Naresh Kumar

Naresh Kumar

ఎవరికీ ఎలాంటి అపకారం చేయం: గుమ్మనూరు

నెట్టికంటి ఆంజనేయస్వామి, అల్లా సాక్షిగా తాము ఎవరికీ ఎలాంటి అపకారం చేయమని గుంతకల్లు తెదేపా అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. టికెట్‌ ప్రకటించిన తర్వాత ఆదివారం ఆయన మొదటిసారి గుంతకల్లుకు వచ్చారు. రోడ్‌షో నిర్వహించి రాత్రి వాల్మీకి కూడలిలో ప్రసంగించారు. వైకాపా...

Read more

దోపిడీ సొమ్ముతో వైకాపా ప్రచారం : బీకే

ఇసుక, మద్యం, మట్టి తరలింపు, మత్తుమందు, ఎర్ర చందనం అక్రమ రవాణాలో దోచుకున్న రూ.8 లక్షల కోట్లను ఈ ఎన్నికల్లో ప్రచారాలు, ఇతర వాటికి వైకాపా వెచ్చిస్తోందని తెదేపా హిందూపురం పార్లమెంట్‌ అభ్యర్థి బీకే పార్థసారథి ఆరోపించారు. ఆదివారం ఎమ్మెల్యే బాలకృష్ణ...

Read more

కరవు నేల కన్నీళ్లు తుడుస్తా

తెదేపా హయాంలో తెచ్చిన ప్రాజెక్టులన్నింటిని వైకాపా నిర్వీర్యం చేసింది.. మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం.. కరవు నేలను సస్యశ్యామలం చేస్తాం.. వలసలు నివారిస్తాం.. ‘‘ప్రజల మద్దతు కోసమే ప్రజాగళం. ఎన్నికల వేడి వచ్చేసింది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి వెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది....

Read more

కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క సంక్షేమ పథకమూ ఆగదు

వైకాపా దోపిడీని అరికడితే సంక్షేమ పథకాలను అప్పులు లేకుండానే అమలు చేయవచ్చని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. వైకాపా పాలనలో ఉన్న మద్యం, గంజాయి, ఇసుక, భూమాఫియా లాంటి వాటిని నియంత్రిస్తే అన్ని పథకాలకూ డబ్బులు సర్దుబాటు అవుతాయని తెలిపారు....

Read more

యువత కలలపై జగన్‌ ‘బండరాయి’!

కరవు సీమ అనంతను పారిశ్రామిక కేంద్రంగా మారుస్తాం.. జిల్లాలో పెద్ద సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటు చేయిస్తాం.. తద్వారా భారీగా ఉపాధి కల్పిస్తామంటూ 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్‌ ఈ జిల్లా ప్రజలకు అర చేతిలో స్వర్గం చూపించారు. తెదేపా ప్రభుత్వ...

Read more

మాది ఏకపక్ష విజయమే

మే 13న జరగబోయేది తెదేపా కూటమి అనుకూల ఏకపక్ష పోలింగ్‌ అని, ఎన్డీయే గెలుపు ఖాయమైందని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్‌ను ఇంటికి పంపడం తప్పదన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు,...

Read more

వారే అడ్డుకుంటూ.. నెపం తెదేపాపై నెట్టేస్తూ

సామాజిక పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం భారీ కుట్రకు తెరలేపింది. నాలుగున్నరేళ్లుగా నడుస్తున్న ఇంటింటికీ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తానే అడ్డుకుని ఆ నెపాన్ని ప్రతిపక్ష తెదేపాపై నెడుతోంది. పింఛన్ల పంపిణీని గ్రామ/వార్డు సచివాలయాలకే పరిమితం చేసి వృద్ధులతోపాటు దివ్యాంగులు, మహిళల్ని...

Read more

తెదేపా వల్ల పింఛన్లు ఆగిపోయాయని చెప్పండి

ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వైకాపా మరింతగా బరితెగిస్తోంది. ప్రభుత్వ పథకాల పంపిణీకి వాలంటీర్ల సేవలు వినియోగించుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాలకు వక్రభాష్యం చెబుతూ.. ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందే కుట్రను కొనసాగిస్తోంది. వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయించవద్దని...

Read more

ఇది జనాన్ని ఫూల్స్‌ చేయడం కాదా జగన్‌?

ఈ రోజు ఏప్రిల్‌ ఒకటో తేదీ.. ఆల్‌ఫూల్స్‌ డే..! బహుశా ఈ రోజు సీఎం జగన్‌ కంటే ఆనందంగా ఎవరూ ఉండరేమో..! ఎందుకంటే జనం చెవుల్లో అనునిత్యం పువ్వులు పెడుతూ వారిని పదేపదే ఫూల్స్‌ని చేయడంలో ఆయనకు మించినవాళ్లెవరు..! విపక్ష నేతగా...

Read more

ఎపి డిఎస్‌సి, టెట్‌ ఫలితాలు వాయిదా

ఎపి డిఎస్‌సి పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎన్నికల కోడ్‌ ఉండటంతో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని ఏపీ సీఈసీ ముఖేశ్‌కుమార్‌ మీనా ఆదేశించారు. అలాగే టెట్‌ ఫలితాలను కూడా ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాతనే ప్రకటించాలని సూచించారు. దీంతో డీఎస్సీ పరీక్షలను...

Read more
Page 28 of 169 1 27 28 29 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.