Naresh Kumar

Naresh Kumar

చిలకలూరిపేటలో ఉమ్మడి సభ.. హాజరుకానున్న ప్రధాని మోదీ..

చిలకలూరిపేట లో ఈ నెల 17న జరగనున్న టీడీపీ బీజేపీ , జనసేన మూడు పార్టీల ఉమ్మడి సభను తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. సభను జయప్రదం చేసేందుకు 13 కమిటీలను టీడీపీ నియమించింది. ఈ...

Read more

ప్రజలకు మంచి చేస్తే చంపుతామంటున్నారు

‘ఎవరైనా తమ ప్రభుత్వం వస్తే ప్రజలకు మంచి చేస్తాం, అభివృద్ధి చేస్తాం అని చెబుతారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం తాము అధికారంలోకి వస్తే వెంటాడి చంపుతామని అంటున్నారు. ఎమ్మెల్యే అయిన నన్నే నరుకుతాం అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు.’...

Read more

చంద్రబాబు ద్రోహం చేశారు!

కష్టకాలంలో పార్టీని నడిపించి, కార్యకర్తలను కాపాడుకున్న తనకు చంద్రబాబు ద్రోహం చేస్తారని కలలో కూడా ఊహించలేదని టీడీపీ ఇన్‌చార్జ్‌ మాదినేని ఉమా మహేశ్వర నాయుడు తన అనుచరులతో వాపోయినట్లు సమాచారం. స్థానిక ఆయన స్వగృహంలో సోమవారం సన్నిహితులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో...

Read more

21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ..మరోసారి చంద్రబాబుకి పవన్ దాసోహం

బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు జరిగింది. బీజేపీ ఎక్కు­వ స్థానాలు కోరడంతో ఆ పార్టీకి సీట్ల సర్దుబాటు చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన సీట్లలో కోత వేశారు. ఇప్పటివరకు జనసేనకిచ్చే 24 అసెంబ్లీ స్థానాల్లో మూడు...

Read more

చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలయ్యాయా?

చంద్రబాబు ఇప్పుడు మూడు పార్టీలతో పొత్తు అంటున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘ఈ మూడు పార్టీలు 2014లో కూడా ఇలాగే కలిసి మీటింగ్‌లు పెట్టి, ప్రజలకు హామీలు ఇచ్చాయి.తర్వాత చంద్రబాబు సంతకం చేసిన పాంప్లెట్‌ను ఇంటింటికీ పంపారు. అందులో రైతులకు,...

Read more

జగన్‌ను ఓడించేందుకు సిద్ధం

పల్లెసీమలను నాశనం చేస్తున్న సీఎం జగన్‌ మొండి వైఖరి నశించాలని, రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ స్పష్టం చేశారు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ వద్ద జిల్లాలోని...

Read more

వైకాపా ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు

గాండ్లపెంట మండల కేంద్రంలో సోమవారం కదిరి శాసనసభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి మగ్బూల్‌ అహమ్మద్‌ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో గ్రామ వాలంటీర్లు, ఉపాధి క్షేత్ర సహాయకులు సిద్ధం బ్యాడ్జీలు ధరించి పాల్గొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఎంపీడీఓ పర్యవేక్షణలో పనులు...

Read more

రెట్టింపు ప్రేమతో అనంత అభివృద్ధి

ఉమ్మడి అనంతపురం జిల్లా కొన్ని దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని ఆదరించిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. 2014-19 మధ్య రెట్టింపు ప్రేమతో అనంతను అభివృద్ధి చేశామన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సాగునీటి రంగాల్లో అభివృద్ధికి ప్రణాళికలు వేసి ముందుకు...

Read more

హామీ జగన్‌ది.. భారం మున్సిపాలిటీలది

అతి తెలివితేటలు ప్రదర్శించడంలో జగన్‌ ప్రభుత్వాన్ని మించినవారు ఉండరేమో. ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు గతేడాది డిసెంబరులో విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. సమ్మె...

Read more

మడకశిర మహిళకు ప్రధాని ప్రశంసలు

దిల్లీలో సోమవారం జరిగిన స్వశక్తి నారీ వికసిత్‌ భారత్‌ కార్యక్రమంలో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండల మహిళా సంఘాల రిసోర్స్‌ పర్సన్‌ అనురాధతో ప్రధాని మోదీ మాట్లాడారు. అనంత మహిళా సమాఖ్య ద్వారా సంఘాల ఏర్పాటు, సంస్థాగత నిర్మాణం, బాధ్యతలపై...

Read more
Page 49 of 169 1 48 49 50 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.