Naresh Kumar

Naresh Kumar

రాష్ట్రంలో స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితులు లేవు

‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. గోప్యత అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడూ గతంలో ఎవరికి ఓటు వేశారు? వారి సామాజిక నేపథ్యం, వృత్తి వంటి అన్ని వివరాలను ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా సేకరించింది....

Read more

దళితులంటే చులకనా?

తిరుపతిలో శనివారం మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా తదితరులు సిద్ధం సభలకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. అయితే సత్యవేడు వైకాపా అభ్యర్థి రాజేష్‌కు కుర్చీ లేకపోవడంతో ఆయన నిల్చోవాల్సి వచ్చింది. వైకాపాలో తమకు చిన్న చూపేనని, ఆ పార్టీలోని కొందరు...

Read more

గంజాయి, డ్రగ్స్‌లో ఏపీ టాప్‌

పాలకులు ఎవరైనా తన రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతి, మానవాభివృద్ధి సూచికలు, మౌలికవసతుల కల్పన వంటి రంగాల్లో అగ్రగామిగా నిలపాలని భావిస్తారు. జగన్‌ మాత్రం గత అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి, డ్రగ్స్‌లో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టారు. ఏ రాష్ట్రమైనా.....

Read more

ఇంటెలిజెన్స్‌ డీజీ నేతృత్వంలో ఫోన్‌ ట్యాపింగ్‌

ఇంటెలిజెన్స్‌ డీజీ సీతారామాంజనేయులు నేతృత్వంలో ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్‌కు గురవుతున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. శనివారం విజయవాడలోని ఏ1 కన్వెన్షన్‌ హాల్లో తెదేపా అభ్యర్థులకు నిర్వహించిన వర్క్‌షాప్‌పై నిఘాపెట్టిన ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ జి.విశ్వేశ్వరరావును పట్టుకున్నామని తెలిపారు....

Read more

తెదేపా అంతర్గత సమావేశాలపైనా ‘నిఘా’

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలంటే అసాంఘిక శక్తులే అన్న రీతిలో నిఘా విభాగం వ్యవహరిస్తోంది. ఏదైనా సభ ఏర్పాటు చేశారంటే దానిపై డేగకన్ను వేస్తోంది. సమావేశం పెట్టుకున్నారంటే చాలు వెంటనే అక్కడ వాలిపోతోంది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక అయినా నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన...

Read more

ఓటర్ల జాబితాలో మార్పులు 26లోపు పూర్తిచేయాలి

ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు ఫాం-7, వివరాలను సరిదిద్దేందుకు ఫాం-8 దరఖాస్తులను ఈ నెల 26 లోపు పరిష్కరించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. వ్యక్తిగతంగా దాఖలుచేసిన ఫాం-6లను క్షుణ్ణంగా...

Read more

మాదకద్రవ్యాల కేసును సీబీఐయే దర్యాప్తు చేస్తోంది

విశాఖలోని వీసీటీపీఎల్‌ కంటెయినర్‌లో అనుమానిత మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసును పూర్తిగా సీబీఐయే దర్యాప్తు చేస్తోందని నగర పోలీసు కమిషనర్‌ రవిశంకర్‌ వెల్లడించారు. ఇంటర్‌పోల్‌ నుంచి వచ్చిన సమాచారంతో సీబీఐ అధికారులు ప్రైవేట్‌ కంటెయినర్‌ టెర్మినల్‌కు వచ్చి సోదాలు చేస్తున్నారని పేర్కొన్నారు. శుక్రవారం...

Read more

ఏపీ ‘అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాల’ అడ్డా

వైకాపా అయిదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్‌.. అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాలకు గమ్యస్థానంగా, కార్యక్షేత్రంగా తయారైంది. విదేశాల నుంచి కంటెయినర్లలో టన్నుల కొద్దీ నిషేధిత మత్తు పదార్థాలు నేరుగా రాష్ట్రంలోకి దిగుమతి అయిపోతున్నాయి. ఇతర పదార్థాల్లో ఈ మాదకద్రవ్యాల్ని కలిపి ఇక్కడికి తీసుకొస్తున్నారు. వాటిని...

Read more

వాలంటీర్లూ.. రాజీనామా చేసి వైకాపా ప్రచారంలో పాల్గొనండి

ప్రచారంలో పాల్గొంటున్న వాలంటీర్లను ఎన్నికల కమిషన్‌ ఒకవైపు తొలగిస్తుంటే.. వైకాపా నాయకులు బరితెగించి ‘వాలంటీర్లూ.. వచ్చి పార్టీ సేవలో తరించండి’ అని ఎన్నికల ప్రవర్తనా నియమావళినే అపహాస్యం చేస్తున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో శుక్రవారం కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి...

Read more

తెదేపా మూడో జాబితా విడుదల

తెదేపా అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 11 శాసనసభ స్థానాలతో పాటు 13 ఎంపీ అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్‌ స్థానాల్లో తెదేపా పోటీ చేయనుంది. ఇదివరకే 128 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను...

Read more
Page 39 of 169 1 38 39 40 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.