హిందూపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా బివి.వెంకటరాముడు
హిందూపురం పార్లమెంటు టిడిపి అధ్యక్షుడిగా బివి.వెంకటరాముడును నియమించింది. ఈ మేరకు మంగళవారం నాడు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు ఆ బాధ్యతల్లో మాజీ ఎమ్మెల్యే బికె.పార్థసారధి ఉన్నారు. ఆయన్ను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా...
Read more









