Naresh Kumar

Naresh Kumar

గందరగోళం నడుమే.. హాట్‌ టాపిక్‌గా ధర్మవరం సీటు!

‘అతుకుల బొంత.. రోజూ చింత’ తరహాలో పెద్దల స్థాయిలో బీజేపీ – జనసేన – టీడీపీ కలిసినా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏ పార్టీ అభ్యర్థి బరిలో నిలిచినా మిగిలిన రెండు పార్టీల నుంచి సహకారం కరువవుతోంది. ఓ...

Read more

ఎవరేమనుకున్నా..మేమింతే!

ఎవరేమనుకున్నా సరే మేమింతే.. మారమంతే.. అన్నట్లుంది అధికార పార్టీ నాయకుల తీరు. ధర్మవరం పట్టణంలోని లక్ష్మీచెన్నకేశవపురం వైఎస్సార్‌ కూడలి వద్ద ప్రధాన రహదారిపై ఆదివారం వైకాపా ఎన్నికల ప్రచారసభ నిర్వహించారు. ఒకవైపు రహదారిని పూర్తిగా బంద్‌ చేశారు. ఆర్‌అండ్‌బీ రహదారిపై వేదిక,...

Read more

జగన్‌ సీఎం కాదు.. సారా వ్యాపారి

‘నా వద్ద డబ్బులున్నాయి. ఎవరేం చేయగలరని జగన్‌ అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ అడ్డూ అదుపూ లేకుండా వ్యవహరించారు. తనకు చుట్టూ బంగారంతో కట్టిన లంక…వజ్ర, వైఢూర్యాలతో ఉన్న పుష్పక విమానం.. ధీరులు, శూరులు, మందీమార్బలం ఉన్నారని.. ఎవరేం చేయగలరని రావణాసురుడు కూడా అనుకున్నారు....

Read more

జెండాలు వేరైనా.. ఎజెండా ఒక్కటే

‘‘భాజపా, తెదేపా, జనసేన జెండాలు వేరు కావొచ్చు. కానీ సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ అనే మా ఎజెండా ఒక్కటే. ప్రజల గుండెచప్పుడు బలంగా వినిపించడానికే మేం జట్టు కట్టాం. మీ జీవితాలను తీర్చిదిద్దే బాధ్యత మాది. మీ మద్దతు, ఆశీర్వాదం...

Read more

జగన్‌ సర్కారును పెకలించేేద్దాం

రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయిన జగన్‌ సర్కారును పెకలించి వేసేందుకు, కేంద్రంలో మళ్లీ ఎన్డీయే సర్కారును తెచ్చేందుకు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు సంకల్పం తీసుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అభిప్రాయపడ్డారు. పాలనను పక్కన పెట్టి.. అవినీతిలో...

Read more

జగన్‌ సంక్షేమ పథకాలతోనే విజయం

వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలే వచ్చే లోక్‌సభ, శాసన సభ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులను గెలిపిస్తాయని హిందూపురం ఎంపీ అభ్వర్థి బోయ శాంతమ్మ తెలిపారు. వైసిపి హిందూపురం అభ్యర్థిగా తనను...

Read more

రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు

పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేది వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,23,092 మంది విద్యార్ధులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,17,939 మంది బాలురు, 3,05,153 మంది బాలికలు ఉన్నారు. వీరితో పాటు...

Read more

నేను రాజకీయాల్లో హీరోను.. పవన్‌పై ముద్రగడ ఫైర్‌

రాజకీయపరంగా తాను తీసుకున్న నిర్ణయంపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఖండించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ, ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌పైనా ఆయన మండిపడ్డారు. శనివారం ఉదయం కిర్లంపూడిలో ముద్రగడ మీడియాతో...

Read more

‘మే 13 మేము సిద్ధం’.. సీఎం జగన్‌ ట్వీట్‌

ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన నేపథ్యంలో ‘13, 2024 సిద్ధం’.. అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర...

Read more

పంచాయతీ కార్యాలయమా.. వైకాపా ప్రచార కేంద్రమా?

ఎవరెన్ని చెప్పినా.. మేం మారమంతే.. అన్నట్లుంది వైకాపా నాయకుల తీరు. ఎన్నికల విధులు, ఏర్పాట్లలో వాలంటీర్లు పాల్గొనవద్దని ప్రభుత్వం, నాయస్థానాలు చెప్పినా.. వారు మాత్రం మారడం లేదు. శ్రీసత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు మేజరు పంచాయతీ కార్యాలయంలో వైకాపా నాయకుడితోపాటు...

Read more
Page 43 of 169 1 42 43 44 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.