Naresh Kumar

Naresh Kumar

పంటలు ఎండుతున్నాయ్‌.. నీళ్లివ్వండి

హంద్రీనీవా కాలువకు నీరు విడుదల చేయాలని కోరుతూ శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం కొరుగుట్టపల్లి వద్ద.. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రైతులు అడ్డుకున్నారు. ఆదివారం నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మంత్రికి తమ సమస్యలు విన్నవించారు. ‘హంద్రీనీవా కాలువ తవ్వి...

Read more

వీరప్పన్‌ స్మారక స్తూపాన్ని ఆవిష్కరించిన వైకాపా ఎమ్మెల్సీ

గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ స్మారక స్తూపాన్ని వైకాపా చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్‌ ఆవిష్కరించారు. మూడు రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి అనేక మందిని చంపిన వీరప్పన్‌కు ఎమ్మెల్సీ అనుకూలమంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం...

Read more

జగన్‌ ఘోరంగా ఓడిపోతారు : ప్రశాంత్ కిషోర్

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్‌ పార్టీకి ఘోర పరాభవం తప్పదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. ఆంగ్ల దినపత్రిక ‘ద న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు,...

Read more

పరీక్ష లేదు… జీతం లక్ష!

షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఇండియన్ నేవీ 254 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అవివాహితులు అప్లై చేసుకోవచ్చు. బీటెక్, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ అర్హతలు. అకడమిక్ మార్కుల మెరిట్ను బట్టి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభను బట్టి శిక్షణలోకి తీసుకుంటారు....

Read more

వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోకు ముహూర్తం ఖరారు.. బాపట్ల ‘సిద్ధం’ వేదికగా సీఎం జగన్‌ ప్రకటన

బాపట్ల జిల్లాలోని మేదరమీట్ల వద్ద సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌, ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక, ఈ సభలోనే వైఎస్సార్‌సీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్‌ను...

Read more

“Good morning సత్యనారాయణ పేట” అనే కార్యక్రమంలో దూసుకుపోతున్న వైసిపి 23వ వార్డు కౌన్సిలర్ అయూబ్

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని హిందూపురం పట్టణంలోని 23వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అయూబ్ గారు "good morning సత్యనారాయణ" పేట అనే కార్యక్రమం ద్వారా వార్డు ప్రజల దగ్గరకు వెళ్లి వారి...

Read more

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు B.S.మూర్తి కి నివాళులర్పించిన తెలుగుదేశం మాజీ శాసన సభ్యులు కె. ఈరన్న గారు

సత్యసాయి జిల్లా, మడకశిర నియోజకవర్గ, అమరాపురం మండలం V. అగ్రహారం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు LIC ఏజెంట్ B.S.మూర్తి చనిపోగా వారి ఇంటికి వెళ్లి భౌతిక పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండండి...

Read more

సంక్షేమ పథకాలు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేసిన నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఎస్.ఎల్ ఈరలకప్ప గారు మరియు హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ గారు

గుడిబండ మండలం శంకరగల్లు పంచాయతీలో ఇంటింట ఎన్నికల ప్రచారం చేసిన నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి ఎస్.ఎల్ ఈరలకప్ప గారు మరియు హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మ గారు… ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి...

Read more

మెగా జాబ్ మేళా

మార్చి 3వ తేదీ హిందూపురం ఎస్ డి జి ఎస్ కళాశాలలో కాకినాడ శ్రీ పీఠం వ్యవస్థాపకులు శ్రీ స్వామి పరిపూర్ణానంద గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా 2/03/2024 ఉదయం 11:00 గం...

Read more

అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా.. తిరుపతి సభలో కాంగ్రెస్​ హామీ

తిరుపతిలలో న్యాయసాధాన సభ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించింది కాంగ్రెస్. ఏపీకి ప్రత్యేక హోదా డిక్లరేషన్‌ సాధనే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ స‌భ‌లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లపాటు...

Read more
Page 58 of 169 1 57 58 59 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.