Naresh Kumar

Naresh Kumar

ఎన్నికల తర్వాత టీడీపీ కనుమరుగు

‘జన బలం ముందు..జెండాల బలం నిలబడ లేదు. రానున్న ఎన్నికల్లో ప్రజాభిమానంతో వైఎస్సార్‌ సీపీ అన్ని స్థానాల్లో అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయం. ఆ తర్వాత టీడీపీ కనుమరుగు కావడం తథ్యం’ అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి,...

Read more

‘జగన్‌ పాలన బావుందని చంద్రబాబు ఒప్పుకున్నాడు’

ఊస‌ర‌వెల్లిని మించి రంగులు మారుస్తున్న చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల అయ్యప్పనగర్‌ బైపాస్‌ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థను చూస్తుంటే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయన్నారు. ‘‘వాలంటీర్లకు రూ.10వేలు ఇస్తామని...

Read more

ఇదీ మా ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌: సీఎం వైఎస్‌ జగన్‌

ఉద్యోగాలివ్వడంలో.. రైతులు, మహిళల అభ్యున్నతికి కృషి చేయడంలో, అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయడంలో చంద్రబాబు ఇస్తున్నది బోగస్‌ రిపోర్టు అయితే, వైఎస్‌ జగన్‌ ఇస్తున్నది కళ్లెదుటే కనిపిస్తున్న ప్రోగ్రెస్‌ రిపోర్టు అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మనందరి ప్రభుత్వ...

Read more

మండుటెండలో అభిమాన సంద్రం

‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర బుధవారం 40 డిగ్రీల ఎండలోనూ జన జాతరను తలపించింది. వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అభిమానం వేసవి తాపాన్ని ఎదురించింది. గొంతెండే వేడిమిలోనూ ‘నువ్వే కావాలి జగన్‌’ అంటూ నినదించింది. ధర్మాన్ని గెలిపించే యుద్ధంలో...

Read more

‘భాజపా గెలుపే లక్ష్యంగా పని చేద్దాం’

నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని భాజపా అభ్యర్థి సత్యకుమార్‌ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని శారదానగర్‌లో ఎన్డీఏ ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యకుమార్‌, ధర్మవరం...

Read more

ఉమ్మడి అనంతలో బాలయ్య సైకిల్‌ ర్యాలీ

వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ప్రజల శ్రేయస్సు కోసం తెదేపా అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలనే సంకల్పంతో నందమూరి బాలకృష్ణ ఈనెల 13, 14 తేదీలలో సైకిల్‌ ర్యాలీ చేపట్టనున్నారు. ప్రచారంలో భాగంగా ఈనెల 13న ఉదయం కదిరిలో లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకుంటారు....

Read more

ఓటుతోనే తలరాతలు మారతాయి

‘మనం వేసే ఓటుతో తలరాతలు మారతాయని జ్ఞాపకం ఉంచుకోండి. పేదలకు, చంద్రబాబు మోసాలకు మధ్య జరిగే ఎన్నికలివి. మీ బిడ్డది పేదల పక్షం. జగన్‌కు ఓటేస్తే ఇప్పుడు జరిగే ప్రతి మంచీ కొనసాగుతుంది. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. పేదలంతా...

Read more

జగనన్నా.. రంజాన్‌ తోఫా ఏమైంది?

బస్సు యాత్ర చేస్తున్న జగనన్నా..! 2019 ఎన్నికలకు ముందు మీరు ఊరూరా తిరుగుతూ.. చంద్రబాబు కానుకలిచ్చారనే విషయాన్ని కప్పిపెట్టి, రేషన్‌ దుకాణాల్లో ఏమీ ఇవ్వడం లేదంటూ అసత్యాలు ప్రచారం చేశారు. అధికారంలోకి వస్తే మరిన్ని సరకులు ఇస్తామని నమ్మబలికారు. తీరా సీఎం...

Read more

గోదావరి జన గర్జన

ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉభయగోదావరి జిల్లాలు. జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అభిమానసంద్రానికి పెట్టింది పేరు. అలాంటి ఉభయగోదావరి జిల్లాల్లో ఆ రెండు పార్టీల అధినేతలు కలిసి నిర్వహించిన రోడ్డు షో గోదావరి జనగర్జనకు అద్దం పట్టింది. తొలిసారిగా చంద్రబాబు,...

Read more

ఎంతైనా తీసుకోండి.. ఓట్లు వేయించండి

పట్టణ పొదుపు సంఘాల నిర్వహణలో క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించే రిసోర్స్‌ పర్సన్ల(ఆర్పీ)ను వైకాపా నేతలు ప్రలోభపెడుతున్నారు. మహిళల ఓట్లు తమకే వేయించాలని వారికి ప్యాకేజీలిస్తున్నారు. అనేకచోట్ల ఆర్పీలు అంగీకరించడంతో వారికి భారీగా సొమ్ములు ఇస్తున్నారు. రిసోర్స్‌ పర్సన్లను నియంత్రించాల్సిన పుర, నగరపాలక...

Read more
Page 20 of 169 1 19 20 21 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.