Naresh Kumar

Naresh Kumar

ఘాటు లేఖ.. పవన్‌కు రెండ్రోజుల అల్టిమేటం

పొత్తులో భాగంగా 24 సీట్లు మాత్రమే తీసుకుని నమ్మినవారిని నట్టేట ముంచాడనే విమర్శ.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై బలంగా వినిపిస్తోందిప్పుడు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి ఆయన తీరని ద్రోహం చేశారంటూ పలువురు మండిపడుతున్నారు. అయితే మొదటి నుంచి సీట్ల...

Read more

జరగబోయేది క్లాస్‌ వార్‌.. జగన్‌ గెలిస్తేనే పేదవాడికి న్యాయం

అబద్ధాలు చెప్పడంలో నేర్పరి అయిన చంద్రబాబు.. గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన చెత్త హామీలు తనకు ఇంకా గుర్తున్నాయని.. కానీ, అలా ఆచరణ సాధ్యంకాని హామీలతో ప్రజల్ని మభ్యపెట్టడం వైఎస్సార్‌సీపీ అభిమతం ఎంతమాత్రం కాదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళగిరిలో...

Read more

నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో సీఎం పర్యటన

సీఎం జగన్‌ ఈ నెల 28న (బుధ­వారం) పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్‌లో జరిగే వైఎస్సార్‌సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ...

Read more

175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాల్లో మొత్తం గెలుద్దాం: సీఎం జగన్‌

ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ మనకు అత్యధిక మెజారిటీ ఎందుకు రాదు? గ్రామంలో వచ్చిన మెజారిటీ ప్రతి మండలంలోనూ ఎందుకు రాకుండా ఉంటుంది? ప్రతి నియోజకవర్గంలోనూ ఎందుకు రాకూడదు? అది కుప్పమైనా.. ఇచ్చాపురమైనా ఎందుకు జరగకూడదు? పేదవాడు బతకాలంటే,...

Read more

మా క‘న్నీటి’ కష్టాలు పట్టవా?

గొంతు తడపకుండా ఎన్నాళ్లు మాకు ఈ కన్నీటి కష్టాలు.. అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన పెద్ద సంఖ్యలో మహిళలు ఖాళీ బిందెలు, కుండలు చేత పట్టుకొని కదం తొక్కారు. అనంతపురం ఎమ్మెల్యే, మేయర్‌,...

Read more

ఎత్తర ‘జెండా’… గెలుపు ఎజెండా

తెలుగుదేశం, జనసేన పార్టీలను గుండెల్లో పెట్టుకుని కొలిచే గోదావరి నేలపై బుధవారం ఆ పార్టీలు ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌కు చాలా ముందుగా ఏకంగా 99...

Read more

విభేదాలు పక్కనపెట్టి.. కలసి పనిచేయండి: అసంతృప్త నేతలకు చంద్రబాబు బుజ్జగింపు

తెదేపా ప్రకటించిన తొలి జాబితాలో టికెట్‌ దక్కనివారు, ఆశావహులు, అసంతృప్త నేతలు ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్నారు. మంగళవారం కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నాయకులు అధినేతను కలిశారు. పొత్తులో భాగంగా జనసేనకు సీట్లు...

Read more

భారతీయ జనతా పార్టీ ప్రజా పోరు యాత్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పోరు యాత్రలో భాగంగా ఆరవ రోజు హిందూపురం మండలంలోని చలివెందల మరియు బాలంపల్లిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజా...

Read more

తెదేపా కంచుకోట సిక్కోలు..

‘తెదేపా కంచుకోట శ్రీకాకుళం జిల్లా.. ఇక్కడి ప్రజలు ఎప్పుడు ఆదరిస్తున్నారు. మళ్లీ ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేను అభిమానించే, నా మనసుకు దగ్గరగా ఉండే ప్రాంతం. రాష్ట్రానికి సమర్థమైన నాయకత్వాన్ని అందించే జిల్లా.. అన్నిటికంటే ముందుగా నాకు గుర్తుకొచ్చే ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ...

Read more

ప్రాంతాలకు అతీతంగా పథకాల అమలు

‘తెదేపా అధినేత చంద్రబాబుకు నాపై కోపం వచ్చినప్పుడల్లా పులివెందుల, కడప, రాయలసీమను తిడుతుంటారు.. అదే కుప్పంలో మా పార్టీని గెలిపించకపోయినా ఇక్కడి ప్రజలు, నియోజకవర్గాన్ని నేను ఏనాడూ ఒక్క మాట అనలేదు. పైగా ఈ ప్రాంతవాసులను గుండెల్లో పెట్టుకుని మంచి చేస్తున్నా’...

Read more
Page 63 of 169 1 62 63 64 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.