Naresh Kumar

Naresh Kumar

సమష్టి కృషితో విజయ ఢంకా మోగిస్తాం

సమష్టి కృషితో జిల్లాలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో విజయ ఢంకా మోగిస్తామని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బుక్కపట్నం నవీన్‌ నిశ్చల్‌ అన్నారు. సోమవారం ఆయన హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి టీఎన్‌ దీపిక, పార్లమెంట్‌ అభ్యర్థి జె.శాంతమ్మ, మాజీ ఎమ్మెల్యే...

Read more

ప్రతి గ్రామానికి వెళ్లండి.. ప్రజల ఆశీర్వాదం తీసుకోండి

ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూలుతో అభ్యర్థులకు మరింత సమయం లభించిందని, ప్రతి గ్రామ సచివాలయాన్ని సందర్శించి.. ప్రజల ఆశీర్వాదం తీసుకో­వా­లని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేశారు. ఈ వెసులుబాటును అభ్యర్థులు సద్విని­యోగం చేసుకోవాలని సూచించారు. సోమ­వారం...

Read more

గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడండి

'మేమంతా సిద్ధం' పేరుతో 27 నుంచి బస్సు యాత్ర వైకాపా ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీలో ముఖ్యమంత్రి జగన్ అభ్యర్థుల ఎంపికలో భాగంగా 81 అసెంబ్లీ, 18 లోక్సభ నియోజకవ ర్గాలో మార్పుచేర్పులు చేసినందున.. వాటిలో కొత్త అభ్యర్ధులకు స్థానికంగా గ్రూపులతో ఇబ్బంది...

Read more

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా నాపై వైకాపా దుష్ప్రచారం

వీడియోల్లో తాను మాట్లాడని అంశాలను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఎడిటింగ్‌ ద్వారా మార్పులు చేసి వైకాపా దుష్ప్రచారానికి దిగిందని.. ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్‌ కుల, మత రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. త్వరలో రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధికి...

Read more

బస్సు యాత్రతో జనంలోకి సీఎం జగన్‌

అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా.. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు...

Read more

వచ్చేసింది.. కొలువుల రైలు!

గ్రేడ్‌-1, గ్రేడ్‌-3.. రెండు విభాగాల్లోనూ 9144 ఖాళీలు ఉన్నాయి. వీటిలో గ్రేడ్‌-3లోని 8052 పోస్టులకు పదో తరగతి తర్వాత నిర్దేశిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసుకున్నవారు పోటీ పడవచ్చు. పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలతో నియామకాలుంటాయి. అర్హతలు, ఆసక్తి ఉన్నవారు టెక్నీషియన్‌...

Read more

నిరాశ పరిచిన మోడీ ప్రసంగం

టిడిపి-జనసేన-బిజెపి నిర్వహించిన తొలి ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం నిరాశ పరిచింది. రాష్ట్ర ప్రజలతోపాటు టిడిపి-జనసేన కార్యకర్తల్లో కూడా అసంతృప్తి నెలకొంది. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా ఊసే లేదు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం, విశాఖరైల్వే...

Read more

జనసేన త్వరలో క్లోజ్ అవుతుంది – ముద్రగడ

జనసేన పార్టీ త్వరలోనే క్లోజ్ అవుతుందన్నారు వైసీపీ నేత ముద్రగడ. తాజాగా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న ముద్రగడ..తాజాగా మీడియా తో మాట్లాడుతూ జనసేన ఫై తీవ్ర విమర్శలు చేసారు. తనకు నీతి కబుర్లు చెప్పవద్దని గట్టిగానే కొందరికి వార్నింగ్...

Read more

అన్నింటా ‘అతి’బాబు

ఐదేళ్ల క్రితం మోదీ వల్ల దేశం సర్వ నాశనమైపోయింది. మోదీ ఒక టెర్రరిస్టు. ఆయనకు భార్య లేదు. తల్లిపై గౌరవం లేదు. మోదీ వల్ల దేశంలో ఎవరికీ ఉపయోగం లేదు. ఆదివారం మోదీ భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. మోదీ...

Read more

ఉపాధి కూలీకి మడకశిర టికెట్‌

కనిగిరి నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున టికెట్‌ దక్కించుకున్న దద్దాల నారాయణ యాదవ్‌ విద్యార్థి దశ నుంచే వైఎస్సార్‌ అభిమాని. 2014, 2019 ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో హనుమంతునిపాడు జెడ్పీటీసీగా పోటీ చేసి 8.900 ఓట్ల మెజారిటీతో...

Read more
Page 42 of 169 1 41 42 43 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.