Naresh Kumar

Naresh Kumar

ఒకటి.. రెండు వారాల్లోపు నగదు జమ

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం కింద తాను ఇప్పుడు బటన్‌ నొక్కినా.. ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున నగదు జమ అయ్యేందుకు వారం, రెండు వారాలు అవుతుందని, ఎవరూ ఆందోళన చెందొద్దని సీఎం జగన్‌ తెలిపారు. గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లె ప్రభుత్వ ఉన్నత...

Read more

పిఠాపురం నుంచే పోటీ

కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ స్పష్టం చేశారు. లోక్‌సభ స్థానం నుంచి కూడా పోటీ చేయాలని కొందరు సూచిస్తున్నారని, రెండు రోజుల్లో దీనిపై స్పష్టత ఇస్తానని పేర్కొన్నారు. జనసేన పార్టీ...

Read more

జగనొచ్చారు.. యాతన మిగిల్చారు

నంద్యాల జిల్లా బనగానపల్లెకు ముఖ్యమంత్రి వచ్చిన నేపథ్యంలో స్థానిక ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్టాండుకు రాకపోకల్ని నిలిపేయడంతో పాటు బహిరంగసభ ప్రాంగణం అక్కడకు కూతవేటు దూరంలో ఉందన్న సాకుతో పోలీసులు ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం...

Read more

టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే

తెలుగు దేశం పార్టీ రెండవ విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 34 మంది అభ్యర్థుతో కూడి జాబితాను విడుదల చేసింది. 1. గాజువాక-పల్లా శ్రీనివాసరావు 2. రంప చోడవరం - మిర్యాల శిరీష 3. గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు 4. ప్రతిపాడు-వరుపుల...

Read more

స్వలాభం కోసం బిజెపితో చేతులు కలిపారుః విజయసాయి

మళ్లీ సీఎం కావాలనే దురాశతోనే బిజెపితో చంద్రబాబు చేతులు కలిపారని వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ చేస్తున్న పోరాటాన్ని తన స్వలాభం కోసం తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుమతించారని,...

Read more

వచ్చే ఎన్నికల్లోనూ బాలయ్య విజయం తథ్యం

శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో తాగునీటి సమస్యను పరిష్కరించిన ఘనత ఎమ్మెల్యే బాలకృష్ణదేనని ఆయన సతీమణి వసుంధర పేర్కొన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత నిధులు, నాట్స్‌ మాజీ అధ్యక్షుడు.. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ సహకారంతో రూ.40 లక్షల...

Read more

ఆడబిడ్డల ‘కలలకు రెక్కలు’

ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన ఆడబిడ్డలు దేశంలోని పేరున్న విద్యాసంస్థల్లో చేరి ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేయాలన్నా, విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు అభ్యసించాలన్నా.. అందుకు అవసరమయ్యే బ్యాంకు రుణానికి ప్రభుత్వం హామీ ఇవ్వడంతోపాటు వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు...

Read more

2018 గ్రూప్‌-1 మెయిన్స్‌ రద్దు

2018 నాటి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ (27/2018) ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్‌) జవాబుపత్రాల మాన్యువల్‌ మూల్యాంకనంలో (చేత్తో దిద్దడం) అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నాయని హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జవాబుపత్రాల మూల్యాంకనానికి రాష్ట్రప్రభుత్వం, ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని...

Read more

మరో 10 స్థానాలకు జనసేన అభ్యర్థులు ఖరారు!.. రాజోలు నుంచి ఎవరంటే?

రాజోలు నుంచి రిటైర్డ్‌ ఐఏఎస్‌ వరప్రసాద్‌ పెందుర్తిలో పంచకర్ల, యలమంచిలిలో సుందరాపు విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్‌ భీమవరానికి అంజిబాబు, గూడెం బరిలో బొలిశెట్టి తిరుపతి టికెట్‌ ఆరణి శ్రీనివాసులుకే జనసేన పోటీ చేసే మరో 10 స్థానాలకు అభ్యర్థులు...

Read more

వైఎస్సార్‌ సీపీలోకి టీడీపీ మండల కన్వీనర్‌

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. పరిగి మండల టీడీపీ కన్వీనర్‌ లక్ష్మీరెడ్డి బుధవారం పెనుకొండలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌ సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఆయనకు మంత్రి...

Read more
Page 46 of 169 1 45 46 47 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.