Naresh Kumar

Naresh Kumar

ప్రజాతీర్పుతో తాడేపల్లి కోట బద్దలవ్వాలి

‘రాష్ట్రంలోని అయిదు కోట్ల మందినీ అడుగుతున్నా. మీకు విధ్వంసపాలన కావాలా.. అభివృద్ధి రాజ్యం కావాలా? సంక్షేమం కావాలా.. సంక్షోభం కావాలా? మీ ఆస్తులకు రక్షణ కావాలా.. వైకాపా భూమాఫియా కావాలా? నడుములు విరిగే రోడ్లు కావాలా.. రహదారి భద్రత కావాలా? రూ.10...

Read more

చంద్రబాబు దారి అడ్డదారి: సీఎం జగన్‌

చంద్రబాబు.. నిమ్మగడ్డ రమేష్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించి పెన్షన్లను అడ్డుకున్నారని కొనకనమిట్ల సభ వేదికగా ‘ఎల్లో బ్యాచ్‌’ కుట్రలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు దారి అడ్డదారి.. పేదల భవిష్యత్‌ను అడ్డుకునేందుకు మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి. ప్రజల ఎజెండాతో...

Read more

‘మేమంతా సిద్ధం’: సీఎం జగన్‌ బస్సు యాత్ర పదకొండో రోజు అప్‌ డేట్స్‌

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు 11వ రోజు పల్నాడు జిల్లాలో కొనసాగనుంది. ఆదివారం రాత్రి బస చేసిన వెంకటాచలంపల్లి ప్రాంతం దగ్గర నుంచి సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు సీఎం జగన్‌...

Read more

భారతి పరిశ్రమకు జగన్‌ నీళ్లు మళ్లించారు

రాయలసీమకు నీళ్లు ఇచ్చి రైతుల కష్టాలను తీరుస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వాటిని విస్మరించి, భారతి సిమెంట్‌ పరిశ్రమకు ఏటా నీటిని తరలిస్తున్నారని భాజపా అభ్యర్థి సత్యకుమార్‌ విమర్శించారు. ఆదివారం సత్యకుమార్‌, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌తో కలిసి...

Read more

ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ సాధిస్తా: నందమూరి బాలకృష్ణ

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యవస్థలను నాశనం చేశారని, ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో రక్తం పారించారని, మద్యనిషేధం అమలు చేయక కొత్తబ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక జేవీఎస్‌ ప్యాలెస్‌లో తెదేపా, భాజపా, జనసేన...

Read more

జగన్‌ మళ్లీ గెలవడం కష్టం

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం మళ్లీ గెలవటం కష్టమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పేర్కొన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత వైకాపా రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా కాకుండా ఓ మోనార్క్‌లా జగన్‌ పాలన కొనసాగిస్తున్నారని...

Read more

సీఎం జగన్‌ అనుచిత వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం

తెదేపా అధినేత చంద్రబాబును ఉద్దేశించి శాడిస్టు, పశుపతి, చంద్రముఖి అంటూ సీఎం జగన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిత్వ హననం, రెచ్చగొట్టేలా ఉన్న ఈ తరహా వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని...

Read more

అవినాష్‌రెడ్డి పాలుతాగే బిడ్డా?

వివేకా హత్య ఘటనకు సంబంధించి తన మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి.. ఎంపీ అవినాష్‌రెడ్డిని పక్కన పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి అంతా చేశాడనే విధంగా మాట్లాడటంపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్య అనంతరం ఎర్రగంగిరెడ్డి సాక్ష్యాధారాలను తారుమారు చేస్తుంటే అవినాష్‌రెడ్డి...

Read more

అధికారం జగన్‌ చేతిలో లేదట!

ఇంటింటికీ పింఛను ఇవ్వొద్దని.. సచివాలయాలకే వృద్ధుల్ని రప్పించాలని చెప్పింది జగన్‌ ప్రభుత్వమే. అందులో పనిచేసే ఆయన వందిమాగధులైన అధికారులే. వైకాపా ప్రయోజనాల కోసం వారు తీసుకున్న నిర్ణయాల వల్ల 30 మందికి పైగా మరణించినా.. ఇంకా శవ రాజకీయం ఆపలేదు. అధికారం...

Read more

మీ ఓటు అభివృద్ధికా.. విధ్వంసానికా

‘ఎంతోమంది మహనీయులు పుట్టిన తులసివనం లాంటి కృష్ణా జిల్లా గడ్డపై.. ప్రస్తుతం గంజాయి మొక్కలు మొలిచాయి. పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నాయి. ఎవరెక్కువ బూతులు తిడితే వాళ్లకు మంత్రిపదవులు, ఎక్కువ దాడులు చేస్తే.. పదోన్నతులు ఇచ్చే దారుణమైన పరిస్థితులొచ్చాయి. ఇలాంటి...

Read more
Page 21 of 169 1 20 21 22 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.