Naresh Kumar

Naresh Kumar

నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?

‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్‌ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. ‘‘నాన్న తర్వాత అంతటివారైన చిన్నాన్న వివేకానందరెడ్డి అయిదేళ్ల...

Read more

చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి అని ప్రజలకు తెలుసు: సజ్జల

చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారని అన్నారు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కూటమి భాగంగా బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకే టికెట్లు చంద్రబాబు...

Read more

ఈ చిన్నోడు చేసినంత ఆ ముసలాయన చేయలేకపోయాడు: సీఎం జగన్‌

అక్కాచెల్లెమ్మల ముఖాల్లో సంతోషం నింపేందుకు, పేదల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు గత 58 నెలల కాలంలో తాను బటన్‌లు నొక్కి.. నేరుగా అకౌంట్‌లలో నగదు జమ చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు...

Read more

రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం

రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. జనం లేక చంద్రబాబు సభ వెలవెల బోయింది. సభా ప్రాంగణం ఖాళీగా ఉండటంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోయారు. source : sakshi.com

Read more

జగన్‌.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్‌

వైకాపా ప్రభుత్వం పని అయిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఎన్డీయే కూటమికి మద్దతివ్వాలని కోరారు. ‘ప్రజాగళం’ యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. 90 శాతం హమీలు నెరవేర్చానని చెబుతున్న...

Read more

పురందేశ్వరి ఇంట్లో కూటమి నేతల భేటీ

టిడిపిాజనసేనాబిజెపి కూటమి నేతలు బుధవారం సమావేశమయ్యారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురందేశ్వరి నివాసంలో బుధవారం ఈ భేటీ జరిగింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు, జనసేన పిఎసి ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, పురందేశ్వరితోపాటు పలువురు బిజెపి నాయకులు ఈ...

Read more

ఆనాటి హామీలు ఏమయ్యాయి?

టిడిపి, జనసేన, బిజెపిలకు జగన్‌ ప్రశ్నకేంద్ర ప్రభుత్వం ప్రత్యేకహాదా ఇచ్చిందా?ప్రొద్దుటూరు ‘మేమంతా సిద్ధం’ సభలో సిఎం జగన్‌ప్రజాశక్తి-కడప ప్రతినిధి : రాష్ట్ర ప్రజలకు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని టిడిపి,జనసేన, బిజెపిలను వైసిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌...

Read more

నేడు ప్రజాగళం

 టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ప్రజా గళం కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం జిల్లాకు వస్తున్నారు. రాప్తాడు, శింగనమల నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయమే లక్ష్యంగా...

Read more

ఓటమి భయంతో అబద్ధాలు.. అడ్డంగా దొరికిపోయిన జగన్..!

‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రొద్దుటూరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఓటర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పూర్తి ప్రసంగం విన్న తర్వాత ఎన్నికల వేళ...

Read more

జైత్రయాత్ర ఆరంభం

మండుటెండనూ లెక్క చేయకుండా కి.మీ. కొద్దీ రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం.. నిప్పులు చిమ్ముతున్న సూరీడుతో పోటీపడుతూ చంటిబిడ్డలను చంకనేసుకుని బస్సు వెనుక పరుగులు తీసిన ఆడబిడ్డలు.. రోడ్డుకు ఇరువైపులా గ్రామాల్లో టెంట్‌లు వేసి వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు...

Read more
Page 33 of 169 1 32 33 34 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.