Naresh Kumar

Naresh Kumar

చంద్రబాబు, ప్రజలకు మధ్య యుద్ధం ఇది: సీఎం జగన్‌

జగన్‌కు, చంద్రబాబుకు జరుగుతున్న యుద్ధం కాదు ఈ ఎన్నికలు.. ప్రజలను మోసం చేయడమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు, ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ యుద్ధంలో తాను ప్రజలపక్షాన ఉన్నానన్నారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో...

Read more

ధర్మాన్ని గెలిపించండి: సీఎం జగన్‌

‘విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపు.. నిజం ఒకవైపు, అబద్ధం మరో వైపు.. ఇంటింటి ప్రగతి ఒకవైపు, తిరోగమనం మరోవైపు.. ప్రతి ఇంట్లో అభివృద్ధి ఒకవైపు, అసూయ మరో వైపు.. మంచి ఓవైపు, చెడు మరో వైపు.. వెలుగు ఓ వైపు, చీకటి...

Read more

మీది పిరికితనం, చేతగానితనం

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ చేతగానితనం, పిరికితనంతోనే బ్లేడ్‌ బ్యాచ్‌ దాడి చేయడానికి వచ్చేస్తోందంటున్నారని మాజీమంత్రి, వైఎస్సార్‌ సీపీ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. అలాంటప్పుడు రాజకీయాలు మానేయాలని సూచించారు. రాజమహేంద్రవరం బొమ్మూరులోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల...

Read more

నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..

సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 8వ రోజు గురువారం(ఏప్రిల్‌ 4) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. సీఎం జగన్‌ బుధవారం రాత్రి బస చేసిన గురవరాజుపల్లె దగ్గర...

Read more

రాక్షస కబంధ హస్తాల నుంచి ధర్మవరాన్ని కాపాడుకుందాం

రాష్ట్రవ్యాప్తంగా ఇసుక, మట్టి దోపిడీ చేస్తుంటే ధర్మవరంలో మాత్రం పంచభూతాలనూ దోచేస్తున్నారని కూటమి అభ్యర్థి సత్యకుమార్‌, పరిటాల సునీత, శ్రీరామ్‌ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాక్షస కబంధ హస్తాల నుంచి ధర్మవరాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. బుధవారం అనంతపురం క్యాంపు కార్యాలయంలో సత్యకుమార్‌ను...

Read more

స్థానికతపై దుష్ప్రచారం తగదు

వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని గద్దెదించడమే ఏకైక లక్ష్యం. తెదేపా, జనసేన, భాజపా మూడు పార్టీల జెండాలు వేరైనా అజెండా ఒక్కటే. అభివృద్ధి, సంక్షేమ రెండు కళ్లు లాంటివి.. వాటిని పక్కాగా అమలు చేస్తాం.. అని తెదేపా అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా...

Read more

సాక్షాత్తూ సీఎం దుష్ప్రచారం

వృద్ధులు, అసహాయులకు పింఛను పంపిణీలో ప్రభుత్వ చేతగానితనాన్ని సీఎం జగన్‌ ఏకంగా విపక్షాలపై నెట్టేశారు. అభాగ్యులకు, దివ్యాంగులకు ఇంటి వద్ద పంపిణీ చేయాల్సిన బాధ్యతను విస్మరించారు. చిత్తూరు జిల్లాలో జరిగిన సభలో ఆయన తన అమానవీయతను మరోసారి కప్పిపుచ్చుకున్నారు. ‘ప్రతినెలా ఒకటో...

Read more

జగన్‌ చేసిన వంచనకు ఏ పేరు పెట్టాలి?

‘నా పెద్దన్న రాజశేఖరరెడ్డి తనయుడు, నా చిట్టి తమ్ముడని జగన్‌ను నమ్మి వైకాపాలో చేరా. కానీ కేంద్ర మాజీ మంత్రిని, అయిదున్నరేళ్లపాటు కార్యకర్త కంటే ఎక్కువగా పార్టీ కోసం పనిచేసిన నన్ను ఇప్పుడు ఇంట్లో కూర్చోబెట్టారు. ఇలా ఎందుకు అవమానించారు? అవినీతికి...

Read more

సానుభూతి కోసం శవరాజకీయాలు జగన్‌కు అలవాటే

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, అధికార యంత్రాంగాన్నీ ఒకటే అడుగుతున్నా. అధికార పార్టీ డ్రామాలు ఆడుతుంటే మీరు కూడా సహకరిస్తారా? ఒక్క నెల ఇంటికి వెళ్లి పింఛను ఇవ్వలేనంత అసమర్థులా? గ్రామ సచివాలయాల్లో 1.26 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. ఒక గ్రామంలో...

Read more

వాలంటీర్లు లేని రాష్ట్రాల్లోనూ పింఛన్లు పంపిణీ చేస్తున్నారుగా

రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ నుంచి వాలంటీర్లను తొలగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. ఆ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. ఈసీ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను కొట్టేసింది. సజావుగా పింఛన్ల పంపిణీకి కేంద్ర...

Read more
Page 24 of 169 1 23 24 25 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.