Naresh Kumar

Naresh Kumar

ఐదేళ్లూ ఒక్క పని చేయలేదు.. ఊళ్లలో తిరగలేక పోతున్నాం

ఐదేళ్ల పాటూ కనీసం ఒక్క పనీ చేయకపోవడంతో ఊళ్లలో తిరగలేక పోతున్నామని పలువురు వైకాపా ఎంపీపీలు, సర్పంచులు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో కొన్ని రోజులుగా సీతారాం ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వైకాపా...

Read more

పిఠాపురం నుంచే పవన్‌ ఎన్నికల శంఖారావం.. ముహూర్తం ఫిక్స్‌

సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిఠాపురం నుంచే సమర శంఖం పూరించనున్నారు. మార్చి 30 నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని ఆయన నిర్ణయించారు. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్తానని, అందుకనుగుణంగానే పర్యటన షెడ్యూల్‌ రూపొందించాలని...

Read more

రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు

రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదని, వైకాపా నాయకులు పేదల భూముల్ని లాక్కుని రికార్డులు మార్చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడ్డాక తొలిసారి చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా...

Read more

ఇంటింటి ప్రచారానికీ అనుమతి తప్పనిసరి

సార్వత్రిక ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం చేయాలన్నా రిటర్నింగ్‌ అధికారుల అనుమతి తప్పనిసరని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా స్పష్టం చేశారు. సభలు, సమావేశాలతో పాటు కరపత్రాలు పంపిణీ చేయాలన్నా సువిధ యాప్‌ ద్వారా లేదా నేరుగా రిటర్నింగ్‌ అధికారుల...

Read more

రాష్ట్రం బాగుండాలంటే టీడీపీని ఆదరించాలి

టీడీపీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత ఆదివారం పరిగి మండలంలో విస్తృత ప్రచారం చేపట్టారు. పరిగి మండ లంలోని గొల్లపల్లి, బీచిగానపల్లి, వంగలపల్లి, శీగుపల్లి, గణపతిపల్లి, పైడేటిలలో ఆమె ప్రచారం సాగించారు. ప్రతి గ్రామంలోను ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు. మోద...

Read more

బీసీల అణచివేతే జగన లక్ష్యం

తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలు అండగా ఉంటారని, వారిని అణచివేయడమే ముఖ్యమంత్రి జగన లక్ష్యంగా పెట్టుకున్నారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ సునీల్‌కుమార్‌ అన్నారు. పట్టణం లోని టీడీపీ కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. తన సొంత జిల్లాలోని...

Read more

మా వాహనాలే మీకు కనిపిస్తాయా..?

తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ కూటమి అభ్యర్థి నారా లోకేశ్‌ తన ఇంటి నుంచి ప్రచారానికి వెళ్తుండగా ఆదివారం రెండుసార్లు ఆయన వాహనాలను ఉండవల్లి స్క్రూబ్రిడ్జి చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేయడం విమర్శలకు దారితీసింది. శుక్ర, శనివారాల్లో...

Read more

ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలోనే ఉంటా

సార్వత్రిక ఎన్నికల్లో కచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. నరసాపురం స్థానాన్ని పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించగా.. ఆ పార్టీ భూపతిరాజు శ్రీనివాసవర్మను అభ్యర్థిగా ప్రకటించింది. ఈ పరిణామాలపై ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు ఫోన్లు చేశారని,...

Read more

అనూహ్యంగా ముగ్గురికి భాజపా టికెట్లు

రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న ఆరు లోక్‌సభ స్థానాలకు అదివారం అభ్యర్థుల్ని ప్రకటించింది. జాబితాలో అనూహ్యంగా ముగ్గురు చోటు దక్కించుకోగా, టికెట్‌ ఖాయమని భావించిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు నిరాశ ఎదురైంది. నరసాపురం నుంచి భాజపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మ, తిరుపతి...

Read more

రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి

ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి ప్రసార మాధ్యమాలలో ప్రచురితమయ్యే రాజకీయ ప్రచార ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అరుణ్‌ బాబు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల...

Read more
Page 37 of 169 1 36 37 38 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.