Naresh Kumar

Naresh Kumar

రాము, మేము కదలి రాము అంటున్న తెలుగు తమ్ముళ్లు : మంత్రి ఉషశ్రీ చరణ్

మంత్రివర్యులు ఫ్యాన్ స్పీడ్ పెంచుతూ ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకులలో కార్యకర్తలలో 100% రెట్టింపు కలిగించడం జరిగినది జరగబోవు దినాల్లో ఈ పరిగి మండలంలో నాయకులను కార్యకర్తలను ముఖ్యంగా వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరినీ కంటికి రెప్పలా చూసుకుంటానని మీకు అన్ని విధాలుగా...

Read more

జగన్‌పై మరోమారు ధ్వజమెత్తిన లోకేశ్

కనిపించిన వేదికలపై మీ బిడ్డనంటూ ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటల వెనక ఆంతర్యాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉండాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రజలను హెచ్చరించారు. గత ఐదేళ్లుగా ఆయన సొంత కంపెనీలు అన్నీ వేల కోట్ల...

Read more

కల్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలకు ఛాలెంజ్ విసురుతున్న టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు

కల్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలకు ఛాలెంజ్ విసిరారు టీడీపీ అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన అసెంబ్లీ ఎమ్మెల్యేల జాబితాలో కల్యాణదుర్గ నియోజకవర్గం నుండి సురేంద్రబాబు పేరు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో నియోజకవర్గ ప్రజల్లో సంబరాలు నెలకొన్నాయి....

Read more

స్పైడర్ సినిమాలోని ఆ పాత్రకు మరో రూపమే జగన్ రెడ్డి

స్పైడర్ సినిమాలోని భైరవ పాత్రధారికి మరో రూపమే సీఎం జగన్ రెడ్డి అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసి, కక్షసాధింపులకు పాల్పడి రాబోయే ఎన్నికల్లో...

Read more

హైదరాబాద్‌ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి: సీఎం జగన్‌

రాష్ట్రంలో​ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, దేశంలోనే వ్యవసాయం రంగంలో ఏపీలో 70 శాతం వృద్ధి సాధించామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘విజన్‌ విశాఖ’ పేరుతో వైజాగ్‌లో ఏర్పాటు చేసిన ఏపీ డెవలప్‌మెంట్‌ సదస్సులో మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...

Read more

‘సిద్ధం’ సముద్రం.. ‘రా కదలిరా’ పిల్ల కాలువ’: మంత్రి ఉషశ్రీ

‘రా కదలిరా సభ’ టీడీపీకి ఇదే ఆఖరి సభ అని.. టీడీపీ సభలకు జనం రావడం లేదంటూ ఎద్దేవా చేశారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌. పరిగి మండలంలో టీడీపీ నుంచి 430 కుటుంబాలు మంత్రి ఉషశ్రీ...

Read more

ఈసారి విశాఖలో నా ప్రమాణస్వీకారం: సీఎం జగన్‌

మూడు రాజధానులంటూ ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెడుతున్న ఏపీ సీఎం జగన్‌.. మరోసారి విశాఖ జపం చేశారు. నగర అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక ఉందని చెప్పారు. చెన్నై, హైదరాబాద్‌కు ధీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. ‘విజన్‌ వైజాగ్‌’ పేరిట పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు....

Read more

నేడు టీడీపీ – జనసేన ఆధ్వర్యంలో బీసీ జయహో బహిరంగ సభ

బీసీ జయహో సదస్సుకు టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కల్యాణ్ , టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరుకానున్నారు. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిన వైనాన్ని సదస్సు ద్వారా నేతలు...

Read more

వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు బయలుదేరిన మంత్రి.. సాయంత్రం టీడీపీలోకి..

వైసీపీకి కీలక నేతలంతా ఒక్కొక్కరుగా గుడ్ బై చెబుతున్నారు. నేడు కి మంత్రి గుమ్మనూరు జయరాం గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. మంత్రి పదవికి.. పార్టీకి నేడు ఆయన రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలోనే గుమ్మనూరు జయరాం విజయవాడ కు చేరుకున్నారు....

Read more

అక్రమాల పల్లైపె చర్యలు తీసుకోండి

కోర్టు కేసులో ఉన్న భూమిని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి కొనుగోలు చేయడమే కాక, అందులో ఎలాంటి అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టారని, అక్రమాలకు తెరదీసిన పల్లైపె చర్యలు తీసుకోవాలంటూ జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌కు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ నదీమ్‌ అహమ్మద్‌,...

Read more
Page 55 of 169 1 54 55 56 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.