Naresh Kumar

Naresh Kumar

సాంకేతికత దన్నుగా సూపర్‌ సిక్స్‌ పథకాల ప్రచారం

సాంకేతిక జోడించి, బాబుతో నేను సాంకేతికత జోడించి వాట్సప్‌ గ్రూపుల్లో చేర్చేలా వినూత్న కార్యక్రమాన్ని తెదేపా నాయకులు ముమ్మరం చేశారు. ఇంటింటికీ సూపర్‌సిక్స్‌ పథకాల కరపత్రాలను పంపిణీ చేసి, ప్రచార కార్యక్రమాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి పరిటాల సునీత...

Read more

వైకాపాతో అంటకాగుతున్న వాలంటీర్లు

అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం నాగలాపురం, తిమ్మలాపురం, సోమలాపురం గ్రామాల్లో మంగళవారం రాయదుర్గం నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తరఫున ఆయన తనయుడు విశ్వనాథ్‌రెడ్డి, నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించి కరపత్రాలు అందించారు. నిబంధనలను పాటించకుండా గ్రామ వాలంటీర్లు...

Read more

జగన్‌ పాలనలో 26 వేలమంది బీసీలపై అక్రమ కేసులు

జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్ల పాలనలో 26 వేల మంది బీసీలపై అక్రమ కేసులు బనాయించారని, 300 మంది బీసీలను చంపేశారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం తరహాలోనే బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం...

Read more

రూ.లక్షన్నర కోట్లతో బీసీ ఉపప్రణాళిక

వెనుకబడిన వర్గాలకు 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని తెదేపా, జనసేన ప్రకటించాయి. పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతామని తెలిపాయి. చంద్రన్న బీమా పునరుద్ధరిస్తామని, బీమా పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చాయి. పెళ్లికానుక పునరుద్ధరించి, రూ.లక్ష చొప్పున...

Read more

బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌

‘పింఛన్‌ కింద నెలకు రూ.35 ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టిందే ఎన్టీఆర్‌. దాన్ని రూ.70కు పెంచాం. అనంతరం రూ.200 నుంచి రూ.2వేలు చేసిందీ తెదేపా ప్రభుత్వమే. తెదేపా-జనసేన అధికారంలోకి వస్తే… పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతాం. 50 ఏళ్లకే బీసీలకు పింఛన్‌ ఇస్తాం....

Read more

2022 నుంచి శిల్పంలా మారిపోయిన జగన్‌

‘వైకాపా అధికారంలోకి వచ్చాక, నేను మంత్రి అయినప్పటి నుంచి జగన్‌ను దేవునిలానే చూశా. కానీ 2022 నుంచి ఆయన శిల్పంలా మారిపోయారు. ఆ శిల్పానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయరెడ్డి పూజారులు. మాలాంటి భక్తులతో శిల్పం మాట్లాడటం లేదు. ఆ శిల్పం వెనుక...

Read more

మళ్లీ జగన్‌ భజన

ఎడాపెడా సంక్షేమ పథకాల కోతలు, నిత్యావసరాల ధరలు, విద్యుత్తు, ఆర్టీసీ ఛార్జీలు, ఇతర పన్నులు అమాంతం పెంచి నడ్డివిరవడాల ఊసే ఎత్తకుండా ‘ప్రతి కుటుంబానికి అంత చేశాం…ఇంత చేశాం’ అంటూ రెండేళ్లుగా ప్రజల చెవులు దిమ్మెక్కేలా ఇళ్ల ముందుకొచ్చి మరీ వాయించినా...

Read more

మంత్రి ఉషశ్రీ చరణ్ గారి సమక్షంలో 600 మంది తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు& వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కె.వి ఉషశ్రీ చరణ్ నేడు శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండల పర్యటన భాగంగా పరిగి మండలం ఉన్న శ్రీరంగరాజు పల్లి. శాసనకోట....

Read more

మార్చ్ 7 న పెనుకొండలో నారా లోకేష్ శంఖారావం సభ

యువనేత నారా లోకేష్ గారి శంఖారావం సభా స్థలాన్ని పరిశీలించిన సవితమ్మ గారు .. సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పెనుకొండ మండల కేంద్రంలో ఈ నెల7 వ తేదీ గురువారం సాయంత్రం 3 గంటలకు జరిగే తెలుగుదేశం పార్టీ జాతీయ...

Read more

టిడిపి అభ్యర్థి సునీల్ ను మార్చండి అంటూ ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం

టీడీపి అభ్యర్థినీ మార్చాలనీ వేలాది సంఖ్యలో భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లిన మడకశిర నియోజకవర్గ తెలుగుదేశం దేశం పార్టీ నాయకులు కార్యక్తలు మడకశిర టీడీపి అభ్యర్థిని మార్చకపోతే ఆత్మహత్య శరణం అంటూనే తెలుగు తమ్ముళ్లు ఒంటిపై పెట్రోల్ పోసుకున్న తెలుగుదేశం పార్టీ...

Read more
Page 54 of 169 1 53 54 55 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.