రాష్ట్రంలో స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితులు లేవు
‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. గోప్యత అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పౌరుడూ గతంలో ఎవరికి ఓటు వేశారు? వారి సామాజిక నేపథ్యం, వృత్తి వంటి అన్ని వివరాలను ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా సేకరించింది....
Read more









