పంటలు ఎండుతున్నాయ్.. నీళ్లివ్వండి
హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయాలని కోరుతూ శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం కొరుగుట్టపల్లి వద్ద.. జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రైతులు అడ్డుకున్నారు. ఆదివారం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మంత్రికి తమ సమస్యలు విన్నవించారు. ‘హంద్రీనీవా కాలువ తవ్వి...
Read more









