Naresh Kumar

Naresh Kumar

వైసీపీకి ఇక్బాల్‌ రాజీనామా

ఎన్నికల సమయంలో శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీకి షాక్‌ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి మహ్మద్‌ ఇక్బాల్‌ శుక్రవారం రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌కు లేఖను పంపారు. శాసనమండలి...

Read more

కన్ఫ్యూజన్‌లో జనసేనాని.. ‘వర్మ’పైనే భారం !

జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. టీడీపీతో పొత్తుకు బీజేపీని ఒప్పించడానికి బీజేపీ నేతలతో తిట్లు తిన్న పవన్ కల్యాణ్‌కు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో టీడీపీ శ్రేణులు కలిసి రావడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా పవన్...

Read more

ఇవేం రాజకీయాలు? ఇదేం తీరు?

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య 2019లో జరిగింది. ఆ హత్య జరిగిన సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. అధికారంలో తెలుగుదేశం ఉంది. ఆనాడు వ్యవస్థలన్నీ చంద్రబాబు చేతిలోనే ఉన్నాయి. అప్పుడు మీనమేషాలు లెక్కించిన వారు ఇప్పుడు 2024లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. ముఖ్యంగా...

Read more

మేమంతా సిద్ధం బస్సుయాత్ర తొమ్మిదో రోజు అప్‌డేట్స్‌

వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నేడు తొమ్మిదో రోజు (శనివారం) కొనసాగునుంది. సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం రాత్రి బస చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం నుంచి శనివారం ఉదయం తొమ్మిది గంటలకు బస్సుయాత్రకు...

Read more

ఐదేళ్లుగా జగన్‌ రాష్ట్రాన్ని దోచుకున్నారు

రాష్ట్రంలో ఐదేళ్లు దోపిడీ పాలనను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగించారని భాజపా జాతీయ కార్యదర్శి, ధర్మవరం ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌ విమర్శించారు. సోలార్‌ ప్రాజెక్టుల పేరుతో 2.50 లక్షల ఎకరాలకు శఠగోపం పెట్టే పని చేస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం ధర్మవరం శారదానగర్‌లో ఎన్డీఏ...

Read more

‘అరాచక పాలనను సాగనంపుదాం’

అరాచక వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపి.. అభివృద్ధికి పేరుగాంచిన తెదేపాను గెలిపించుకుందామని తెదేపా కళ్యాణదుర్గం ఎమ్యెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, పార్టీ అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కుందుర్పిలో శుక్రవారం సాయంత్రం వారు ఎన్నికల ప్రచార రోడ్‌షో నిర్వహించారు. వారికి...

Read more

కూటమి ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక

‘గోదావరిలో ఇసుక ఉంటుంది. పక్కనే ఉన్న పాలకొల్లులో ఇసుక దొరకట్లేదు. ఇసుక మాఫియాకి సీఎం జగన్‌ నాయకుడు. ఇసుక విధానాన్ని ఇష్టారాజ్యంగా చేసి భవన నిర్మాణ కార్మికులను సర్వనాశనం చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ఇసుక ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా’...

Read more

జగన్‌ కనుసైగలతో నడుస్తున్న జవహర్‌రెడ్డి

పింఛన్ల పంపిణీ సందర్భంగా 33 మంది మరణాలకు రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యమే కారణమని.. తెదేపా కోరినట్లు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కనుసన్నల్లో...

Read more

మళ్లీ అధికారంలోకి రాగానే వలంటీర్‌ వ్యవస్థపై తొలి సంతకం: సీఎం జగన్‌

‘రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరిలో అవ్వాతాతలు, వితంతు అక్క­చెల్లెమ్మలు, దివ్యాంగులు ఉన్నారు. అయ్యా.. చంద్ర­బా­బు నాయుడూ.. ఇలాంటి వాళ్లను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. ఇబ్బంది పడిన వారందరికీ ఒకేమాట చెబుతున్నా. కొంచం ఓపిక పట్టండి. జూన్‌...

Read more

గుడ్‌మార్నింగ్‌ ఎమ్మెల్యే లెక్క తేలుస్తా

‘ధర్మవరంలో ఐదేళ్లుగా రాక్షస పాలన సాగుతోంది. నేను దైవ సంకల్పంతోనే ఇక్కడి వచ్చా. అరాచకపాలన లెక్కతేల్చి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిని ధర్మవరం పొలిమేర వరకు తరిమికొడతా..’ అని భాజపా(కూటమి) అభ్యర్థి సత్యకుమార్‌ పేర్కొన్నారు. గురువారం ధర్మవరం వచ్చిన సత్యకుమార్‌కు తెదేపా, భాజపా...

Read more
Page 22 of 169 1 21 22 23 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.