Naresh Kumar

Naresh Kumar

జీవితాల్ని మూల్యంగా చెల్లించుకోవాల్సిందే

ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికార వైకాపా అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న గ్రామ, వార్డు వాలంటీర్లు.. దానికి వారి జీవితాలు, భవిష్యత్తు మూల్యంగా చెల్లించుకోవాల్సిందే. ఎన్నికల నియమావళి ఉల్లంఘించినందుకు విధుల నుంచి ఉద్వాసనకు గురైనా,...

Read more

అవినాష్‌ చేతిలో జగన్‌ గుట్టు

‘మీ చిన్నాన్న వివేకా హత్యకేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డికి ఎంపీ టికెట్‌ ఇస్తారా? పైగా ఆయనకు ఓట్లేయాలని ప్రజలను అడుగుతారా? ఇంతలా దిగజారడానికి సిగ్గులేదా? నిందితుడిని కాపాడుకోవడానికి బాధితులపై కేసులు పెట్టిస్తారా? మీ గుట్టు అవినాష్‌రెడ్డి చేతిలో ఉంది కాబట్టే ఇలా చేశారు....

Read more

కంచుకోటను బద్దలు కొడతాం : వైసిపి

వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో వైసిపి జెండా ఎగురవేసి టిడిపి కంచుకోటను బద్దలు కొడతామని వైసిపి జిల్లా అధ్యక్షులు నవీన్‌ నిశ్చల్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శాంతమ్మ, దీపికలతో కలిసి సర్వమత ప్రార్థనల అనంతరం...

Read more

రాజధాని లేకుండా చేసిన జగన్‌

ఐదేళ్ల వైసిపి పాలనలో మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, కర్నూలుకు న్యాయరాజధాని ఏమైందని టిడిపి అధినేత నారా చంద్రబాబు ప్రశ్నించారు. మద్యం, ఇసుకలో సంపాదించిన డబ్బులతో ఓట్లను కొనాలని ముఖ్యమంత్రి జగన్‌ చూస్తున్నారని, ఎంత డబ్బు ఖర్చు...

Read more

పవన్ పిఠాపురం పర్యటన షెడ్యూల్‌లో మార్పు.. వర్మతో ప్రత్యేక భేటీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. సాధారణంగా మధ్యాహ్నం ఒంటి గంటకి పురోహుతిక అమ్మవారి ఆలయం మూసివేస్తారు. ఈ నేపథ్యంలో దర్శన సమయాన్ని సాయంత్రం 4కి మార్చుకున్నారు. రేపు ఉదయం పిఠాపురం దత్తపీఠాన్ని దర్శించుకోనున్నారు....

Read more

జనంలోంచి వచ్చిన నాయకుడు జగన్‌

వైఎస్‌ జగన్‌ జనంలోంచి వచ్చిన నాయకుడని, అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనాలు పలుకుతున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు నవీన్‌నిశ్చల్‌ అన్నారు. శుక్రవారం ఆయన హిందూపురం ఎంపీ అభ్యర్థి శాంతమ్మ, మడకశిర అసెంబ్లీ అభ్యర్థి ఈరలక్కప్పతో కలిసి మీడియాతో...

Read more

1న కదిరికి సీఎం వైఎస్‌ జగన్‌

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏప్రిల్‌ 1వ తేదీన కదిరిలో పర్యటించనున్నట్లు వైఎస్సార్‌ సీపీ కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి బీఎస్‌ మక్బూల్‌ తెలిపారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సీఎం పర్యటనను విజయవంతం చేయాలని...

Read more

తెలుగుదేశం అభ్యర్థుల చివరి జాబితా

టీడీపీ అభ్యర్థుల తుది జాబితాను ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఎట్టకేలకు ప్రకటించారు. పెండింగ్‌లో ఉన్న 9 ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను శుక్రవారం ఖరారు చేశారు. దీంతో 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు.

Read more

పల్లెల్లో అపూర్వ ఆదరణ

మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో అపూర్వ ఆదరణ లభించింది. సీఎం జగన్‌ రాక కోసం ఉదయం నుంచి రాత్రి వరకు పల్లెలు ఎదురు చూశాయి. మూడో రోజు బస్సు యాత్ర కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు,...

Read more

ప్రజాగళం: చంద్రబాబు ఫ్రస్టేషన్‌ పీక్స్‌లో.. అనుచిత వాఖ్యలు

ఏపీ పోలీసులపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసుల కంటే హంతకులే నయమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి, నంద్యాల జిల్లా బనగానపల్లెల్లో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన...

Read more
Page 30 of 169 1 29 30 31 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.