ వద్ద ఆపి మరీ మద్యం సరఫరా చేశారు. వందల మంది రోడ్లపై మద్యం తాగుతూ కన్పించారు....

Read more

కేంద్రం కాదన్నా.. జగన్‌ దొంగదెబ్బ!

పంచాయతీల నిధులు లాగేసుకోడానికి జగన్‌ ప్రభుత్వ దొంగాట కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను భేఖాతరు చేస్తూ ఆర్థిక సంఘం నిధులను గంపగుత్తుగా వెనక్కి తీసుకునేలా వైకాపా సర్కార్‌ ప్రయత్నిస్తోంది. ఈసారి విద్యుత్తు పంపిణీ సంస్థలను (డిస్కం) రంగంలోకి దింపి విద్యుత్తు బకాయిలు...

Read more

జగనన్న మంకు‘పట్టు’!

రైతులను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని ఎన్నికల సమయంలో జగన్‌ ప్రగల్భాలు పలికారు. అధికారం చేపట్టాక వారి విషయాన్నే మరచిపోయారు. పట్టు రైతులకు పథకాలు ఎత్తేశారు. రాయితీలకు కోత పెట్టేశారు. ‘ఒక్కో రైతు కుటుంబానికి ఏడాదికి రూ.7,500 చొప్పున రైతు భరోసా ఇస్తున్నాం...

Read more

8 మంది ఏపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

పార్టీ ఫిరాయించారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సోమవారం నిర్ణయం తీసుకున్నారు. శాసనసభలో ఈ ఎనిమిది స్థానాలూ ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ పీపీకే రామాచార్యులు ఎన్నికల సంఘానికి(ఈసీ)...

Read more

అనంతపురం లో ప్రారంభమైన కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం

న్యాయసాధన సభ పేరుతో కాంగ్రెస్‌పార్టీ సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించింది. కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. వామపక్షపార్టీలు కాంగ్రెస్‌కు మద్దతుగా సభలో పాల్గొన్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథులుగా హాజరైన...

Read more

మోడీ ప్రభుత్వం యొక్క గ్యారెంటీ శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త T N దీపిక గారు

హిందూపురం పట్టణ పరిధిలోని రైల్వే స్టేషన్ నందు మోడీ ప్రభుత్వం యొక్క గ్యారెంటీ శంకుస్థాపన ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త T N, దీపిక గారు, హిందూపురం మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి "D N,...

Read more

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ రెడ్డి గారి ఏకైక పుత్రిక గౌతమి రెడ్డి నిశ్చయ తాంబూలం మహోత్సవ కార్యక్రమానికి వచ్చిన కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతిశ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద సరస్వతిస్వామి వారు

హిందూపురం 11వ వార్డు కౌన్సిలర్ అంజలి రమేష్ రెడ్డి సెంట్రల్ సి డైరెక్టర్ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్ రెడ్డి గారి ఏకైక పుత్రిక గౌతమి రెడ్డికి ఆకర్ష్ రెడ్డికి నిశ్చయ తాంబూలం మహోత్సవ కార్యక్రమానికి కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతిశ్రీశ్రీశ్రీ...

Read more

మడకశిర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సునీల్ కుమార్ ని ప్రకటించడంతో కార్యకర్తలు నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేసారు

మడకశిర నియోజకవర్గం2024 శాసన సభ ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ సునీల్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. నారా చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం మేరకు అభ్యర్థిగా డాక్టర్ సునీల్ కుమార్ ఎన్నికవ్వడం...

Read more

సమర శంఖారావం సభకు బయలుదేరిన హిందూపురం కాంగ్రెస్ నాయకులు

ఈరోజు హిందూపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు సుమారు 13 బస్సు లలో,10 కార్లలో, అనంతపురంలో జరుగుచున్న కాంగ్రెస్ సమర సంకారావం సభకు హిందూపూర్ పట్టణములో ఇందిరమ్మ, నెహ్రు విగ్రహాలకు పూల మాలలు వేసి బాణసంచపేల్చి బయలు దేరినారు.ఈ కార్యక్రమంలో పీసీసీ...

Read more

కుప్పానికి కృష్ణమ్మ నీరు తీసుకొచ్చింది మీ జగన్‌: సీఎం జగన్‌

టీడీపీ అధినేత చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 35 ఏళ్లు కుప్పం నియోజకవర్గానికి ఎమ్మెల్యే.. ఆయన వల్ల మంచి జరిగిందా?.. మీ బిడ్డ ప్రభుత్వంలో మంచి జరిగిందా అనేది ఆలోచించుకోవాలని కుప్పం ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. రెండు లక్షల మంది...

Read more
Page 64 of 169 1 63 64 65 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.