టీడీపీకి కోలుకోలేని దెబ్బ
జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ దెబ్బ తగిలింది. కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన కీలక నేత మాదినేని ఉమామహేశ్వరనాయుడు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల వేళ ఉమామహేశ్వరనాయుడు టీడీపీని...
Read more









