Naresh Kumar

Naresh Kumar

ఈడ్చికొట్టిన ఈసీ

వాళ్లంతా అఖిలభారత సర్వీసు అధికారులమనే ఇంగితం మరిచారు. అధికార వైకాపాకు బంటుల్లా మారారు. వైకాపా నాయకులు చెప్పిందే చట్టం. వారి మాటే శాసనం అన్నట్టుగా పనిచేశారు. అయిదేళ్లుగా అధికార పార్టీ అరాచకాలకు కొమ్ముకాస్తూ పేట్రేగిన ఈ అధికార గణం.. ఎన్నికల కోడ్‌...

Read more

చర్చకు వస్తా.. నువ్వు సిద్ధమా?

‘వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు కాపాడుతున్నారు? అవినాష్‌ పాత్ర గురించి మరింత సమాచారం బయటకొస్తే కీలకమైన ఇతర వివరాలేవైనా వెలుగు చూస్తాయని జగన్‌ భయపడుతున్నారా?’ అని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ప్రశ్నించారు. ఆయన ఎందుకు భయపడుతున్నారో...

Read more

అనుకున్నట్లే చేసింది

ప్రభుత్వం తాను అనుకున్నట్టుగానే కొద్దిమందికి మినహా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే పింఛన్ల పంపిణీకి నిర్ణయించింది. 86.33 శాతం పింఛనుదార్లు గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చి పింఛన్లు తీసుకునేలా ఉత్తర్వులిచ్చింది. పింఛన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సరిపోరని.. వీరిలో కొందరికి...

Read more

అభ్యర్థులను ప్రకటించిన ఏపీ కాంగ్రెస్..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మొదటి జాబితా అభ్యర్థులను ఏపీ కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక 5 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. కడప లోక్‌సభ స్థానం నుంచి...

Read more

జగన్‌ అబద్ధాలు చెప్పి నమ్మించాడు!

గతంలో జగన్మోహన్‌రెడ్డి అబద్ధాలు చెప్పి నమ్మించాడని.. ఆ స్థాయిలో తాము వాస్తవాలను ప్రజలకు వివరించి చెప్పడంలో విఫలమయ్యామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. ఒక రకంగా ఇది తమ బలహీనతేమోనని అన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేయడమే జగన్‌ ఎజెండాగా...

Read more

కడప జిల్లాలో పర్యటించనున్న షర్మిల

నేడు కడప జిల్లాల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి పర్యటించనున్నారు. షర్మిళ కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా ఖరారైన నేపద్యంలో ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేకప్రార్ధనలు చేసి అభ్యర్ధుల జాబితాను ఆమె విడుదల...

Read more

టీడీపీ వాళ్లను చూసి నేర్చుకోండి.. పిఠాపురం జనసేన నేతలతో పవన్‌

‘టీడీపీ వాళ్లను చూసి నేర్చుకోండి.. వాళ్లను ఫాలో అవ్వండి’ అని తన పార్టీ నేతలకు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సూచించారు. పిఠాపురం పర్యటనను ఆదివారం అర్ధాంతరంగా ముగించుకుని హైదరాబాద్‌ వెళ్లిపోయిన ఆయన.. సోమవారం మళ్లీ ప్రత్యక్షమయ్యారు. ఈ సందర్భంగా జనసేన నేతలతో...

Read more

బాధపడకమ్మా.. నేనున్నా: సీఎం జగన్‌

మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మి, ఆమె కుమారుడు అనుదీప్‌కుమార్‌రెడ్డి కలిశారు. చదువులో రా­ణిస్తున్న తన కుమారుడు అనుదీప్‌కు ఉన్నట్టుండి కంటిచూపు పోయిందని ముఖ్యమంత్రికి...

Read more

మేమంతా సిద్ధం డే6:అన్నమయ్యలో సీఎం జగన్‌ బస్సు యాత్ర.. మదనపల్లె బహిరంగ సభ.. అప్‌డేట్స్‌

మేమంతా సిద్ధం - 6వ రోజు ఆరవ రోజుకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ మేమంతా సిద్దం బస్సు యాత్రనేడు అన్నమయ్య జిల్లాలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మేమంతా సిద్దం బస్సు యాత్రనేడు 40 కిలోమీటర్లు మేర కొనసాగానున్న మేమంతా సిద్దం బస్సు...

Read more

రూ.వెయ్యి, మద్యం.. డబ్బులిచ్చి జగన్‌ బస్సుయాత్రకు జనాల తరలింపు

వైకాపా అధినేత, సీఎం జగన్‌ చేపట్టిన బస్సుయాత్ర సోమవారం శ్రీసత్యసాయి జిల్లాలో కొనసాగింది. బత్తలపల్లి మండలం సంజీవపురం నుంచి మొదలై బత్తలపల్లి, ముదిగుబ్బ, మలకవేముల క్రాస్‌ మీదుగా సాయంత్రం 6 గంటలకు కదిరి చేరుకుంది. బస్సుయాత్ర కోసం స్థానిక వైకాపా నాయకులు...

Read more
Page 26 of 169 1 25 26 27 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.