Naresh Kumar

Naresh Kumar

ప్లేటు మార్చిన పవన్‌!

తాజా పరిణామాలన్నీ అవుననే చెబుతున్నాయి. పిఠాపురం నుంచి పోటీ చేయడంపై జనసేనాని తర్జనభర్జన పడుతున్నారు. తొలుత అక్కడి నుంచే బరిలో నిల్చుంటానని ప్రకటించి.. రెండ్రోజులు గడవక ముందే ప్లేట్‌ ఫిరాయించాడు. వరుసగా తగులుతున్న షాక్‌ నేపథ్యంలో ఎంపీగా పోటీ చేస్తాననే సాకు...

Read more

వైకాపా నాయకుల చేతికి సీ-విజిల్‌ ఫిర్యాదు వివరాలు

ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై సీ-విజిల్‌ యాప్‌లో ఫిర్యాదు చేసిన వ్యక్తి గురించి వైకాపా నాయకులకు ఓ అధికారి సమాచారం ఇచ్చిన ఘటన ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. ఉంగుటూరు మండలం నల్లమాడు పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురంలో గ్రంథాలయం, వాటర్‌ ప్లాంటుకు వైకాపా రంగులు...

Read more

కొరడా ఝళిపించినా ప్రచారమే

ప్రచారానికి దూరంగా ఉండాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలను కొందరు వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు బేఖాతరు చేస్తూనే ఉన్నారు. కొందరు ఏకంగా వైకాపా కండువాలు వేసుకుని ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ హద్దులు దాటుతూనే ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో...

Read more

కూటమికే మా మద్దతు

ఇదే పాలన కొనసాగితే పిల్లలకు భవిష్యత్తు ఉంటుందా? అందుకే అభివృద్ధి.. సంక్షేమం ఎజెండాతో వస్తున్న తెదేపా-జనసేన-భాజపాకు మద్దతిస్తున్నాం ఎవరూ సొంత డబ్బు పంచడం లేదు కదా ప్రజలు ఎవరికీ రుణ పడి ఉండనక్కర్లేదు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ సంక్షేమం...

Read more

ఆ ముగ్గురు ఎస్పీలనూ ప్రశ్నిస్తాం

ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఈసీ ఆదేశం రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలను ఎందుకు నియంత్రించలేక పోయారో అడుగుతాం వారి నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్షల నిర్వహణ ప్రధాని సభలో...

Read more

ప్రజాగళానికి వచ్చారని చంపేశారు

చిలకలూరిపేట ప్రజాగళం సభకు వచ్చారన్న కారణంగా గిద్దలూరు నియోజకవర్గం, గడికోటకు చెందిన మూలయ్యను వైకాపా రౌడీ మూకలు గొడ్డలితో నరికి చంపాయని, ఆళ్లగడ్డలోని చాగలమర్రిలో ఇమామ్‌హుస్సేన్‌ అనే 21 ఏళ్ల యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేశారని తెదేపా అధినేత చంద్రబాబు...

Read more

ప్రభుత్వోద్యోగులు.. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు

ప్రభుత్వోద్యోగులు ఏదైనా రాజకీయ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా ఎన్నికల ప్రచారం చేసినా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల నుంచి ప్రయోజనం, బహుమతి పొందటం...

Read more

పేద మహిళకు ఏడాదికి లక్ష.. కాంగ్రెస్ వరాల జల్లు..

యువతకు ఏడాదిపాటు రూ.లక్ష అప్రెంటిస్‌షిప్‌ రిజర్వేషన్లపై 50% సీలింగ్‌ తొలగింపు కనీస వేతనం రోజుకు 400కు పెంపు పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా చెల్లింపు కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ కార్మికులకు...

Read more

తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?

తెదేపా ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మంగళ, బుధవారాల్లోపు కొంతమందిని ప్రకటించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పొత్తులో భాగంగా తెదేపాకు 144 ఎమ్మెల్యే స్థానాలు, 17 లోక్‌సభ సీట్లు కేటాయించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన...

Read more

తొలిసారి 15 లక్షల మంది!

 ఎన్నికలలో కీలకం కానున్న యువ ఓటర్లు వికలాంగులు, వృద్ధుల ఓట్లూ ముఖ్యమే సాధారణ ఎన్నికల్లోయువత ఓట్లు కీలకం కానున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం రాష్ట్రంలో 15 లక్షల మందికి పైగా యువత తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల కమిషన్‌...

Read more
Page 41 of 169 1 40 41 42 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.