Naresh Kumar

Naresh Kumar

కోడ్‌ ఉల్లంఘనలపై సి విజిల్‌ అస్త్రం

రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే సార్వత్రిక ఎన్నికలు ఇవి. ఎప్పుడూ లేనివిధంగా ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈనెల 16 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్‌) అమల్లోకి వచ్చింది. అయినా అధికార వైకాపా ఎక్కడికక్కడ కోడ్‌ ఉల్లంఘనలకు...

Read more

నగదు, ఆభరణాలు తీసుకెళ్తున్నారా..

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో రూ.10 వేలు విలువకు మించిన ఆభరణాలు, వస్తువులు, 50 వేలకు మించి నగదు తీసుకెళ్లడం నిషిద్ధం. రాజకీయ పార్టీల స్టార్‌ క్యాంపెయినర్ల వద్ద రూ.లక్షకు మించి డబ్బు ఉండకూడదు. ఎన్నికల నియమావళి జూన్‌ 5...

Read more

దౌర్జన్యాలకు పాల్పడితే ఫిర్యాదు చేయండి

రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వైకాపా నాయకులు దౌర్జన్యాలు, బరితెగింపులకు పాల్పడితే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని మాజీ మంత్రి పరిటాల సునీత సూచించారు. నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ప్రచారం నిర్వహిస్తే కచ్చితంగా అనుమతి తీసుకోవాలన్నారు. గురువారం అనంతపురం క్యాంపు...

Read more

వారు చంపుతుంటే మీరేం చేస్తున్నారు?

‘ఎన్నికల షెడ్యూలు విడుదల కాగానే మీ పరిధిలో రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడమేంటి? వాటిని ఎందుకు నియంత్రించలేకపోయారు? రాజకీయ హత్యలకు పాల్పడేంతలా పరిస్థితులు దిగజారిపోతుంటే మీరెందుకు ఉదాసీనంగా వ్యవహరించారు? శాంతిభద్రతల పరిరక్షణలో ఈ నిర్లక్ష్యం ఏంటి?’’ అని ప్రకాశం ఎస్పీ...

Read more

ఎన్నికల తరుణంలో ఏపీలోకి భారీగా డ్రగ్స్‌

రెండేళ్ల కిందట విజయవాడ చిరునామాతో అఫ్గానిస్థాన్‌ నుంచి వచ్చిన రూ.వేల కోట్ల విలువైన హెరాయిన్‌ గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో దొరకడం సంచలనమైతే… తాజాగా బ్రెజిల్‌ నుంచి విశాఖ పోర్టుకే లక్షల కోట్ల విలువైన మాదకద్రవ్యం దిగుమతి కావడం పెను సంచలనం కలిగిస్తోంది....

Read more

కంచుకోటను బద్దలు కొడదాం

హిందూపురం నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి కంచుకోటగా ఉన్నా హిందూపురం నియోజక వర్గంలో వైసిపి జెండాను ఎగుర వేద్దామని వైసిపి జిల్లా అధ్యక్షులు నవీన్‌ నిశ్చల్‌ పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని...

Read more

కౌంటింగ్‌ కేంద్రం పరిశీలన

హిందూపురం మండలంలోని బిట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కౌంటింగ్‌ కేంద్రాన్ని బుధవారం కలెక్టర్‌ అరుణ్‌బాబు, జేసీ అభిషేక్‌ పరిశీలించారు. ఎన్నికల తరువాత కౌంటింగ్‌కు ఇక్కడ అనుకూల పరిస్థితులపై ఆరాతీశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను వారు ఆదేశించారు. వారి వెంట పెనుకొండ సబ్‌కలెక్టర్‌...

Read more

ధర్మవరం టికెట్‌ జనసేనకే ఇవ్వాలంటూ ర్యాలీ

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం టికెట్‌ను జనసేన పార్టీకే కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈమేరకు ఆయన ఆధ్వర్యంలో ధర్మవరంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ధర్మవరంలో వైసీపీ...

Read more

నేడు కడప నేతలతో షర్మిల భేటీ.. పోటీపై ప్రకటన..!

సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్.షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ నేడు వీడనుంది. ఇవాళ ఉదయం విజయవాడ ఆంధ్రరత్న భవన్‌లో కడప జిల్లా నేతలతో షర్మిల సమావేశం కానున్నారు. ఇదే సమావేశంలో తన పోటీపై క్లారిటీ ఇవ్వడంతో...

Read more

మేనిఫెస్టో.. ఓ పవిత్ర గ్రంథం ‘ఈసారీ జనరంజకమే’

ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్సార్‌సీపీ ముమ్మర కసరత్తు 27న బస్సు యాత్ర ప్రారంభమయ్యేలోగా వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో విడుదల.. ఎన్నికల ప్రణాళిక రూపకల్పనపై ముఖ్యమంత్రి జగన్‌ కసరత్తు.. తుది దశకు చేరుకుందంటున్న పార్టీ వర్గాలు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను...

Read more
Page 40 of 169 1 39 40 41 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.