ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం
పురపాలక సంఘం వ్యాప్తంగా వికలాంగులు, వృద్దులు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం నాడు తహశీల్దార్ శివప్రసాద్రెడ్డితో కలిసి బిఎల్ఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా...
Read more









