Naresh Kumar

Naresh Kumar

ఓటు నమోదుకు రారండి!

ఆంధ్రప్రదేశ్‌ ఓటర్ల జాబితాలో మీ పేరుందా..? లేకపోతే వెంటనే నమోదు చేసుకోండి. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్‌ 15 వరకే గడువుంది. రాష్ట్రంలో మే 13న జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఇదే చివరి అవకాశం....

Read more

ఏపీ రాజధాని ఎక్కడుందో చెప్పలేని దుస్థితి

‘పదేళ్లయినా పోలవరం పూర్తికాలేదు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఎక్కడంటే చెప్పలేని పరిస్థితి. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దిల్లీలో ఈ ప్రాంత నాయకులు తాకట్టు పెట్టారు..’ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. విశాఖ స్టీల్‌ప్లాంటు త్రిష్ణ గ్రౌండ్స్‌లో శనివారం కాంగ్రెస్‌ నిర్వహించిన ‘న్యాయసాధన...

Read more

మాటల్లోనే ‘నా’.. చేతల్లో ‘నో’

నా.. నా… అని చెప్పిందే చెబుతూ నిత్యం అసత్యాలను జపించే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. అసెంబ్లీ, లోక్‌సభ సీట్ల కేటాయింపుల్లో మాత్రం ‘నా’ వర్గానికే ప్రాధాన్యమని తేల్చేశారు. మొదటినుంచీ పార్టీలో, అయిదేళ్లుగా ప్రభుత్వంలో అగ్రతాంబూలం అందుకుంటున్న తన సొంత సామాజిక వర్గానికే మరోసారి...

Read more

త్రిమూర్తుల యుద్ధభేరి నేడు

రాష్ట్ర రాజకీయ చరిత్ర గతినే మార్చేసే కీలక ఘట్టం ఆదివారం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆవిష్కృతమవుతోంది. వైకాపా కబంధహస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు తెదేపా, జనసేన, భాజపా యుద్ధభేరి మోగించబోతున్నాయి. ఈ మూడు పార్టీలూ సంయుక్తంగా భారీ ఎత్తున...

Read more

వాలంటీర్లుఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు

వాలంటీర్లు ప్రభుత్వంలో భాగమే కాబట్టి.. వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈవో) ముకేశ్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు....

Read more

వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితా విడుదల

 ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు , లోక్‌సభ ఎన్నికలు 2024లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇడుపుపాయలో తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డికి నివాళులు అర్పించిన అనంతరం...

Read more

మహిళా పక్షపాతి వైసిపి : మంత్రి ఉషశ్రీ చరణ్‌

వైసిపి ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వమనిరాష్ట్ర మంత్రి ఉషశ్రీ చరణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని మార్కెట్‌ యార్డ్‌ ఆవరణంలో వైఎస్‌ఆర్‌ చేయూత నాలుగో విడత నగదు జమ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మహిళలకు...

Read more

పవన్ ను ఓడించేందుకు జగన్ వ్యూహాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఎలాగైనా ఓడించి ఇక రాజకీయ సన్యాసం తీసుకునేలా చేయాలనీ వైసీపీ అధినేత , సీఎం జగన్ చూస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తారో ప్రకటన వచ్చిన తర్వాత అసలైన వ్యూహాలు...

Read more

రేపే బోపూడిలో కూటమి ప్రజాగళం బహిరంగ సభ

రేపే బోపూడిలో కూటమి ప్రజాగళం బహిరంగ సభ జరగనుంది. దీనికోసం 300 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే అసాధారణ భద్రతతో పాటు… ఆరు హెలీపాడ్స్ ఏర్పాటు చేశారు. ఎనిమిది అడుగుల...

Read more

నేడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన

వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శనివారం ప్రకటించనున్నారు. ఈ మేరకు సీఎం ఉదయం 10.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయ చేరుకుంటారు. అక్కడ...

Read more
Page 44 of 169 1 43 44 45 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.