Naresh Kumar

Naresh Kumar

నంద్యాల, బనగానపల్లెలో నేడు చంద్రబాబు ఎన్నికల ప్రచారం

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం యాత్ర లో భాగంగా శుక్రవారం నంద్యాల జిల్లా, బనగానపల్లెలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ముందు బనగానపల్లెలో చంద్రబాబు రోడ్ షో జరుగుతుంది. అనంతరం పెట్రోల్ బంకు సర్కిల్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రజాగళం...

Read more

బాబు ‘షో’ అట్టర్‌ ఫ్లాప్‌

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం రాప్తాడు, బుక్కరాయసముద్రంలో నిర్వహించిన ‘షో’లు అట్టర్‌ఫ్లాఫ్‌ అయ్యాయి. జన సమీకరణకు రాప్తాడు, శింగనమల టీడీపీ అభ్యర్థులు పరిటాల సునీత, బండారు శ్రావణి పడరాని పాట్లు పడ్డారు. పక్క నియోజకవర్గాల నుంచి తరలించే...

Read more

కూటమిలో వేరు కుంపట్లు

జెండాలు జత కట్టాయి.. నేతలు కూటమిగా ఏర్పడ్డారు.. సీట్లు పంచుకున్నారు.. అభ్యర్థులను ఖరారుచేశారు.. కానీ, అసలైనది అయిన సహకారం వీరి మధ్య కరువైంది. ప్రధానంగా మిత్రపక్షాల నుంచి టీడీపీకి సమస్యలు ఎదురవు­తున్నాయి. ఇదే అదనుగా బీజేపీకి చెక్‌ పెట్టాలని టీడీపీ నేతలు...

Read more

రేపు అనంతకు సీఎం జగన్‌ రాక

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం జిల్లాకు రానున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘మేము సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా గుత్తికి సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. పామిడి, గార్లదిన్నె, రాప్తాడు, ఇటుకలపల్లి మీదుగా...

Read more

చీకటి యుద్ధాన్ని ‘ఎదుర్కొందాం’: సీఎం జగన్‌

పొత్తులు, జిత్తులు, ఎత్తులతో మరోసారి మోసం చేసేందుకు వస్తున్న చంద్రబాబు మాటలను పొరపాటున కూడా నమ్మొద్దని ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు సూచించారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య.. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఈ ప్రభుత్వం...

Read more

అనంత అభివృద్ధిని గాడిలో పెడతాం

ఎన్నికల యుద్ధానికి తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. సమరానికి రాప్తాడు రంకెలు వేసింది. శింగనమల సై అంటూ దూకింది. కదిరి కదం తొక్కింది. గురువారం చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం సభలకు పార్టీ శ్రేణులు పోటెత్తాయి. మండుటెండలను సైతం లెక్కచేయకుండా అధినేత మాటలు వినేందుకు...

Read more

మూడు రాజధానులు ఏర్పాటు చేశాం

‘మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు చేశాం’ నంద్యాల ‘మేమంతా సిద్ధం’ సభలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాట ఇది.. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన.. మూడు రాజధానులు ఏర్పాటు చేశానని చెబుతున్నారు. ఆ మూడు రాజధానులు...

Read more

సర్వం జగన్నామం

గ్రామస్థులతో ముఖాముఖి అన్నారు. ఎవరు ఎలా, ఏం మాట్లాడాలో ముందే ‘సిద్ధం’ చేశారు. తర్వాత ‘రాజు’వారు వచ్చారు. వెంటనే అక్కడకు వచ్చినవారు భజన మొదలుపెట్టారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం యర్రగుంట్లలో సీఎం జగన్‌ ప్రజలతో ‘ముఖాముఖి’ కాస్తా.. భ‘జన’సభగా మారింది....

Read more

కరవును కళ్లారా చూడు జగనన్నా

‘ఏడాది ఓపిక పట్టండి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. వలసల నివారణకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. ఇక్కడే ఉపాధి కల్పిస్తాం’ అని పాదయాత్రలో కరవు ప్రాంతమైన కర్నూలు జిల్లా ప్రజలకు జగన్‌ చెప్పిన మాటలు ఇవి. 2019 ఎన్నికల ప్రచారంలోనూ అవే...

Read more

బాలీవుడ్‌, హాలీవుడ్‌ను మించేలా జగన్నాటకాలు

మీ బలహీనతే జగన్‌ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్‌ బాటిల్‌ ఇప్పుడు రూ.200 అయింది. అదనంగా వసూలు చేస్తున్న రూ.140 తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తున్నాయి. ఈ...

Read more
Page 32 of 169 1 31 32 33 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.