Naresh Kumar

Naresh Kumar

ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని రద్దు చేయడానికి నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ధర్నా

చిలమత్తూరు మండలంలో ఉన్న పొట్టి శ్రీరాములు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని రద్దు చేయడానికి నిరసిస్తూ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ పాఠశాల ముందు ప్రధాన రహదారి పైన ధర్నా నిర్వహించడం...

Read more

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి బోయ శాంతమ్మ గారు ,దుద్దకుంట శ్రీధర్ రెడ్డి గారు.

పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలం కేంద్రంలోని కృష్ణాపురం పంచాయతీ గోపాలపురం గ్రామం మరియు ఎస్సీ కాలనీ జగనన్న ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో పుట్టపర్తి శాసనసభ్యులు దుద్దకుంట శ్రీధర్ రెడ్డిగారు తో పాటు పాల్గొన్న శ్రీమతి...

Read more

వైఎస్‌ఆర్‌సిపి 8వ జాబితా విడుదల

రానున్న ఎన్నికలకు సంబంధించి వైఎస్‌ఆర్‌సిపి 8వ జాబితాను విడుదల చేసింది ఈ జాబితాలో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను, ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులను సీఎం జగన్ ప్రకటించారు. నిన్న రాత్రి ఈ జాబితాను విడుదల చేశారు. 8వ జాబితాలో కొందరు ఇంచార్జ్‌ల పేర్లను...

Read more

ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం మోసం

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోనంకి అశోక్‌కుమార్‌ విమర్శించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఏపీటీఎఫ్‌ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కోనంకి...

Read more

కలిసి పనిచేస్తా..!

టీడీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుకు జనం నీరాజనం పట్టారు. పార్టీ అభ్యర్థిత్వం ఖరారయ్యాక ఆయన గురువారం తొలిసారి పట్టణానికి వచ్చారు. అంతకు మునుపు అనంతపురం నుంచి వందలాది వాహనాలతో బయలుదేరి, పంపనూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు....

Read more

కాపు కాయలేం

జాతిని ఉద్ధరిస్తారని పవన్‌ కళ్యాణ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సామాజికవర్గం ఉడికిపోతోంది. ఆ వర్గాలు ఇక పవన్‌ కోసం కాపు కాయలేమంటున్నాయి. పవన్‌ తీసుకుంటున్న నిర్ణయాలు, చంద్రబాబుతో చేసుకున్న రాజకీయ ఒప్పందం మేరకు లభించిన సీట్లతో ఆ సామాజికవర్గం విసుగెత్తిపోయింది....

Read more

చిలమత్తూరు మండలంలో నేటి ప్రధాన వార్తలు…

1.ప్రభుత్వ పాఠశాలకు ప్రయివేటు గ్రహణం👉పదిపరిక్ష కేంద్రం తరలింపు పై విమర్శలు..👉నేడు పాఠశాల ముందు ఆందోళనకు దిగనున్న పూర్వ విధ్యార్థులు 2.పేకాట జూదర్లు అరెస్టు👉9 మంది పేకాట జూదర్లను అరెస్టు చేసిన పోలీసులు👉చిలమత్తూరు శివారు లో పేకాట ఆడుతుండగా పట్టుకున్న పోలీసులు👉పట్టు బడిన...

Read more

టీడీపీ, జనసేన ఓటమి ఖాయం

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఓటమి ఖాయమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఆ రెండు పార్టీలు సీట్లు అమ్ముకుని డబ్బులు పోగేసుకుంటున్నాయని మండిపడ్డారు. టీడీపీ ప్రజలకు చేసిన మంచి ఏదీ లేకపోయినా ఇతరులపై బురదజల్లుతోందని ధ్వజమెత్తారు. గురువారం అనంతపురంలో...

Read more

ప్రాణం తీసిన ప్రచార యావ

శింగనమల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి ప్రచార యావ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఇంటి పెద్ద దిక్కు మృతితో భార్య, నలుగురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. తన ఇంటి వద్దకు పని నిమిత్తం వచ్చిన ఓ అభాగ్యుడు...

Read more

వైఎస్‌‘ఆర్టీసీ’!

అనంతపురం జిల్లా రాప్తాడులో వైకాపా సిద్ధం సభకు బస్సులు కావాలంటే.. ఆర్టీసీ పూర్తి సొమ్ము కూడా అడక్కుండా 13 జిల్లాల నుంచి 3వేల బస్సుల్ని కేటాయించింది. బాపట్ల జిల్లా మేదరమెట్లలో త్వరలో జరిగే సభకు కూడా మొత్తం పది వేల బస్సులూ...

Read more
Page 60 of 169 1 59 60 61 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.