Naresh Kumar

Naresh Kumar

చంద్రబాబు ఏ స్థాయికి దిగజారిపోయాడో ఆలోచించండి: సీఎం జగన్‌ ట్వీట్‌

చంద్రబాబు డ్రామాలు.. దిగజారుడుతనంపై ప్రజలు ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కోరారు. ‘‘2014లో చంద్రబాబు సంతకం చేసి ఇంటింటికీ పంపిన మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కానీ ఇప్పుడు మరోసారి మోసం చేసేందుకు రంగురంగుల మేనిఫెస్టోతో దత్తపుత్రుడు,...

Read more

అను‘మతి’ లేని పవన్‌ కళ్యాణ్‌ పర్యటన

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో చిన్న సమావేశం పెట్టుకోవాలన్నా ఎన్ని­కల అధికారుల అనుమతి తప్పనిసరి. అలాంటిది జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఎలాంటి ముంద­స్తు అనుమతులు తీసుకోకుండా పర్యటిస్తూ.. అధి­కారులు అడ్డుకుంటే ప్రభుత్వంపై నెపాన్ని నెడు­తూ సానుభూతి పొందేందుకు చేస్తున్న...

Read more

జన సంద్రం.. సర్వం జగనన్న మంత్రం

ఉదయం 11:30 గంటలు.. దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత.. పైన భానుడి భగభగ, కింద రోడ్డు సెగ.. వీటన్నింటినీ లెక్క చేయకుండా ఇద్దరు అవ్వలు అనంతపురం – చెన్నై జాతీయ రహ­దారిపై మొలకలచెరువు నుంచి మదనపల్లెకు వచ్చే వాహనాలను ఆపి.. ‘మా...

Read more

పిఠాపురంలో పవన్‌కే దిక్కులేదు: రాజు రవితేజ

రాజు రవితేజ.. ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ప్రత్యేకం.. రాజు రవితేజ గతంలో పవన్‌కు అత్యంత సన్నిహితుడు, జనసేన మాజీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కూడా. దాదాపు 12 ఏళ్ల పాటు పవన్‌తో రాజు రవితేజ నడిచారు. తర్వాత ఇద్దరి మధ్య...

Read more

నమ్ముకుంటే నట్టేట ముంచారు

సీటు ఎలా ఇస్తాం.. రూ.50 కోట్లు చూపించాలని చెప్పాను కదా… అదేంటి సార్‌.. పార్టీ కష్టకాలంలో ఉంటే.. మా ఆస్తులన్నీ అమ్మి క్యాడర్‌ను కాపాడుకుంటూ వచ్చాం కదా.. ఈ సమయంలో ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి. ఇదిగో రూ.20 కోట్లు మాత్రమే...

Read more

మేమంతా సిద్ధం @ఏడో రోజు: సీఎం జగన్‌ బస్సు యాత్ర ఇలా..

నేడు చిత్తూరు జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర7వ రోజుకు చేరుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘మేమంతా సిద్దం’ బస్సు యాత్రఉదయం 9 గంటలకు పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం అమ్మగారిపల్లె రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర...

Read more

నవోదయలో 1377 అవకాశాలు

నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌) 1377 బోధనేతర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఉత్తీర్ణులైనవారిని కేంద్ర, ప్రాంతీయ ఎన్‌వీఎస్‌ కార్యాలయాల్లో నియమిస్తారు. ఫిమేల్‌ స్టాఫ్‌నర్స్‌-121: బీఎస్సీ (ఆనర్స్‌) ఇన్‌...

Read more

ఇళ్ల వద్దే పింఛన్లు ఇవ్వాలి

రాష్ట్రంలో తక్షణమే పింఛన్ల పంపిణీని ప్రారంభించాలని, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందిపడకుండా వారి ఇళ్ల వద్దకే వెళ్లి ఇవ్వాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనాతో మంగళవారం...

Read more

వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది

‘వైకాపా ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. అధికారాన్ని వాడుకుని జగన్‌ హంతకులను రక్షిస్తున్నారు. అవినాష్‌రెడ్డిని ఈ విషయంలో వెనకేసుకు రావడమే కాకుండా మళ్లీ ఆయనకే లోక్‌సభ టికెట్‌ ఇవ్వడం ఎలాంటి సంకేతాలిస్తుంది’ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. మాజీ మంత్రి...

Read more

వారి సంగతి సరే.. వీరి మాటేంటి?

రాష్ట్రంలో అత్యంత కీలక స్థానాల్లో ఉన్న కొందరు అధికారులపై వస్తున్న ఆరోపణలను పరిశీలిస్తే వారు ఆ పోస్టుల్లో కొనసాగేందుకు ఎంత మాత్రం అర్హులు కాదన్న అభిప్రాయం కలుగుతోంది. ఆ అధికారుల్ని ఎన్నికల సంఘం వెంటనే ఆ పోస్టుల నుంచి తప్పించాలని, లేకపోతే...

Read more
Page 25 of 169 1 24 25 26 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.