Naresh Kumar

Naresh Kumar

ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం

పురపాలక సంఘం వ్యాప్తంగా వికలాంగులు, వృద్దులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం నాడు తహశీల్దార్‌ శివప్రసాద్‌రెడ్డితో కలిసి బిఎల్‌ఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా...

Read more

ఆర్టీసి బస్సు బోల్తా.. ఐదుగురికి స్వల్పగాయాలు

చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద ఆర్టీసి బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై వివరాల ప్రకారం.. బెంగుళూరు వైపు నుండి అనంతపురం మీదుగా తాడిపత్రి కి వెల్లే ఆర్టీసి బస్సు...

Read more

గుమ్మనూరు జయరామ్‌కు సహకరించం

టీడీపీ తరఫున గుంతకల్లు అస్లెంబీ టికెట్‌ను గుమ్మనూరు జయరామ్‌కు కేటాయిస్తే సహకరించేది లేదని పట్టణ కురుబ సంఘం నాయకులు స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో కురవ సాధికరత జిల్లా అధ్యక్షుడు కురబ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల...

Read more

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి పల్లెనిద్ర

ఆయనో సాధారణ టిప్పర్‌ డ్రైవర్‌. అయినా, ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడేవారు. అలాంటి వ్యక్తిని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గుర్తించారు. కాసులు ముట్టజెబితే కానీ టికెట్‌ ఇవ్వననే పార్టీలున్న ఈ కాలంలోనూ ప్రజా సేవే గీటురాయిగా మార్చుకున్న...

Read more

అన్నింటికీ అనుమతి తప్పనిసరి

సార్వత్రిక ఎన్నికల ప్రచారం, వాహనాలు, ప్రచార సామగ్రి రవాణాకు ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు తప్పనిసరిగా అనుమతులు పొందాలని కలెక్టర్‌ ఎం.గౌతమి స్పష్టం చేశారు. అన్ని శాఖల నుంచి ఎన్‌ఓసీ తీసుకుని సింగిల్‌ విండో ఎన్కోర్‌ ద్వారా అనుమతులు మంజూరు చేస్తామన్నారు....

Read more

కేశవ్‌కు ఓట్లడిగే నైతిక అర్హత లేదు

ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు ఓట్లు అడిగే నైతిక అర్హత లేదని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి, అనంతపురం పార్లమెంట్‌ అభ్యర్థి శంకర్‌నారాయణ అన్నారు. శనివారం ఉరవకొండ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ...

Read more

బాబు ఇచ్చిందే జనసేనకు ప్రాప్తం

టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేనకు చంద్రబాబు ఇచ్చిందే ప్రాప్తం అన్నట్లుగా పరిస్థితి తయారైంది. చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తానంటే అవే మహా ప్రసాదంగా, ఏ సీటు ఇస్తానంటే దానినే పవన్‌కళ్యాణ్‌ స్వీకరించే పరిస్థితి కొనసాగుతోంది. నెల కిత్రం టీడీపీ అభ్యర్థిని అధికారికంగా...

Read more

ఎంపీ సీటు బీజేపీకి ఇవ్వకపోతే సత్తా చూపుతాం

హిందూపురం పార్లమెంట్‌ సీటును పొత్తుల్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించాలని, లేకపోతే తమ సత్తా ఏమిటో చంద్రబాబుకు చూపుతామని ఆ పార్టీ నాయకులు అన్నారు. శనివారం స్థానిక బీజేపీ కార్యాలయంలో పలువురు బీజేపీ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ...

Read more

ఏపీ ఎన్నికల ప్రచారం: బస్సు యాత్రతో జనంలోకి సీఎం జగన్‌

అసెంబ్లీ ఎన్నికల కోసం వైఎస్సార్‌సీపీ 175 మంది అభ్యర్థుల్ని ప్రకటించేసింది. మేనిఫెస్టో రూపకల్పన కూడా తుది దశకు చేరుకుంది. ఇక మిగిలిందల్లా.. ఎన్నికల ప్రచార శంఖారావం పూరించడం. అందుకోసం ‘మేమంతా సిద్ధం’ పేరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు...

Read more

28న ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన

ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని 10 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాగళం, బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పర్యటన కార్యక్రమాలు ఖరారయ్యాయి. ఈ నెల 27న జోన్‌-4లో మదనపల్లి అసెంబ్లీ...

Read more
Page 38 of 169 1 37 38 39 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.