Naresh Kumar

Naresh Kumar

పాలెగాళ్ల రాజ్యం పోవాలి.. ప్రజాపాలన రావాలి

పాలెగాళ్ల రాజ్యంలో ప్రజలు విసిగి పోయారని, ప్రజాపాలన రావాలని అంతా కోరుకుంటున్నట్లు కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం, హిందూపురం ఎంపీ తెదేపా అభ్యర్థులు అంబికా లక్ష్మీనారాయణ, బి.కె.పార్థసారథి అన్నారు. శుక్రవారం కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక వద్ద కురుబల ఆత్మీయ...

Read more

మీ స్మార్ట్‌ మీటర్లు మాకొద్దు

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంలో వ్యవసాయ మోటార్లకు జగనన్న స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటును రైతులు అడ్డుకున్నారు. విద్యుత్తు శాఖ అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా శుక్రవారం స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న రైతులు...

Read more

తెదేపాకు అనపర్తి.. భాజపాకు తంబళ్లపల్లె!

తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ సీటును తెదేపాకు ఇచ్చేసేందుకు భాజపా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. బదులుగా అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె సీటును భాజపా తీసుకునే అవకాశముంది. పొత్తులో భాగంగా ఆయా పార్టీలకు కేటాయించిన సీట్లలో చేయాల్సిన ఒకటి రెండు మార్పులపై తెదేపా,...

Read more

మంచివాళ్లంతా ముందుకొచ్చారట.. వారికే ఓటేయాలట!

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం, అసెంబ్లీ స్థానాలకు వైకాపా తరఫున పోటీచేస్తున్న అభ్యర్థులను శుక్రవారం గుంటూరులో జరిగిన సభలో సీఎం జగన్‌ పరిచయం చేస్తూ.. ఉత్సాహవంతులని, సౌమ్యులని పరిచయం చేశారు. గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేస్తున్న విడదల రజని నిజంగా స్థానికురాలంటూ...

Read more

అయిదేళ్లలో అయిదు సార్లయినా రైతుల్ని కలిశారా.. జగన్‌?

నా ఎస్సీలు అంటూనే వారి నెత్తిన సీఎం జగన్‌ భస్మాసురుడిలా చేయిపెడుతున్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక నిధులు రూ.25 వేల కోట్లు దారి మళ్లించారు. మాస్క్‌ అడిగినందుకు దళిత వైద్యుడు సుధాకర్‌ను చంపేశారు. మాస్కు పెట్టుకోలేదని ఒంగోలులో విక్రం అనే యువకుడిని...

Read more

13 నుంచి నందమూరి బాలకృష్ణ ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’

ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శనివారం నుంచి ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల విజయం కోసం రాయలసీమలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఏప్రిల్‌ 19న హిందూపురం తెలుగుదేశం అభ్యర్థిగా బాలకృష్ణ నామినేషన్...

Read more

ప్రజలు నమ్మి అధికారమిస్తే హంతకుడిని కాపాడతారా?: వైఎస్‌ షర్మిల

రాముడికి లక్ష్మణుడు ఎలాగో.. వైఎస్‌ఆర్‌కు వివేకా అలాంటి వారే అని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ‘‘రాజశేఖర్‌ రెడ్డి బిడ్డగా మేము మీ ఇంటి బిడ్డలం. ప్రజల...

Read more

బీసీల ద్రోహి వైకాపా

ఏపీలో వైకాపా బీసీల ద్రోహి పార్టీగా మిగిలిపోతుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని పర్వతదేవరపల్లి, మామిళ్లపల్లిలో తెదేపా ప్రవేశపెట్టిన పథకాలపై గురువారం ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. అనంతరం ముక్తాపురంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సభలో ఆమె...

Read more

నేడే ఏపీ ఇంటర్మీడియట్‌ ఫలితాలు

ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యా మండలి ప్రకటించింది. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్‌ విద్యా కార్యాలయంలో ఉదయం 11గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించగా.....

Read more

టిడ్కో ఇల్లే ఇవ్వలేదు.. దానిపై అప్పు చెల్లించమంటున్నారు!

టిడ్కో ఇళ్ల విషయంలో వైకాపా ప్రభుత్వ మోసాన్ని వివరిస్తూ రంజాన్‌ వేళ ముస్లిం మహిళ కన్నీరు పెట్టుకున్నారు. మీరైనా మా బాధలు తీర్చాలని తెదేపా అధినేత చంద్రబాబు ఎదుట విలపించారు. గురువారం నిడదవోలు పార్టీ కార్యాలయంలో చంద్రబాబు బస చేయగా.. అక్కడికి...

Read more
Page 18 of 169 1 17 18 19 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.