Naresh Kumar

Naresh Kumar

చిన్నాన్నను చంపారు.. నాపై బురద జల్లేందుకు నా చెల్లెమ్మల్ని తీసుకొచ్చారు

ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. తన వాళ్లనే చంద్రబాబు తన మీద ఉసిగొల్పుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు....

Read more

మోసాలు, నేరాలే వారి చరిత్ర: సీఎం వైఎస్‌ జగన్‌

మోసాలు చేయడం, అబద్ధాలు చెప్పడం, వెన్నుపోటు పొడవడం, కుట్రలు చేయడంలో చంద్రబాబుకు 45 సంవత్సరాల అనుభవం ఉందని.. చేయాల్సిన నేరాలన్నీ చేసేసి నెపం వైఎస్సార్‌సీపీపైకి తోయడంలో ఆయనకు ఎవరూ సాటిలేరని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. తన...

Read more

‘మేమంతా సిద్ధం బస్సు యాత్ర’ రెండో రోజు అప్‌ డేట్స్‌..

మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజైన గురువారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నైట్‌ హాల్ట్‌ ప్రాంతం నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామ...

Read more

ధర్మవరం భాజపాకే కూటమి అభ్యర్థిగా సత్యకుమార్‌

తెదేపా-జనసేన-భాజపా కూటమి ధర్మవరం నియోజకవర్గ అభ్యర్థిగా సత్యకుమార్‌ బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ బుధవారం ప్రకటించింది. పొత్తులో భాగంగా ధర్మవరం స్థానాన్ని భాజపాకు కేటాయించారు. తొలుత భాజపా నేత, మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పోటీ చేస్తారని...

Read more

ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు పర్యటన నేడు

తెదేపా అధినేత చంద్రబాబు గురువారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాల్లో ప్రజాగళం పేరిట పర్యటించనున్నారు. ఉదయం 9.55 గంటలకు మదనపల్లి బీటీ కళాశాల మైదానం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. ప్రసన్ననాయపల్లి అయ్యప్పస్వామి దేవాలయం దగ్గర దిగి...

Read more

పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్‌ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు

దుర్మార్గాలు చేసేవారిని శాశ్వతంగా వదిలించుకునే సమయం ఆసన్నమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మదనపల్లెలో నిర్వహించిన ‘ప్రజాగళం’ సభలో పాల్గొని ప్రసంగించారు. సంపద సృష్టించడం తెలిసిన కూటమి ఎన్డీయేనేనని, తాము అధికారంలోకి వస్తే సంపదను సృష్టించి ప్రజలకు పంచుతామని తెలిపారు. ఇప్పటికే...

Read more

ఆరంభమే ఫ్లాప్‌

వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ ప్రచార యాత్ర ఆరంభమే ఫ్లాప్‌ అయింది.. గత ఎన్నికల్లో స్వీప్‌ చేసిన సొంత జిల్లాలో జనం ఆయనకు షాకిచ్చారు. ‘సిద్ధం’కు మించి ‘మేమంతా సిద్ధం’ అంటూ ఎంతో ఆర్భాటంగా సొంత ఎస్టేట్‌ నుంచి జగన్‌ బుధవారం...

Read more

రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి

యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని… ‘జగన్‌ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘సీఎం బస్సు యాత్రకు ఖాళీ రోడ్లు, ఇళ్లే స్వాగతం పలకాలి. బాబాయిపై...

Read more

బాబాయిని చంపిందెవరో దేవుడికి, ప్రజలకు తెలుసు

వివేకానందరెడ్డి హత్యపై 2019 ఎన్నికల ముందు పదేపదే మాట్లాడిన జగన్‌ సీఎం అయ్యాక ఆ విషయాన్ని ప్రస్తావించనే లేదు. తాజాగా సార్వత్రిక ఎన్నికల ముందు ప్రొద్దుటూరు సభలో మరోసారి బాబాయి హత్య, హంతకుల గురించి మాట్లాడుతూ..వారికి మద్దతిస్తున్నారంటూ చంద్రబాబును విమర్శించారు. ‘బాబాయిని...

Read more

భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే

పది స్థానాలకూ పేర్లను ప్రకటించిన పార్టీ రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్‌, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. లోక్‌సభ టికెట్‌...

Read more
Page 34 of 169 1 33 34 35 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.