Naresh Kumar

Naresh Kumar

జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణమేంటి?

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణలో జాప్యానికి కారణాలేంటో చెప్పాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. కారణాలేంటో చెబుతూ అఫిడవిట్‌ వేయాలని గత విచారణలో చెప్పినా ఎందుకు స్పందించలేదని సీబీఐ తరఫు న్యాయవాదిని నిలదీసింది. నాలుగు వారాల్లోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని...

Read more

నన్ను.. నా సిబ్బందినీ బ్లేడ్లతో కోస్తున్నారు!

‘పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందర్నీ కలవాలన్నది నా కోరిక. ఇక్కడున్న రెండు లక్షల పైచిలుకు జనాభాలో ప్రతి ఒక్కరితో ఫోటో తీయించుకోవాలనుకుంటున్నాను. కానీ భద్రతా కారణాల వల్ల ఇబ్బంది వస్తోంది.. జనం ఎక్కువమంది పోగైనప్పుడు కిరాయి మూకలు చొరబడి సన్నని బ్లేడ్లు తీసుకొచ్చి...

Read more

ముఖ్యమంత్రీ మౌనమేలనోయి..

పరదాల మాటున పర్యటనలు చేసి, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లిపోవడం అలవాటుగా మార్చుకున్న సీఎం జగన్‌.. అయిదేళ్ల తర్వాత ఓట్ల కోసం బస్సుయాత్ర పేరుతో జనాల్లోకి వచ్చారు. బస్సుయాత్రలోనూ ఐప్యాక్‌ ఏర్పాటు చేసిన మనుషులతో తప్ప ఇంకెవరితోనూ ఆయన మాట్లాడటం...

Read more

బాబుకు ఉసురు తగులుతుంది

తెల్లవారుజాము నుంచే ఇంటి తలుపు తట్టి పింఛన్‌ అందించే వలంటీర్లను ఎన్నికల పేరుతో విధులకు దూరంగా పెట్టించినందుకు అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు తదితరుల ఉసురు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కచ్చితంగా తగులుతుందని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పుట్టపర్తిలోని...

Read more

పెరిగిన ఎన్నికల వ్యయం

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన మార్చి 16న ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో పోటీ చేసే అభ్యర్థులు ఇష్టారీతిన నగదు ఖర్చు పెట్టడానికి వీలు లేకుండా పోయింది. సభలు, ర్యాలీలు, భోజనాలు, వాహనాల ఏర్పాటు తదితర ఎన్నో ఖర్చులకు సంబంధించి ఎన్నికల...

Read more

చంద్రబాబు ఒరిజినల్‌ క్యారెక్టర్‌ ఇదే

వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు మొదటి నుంచి కక్ష కట్టారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, వాలంటీర్ల వ్యవస్థతో ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికీ అందుతున్నాయన్నారు. వాలంటీర్ల వ్యవస్థను...

Read more

2న మదనపల్లెలో ‘మేమంతా సిద్ధం’ సభ: మంత్రి పెద్దిరెడ్డి

ఏప్రిల్ 2న మదనపల్లెలో మేమంతా సిద్దం సభ నిర్వహించనున్నట్లు మంత్రిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మదనపల్లిలో పర్యటించిన ఆయన సభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో పెద్దిరెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 27న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బస్సు యాత్ర ఇడుపులపాయలో ప్రారంభమైందన్నారు....

Read more

పింఛన్లపై బాబు డబుల్‌ గేమ్‌

అటుపక్క సామాజిక పింఛన్లను అడ్డుకోవడం.. ఇటుపక్క సకా­లంలో ఇచ్చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం! ఇదీ చంద్రబాబు రెండు నాలుకల వైఖరి! స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలు, పేదల నోట్లో మట్టి కొట్టే ఆలోచనలు తనకు మినహా మరెవరికీ ఉండవని...

Read more

కూటమిలో కుతకుత

క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో కుమ్ములాటలు చల్లారడం లేదు. టికెట్‌ ఆశించి భంగపడినవారు అక్కడి అభ్యర్థులకు సహకరించడానికి ససేమిరా అంటున్నారు. టికెట్‌ దక్కించుకున్నవారితో నేరుగా వాదులాటకు దిగుతు­న్నారు. కొందరు నాయకులు అభ్యర్థిత్వాల ఎంపి­కకు నిరసనగా రాజీనామా చేస్తుండగా… మరికొందరు ఇండిపెండెంట్‌గా...

Read more

నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..

మేమంతా సిద్ధం 5వ రోజు సోమవారం (ఏప్రిల్‌1) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల ఆదివారం విడుదల చేశారు. యాత్రలో భాగంగా సీఎం జగన్‌ ‘ శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి...

Read more
Page 27 of 169 1 26 27 28 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.