Naresh Kumar

Naresh Kumar

పవన్‌ తిక్క.. పైత్యంగా మారిందా?.. జనసేనలో ‘సర్వే’ రచ్చ

సర్వేల పేరుతో ఆశావహులు, అభ్యర్థులతో పాటు క్యాడర్‌ను కన్ఫ్యూజ్‌ చేస్తున్నారు పవన్‌.. ఉమ్మడి విశాఖ జిల్లా జనసేనలో గందరగోళం నెలకొంది. ఐవీఆర్‌ఎస్‌ సర్వే కలకలం రేపుతుండగా, ఇదేం తిక్క అంటూ పవన్‌ తీరుపై జనసేన నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు బాటలోనే నడుస్తున్న...

Read more

మేమంతా సిద్ధం డే 4: సీఎం జగన్‌ బస్సు యాత్ర అప్‌డేట్స్‌

కాసేపట్లో పత్తికొండ నుంచి ప్రారంభం కానున్న సీఎం జగన్‌ బస్సు యాత్ర బైపాస్‌లో బస చేసిన ప్రాంతం నుంచి మొదలుకానున్న సీఎం జగన్‌ బస్సు యాత్రరతన మీదుగా తుగ్గలి, గజరాంపల్లి, జొన్నగిరి, గుత్తి, పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్‌, రాప్తాడు, ఆకుతోటపల్లి,...

Read more

తెదేపాతోనే ఆత్మగౌరవం

తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దేశమంతా చాటి చెప్పిన పార్టీ తెదేపా అని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పేర్కొన్నారు. జిల్లాలో శుక్రవారం అన్ని నియోజకవర్గాల్లో తెదేపా 42వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. జిల్లా...

Read more

తెదేపా శ్రేణుల ఆనందోత్సాహం

తెదేపా వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం కదిరిలో పీవీఆర్‌ గ్రాండ్‌ వద్ద అధినేత చంద్రబాబునాయుడు కేకు కోశారు. బాబు అందరికీ కేకు కోసి పంచడంతో పార్టీ శ్రేణులు ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. అనంతరం అక్కడి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలీప్యాడ్‌కు కాన్వాయ్‌తో బాబు...

Read more

అనంత తెదేపా అభ్యర్థుల ఖరారు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెదేపా అధినేత చంద్రబాబు తెదేపా అభ్యర్థుల నియామకం తుది జాబితాను శుక్రవారం విడుదల చేశారు. దీంతో అభ్యర్థుల నియామకం పూర్తి అయింది. అనంతపురం జిల్లాలో రెండు ఎమ్మెల్యే స్థానాలకు, ఒక ఎంపీ స్థానం అభ్యర్థులను ప్రకటించారు. అనంతపురం...

Read more

రాష్ట్రాభివృద్ధికి పరితపించే వ్యక్తి చంద్రబాబు

‘‘వైకాపా పాలనలో రాష్ట్రాన్ని గంజాయి, ఇసుక మాఫియా, డ్రగ్స్‌, కల్తీ మద్యం, హత్యలు, అత్యాచారాల్లో ముందు వరుసలో నిలిపి తెలుగు వారి పరువు తీస్తున్నారు. గత అయిదేళ్లలో రాష్ట్రంలో 30,196 మంది మహిళలు కనిపించకుండా పోయారు. రాష్ట్రాభివృద్ధికి పరితపించే చంద్రబాబు మళ్లీ...

Read more

సీఎం బస్సు యాత్రలో ‘జల’గళం

కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌కు నిరసన సెగ తగిలింది. గూడూరు మండలం పెంచికలపాడులో గురువారం రాత్రి బస చేసిన ఆయన ఎమ్మిగనూరులో ఏర్పాటు చేసిన ‘మేమంతా సిద్ధం’ సభకు బస్సు యాత్రగా శుక్రవారం ఉదయం బయలుదేరారు. కొద్దిసేపటికే గూడూరు...

Read more

సీఎం సభకు వచ్చినవారికి డబ్బుల పంపిణీ

సీఎం సభకు వచ్చినవారికి వైకాపా నాయకులు డబ్బులు పంపిణీ చేశారు. ఒక్కో బస్సుకు రూ.20వేల చొప్పున అందజేశారు. ఒక్కొక్కరికి రూ.300, మద్యం సీసా, బిర్యానీ అందించారు. బలవంతంగా సభ స్థలికి తీసుకొచ్చినా, అలా వచ్చిన ప్రజలు ఇలా తిరిగి వెళ్లిపోయారు. పట్టణంలో...

Read more

జగన్‌ నిర్వాకం వల్లే సీమలో కరవు

మీ భవిష్యత్తు నాది. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌ చేయాలని 90 శాతం రాయితీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ తీసుకువస్తే జగన్‌ రద్దు చేశారు. రాయలసీమలో రైతులకు మేలు జరుగుతుంది. కోనసీమ కంటే మిన్నగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తా. రాయలసీమలోని 102 సాగునీటి...

Read more

మా అభ్యర్థులు పేదోళ్లు

వైకాపా తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులు పేదోళ్లని.. వారి ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమేనని సీఎం జగన్‌ శుక్రవారం ఎమ్మిగనూరులో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభలో వ్యాఖ్యానించడంతో పలువురు ఆశ్చర్యపోయారు. కర్నూలు మేయర్‌ బీవై రామయ్య పేదవాడని, ఆలూరు అభ్యర్థిగా పోటీచేస్తున్న విరూపాక్షి కూడా...

Read more
Page 31 of 169 1 30 31 32 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.