Naresh Kumar

Naresh Kumar

కదిరి అభివృద్ధికి కృషి: బాలయ్య

తెదేపా అధికారం చేపట్టాక కదిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో కృషి చేస్తుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. శనివారం కదిరిలో స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్రను బాలయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో రోడ్‌షోలో పాల్గొన్నారు. జీవిమాను కూడలిలో...

Read more

సీఎం బలప్రదర్శన కోసం వేల మందికి ప్రత్యక్ష నరకం

‘మీరేం ముఖ్యమంత్రి! బలప్రదర్శన కోసం వేల మంది ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తారా? మీ బస్సు యాత్రకు జనాలు విరగబడిపోతున్నట్లు చూపించేందుకు.. డ్రోన్‌ షాట్లు, ఫొటో, వీడియోషూట్ల చిత్రీకరణ కోసం గంటల తరబడి జాతీయ రహదారిని స్తంభింపజేస్తారా? మీ ‘ఎలక్షన్‌ షో’...

Read more

బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి

‘బతుకులు మార్చే నాయకుడినే ఎన్నుకోవాలి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం’ అని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ‘రంగరంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పేదలకు మంచి జరిగితే అడ్డుకునేవాడు రాజకీయ నాయకుడా? చంద్రబాబు గతంలో చేసిన...

Read more

జగన్‌పై ఉన్నన్ని కేసులు దావూద్‌ ఇబ్రహీంపైనా ఉండవేమో!

ముఖ్యమంత్రి జగన్‌పై ఉన్నన్ని కేసులు ముంబయి అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంపైనా ఉండవేమోనని సీబీఐ మాజీ డైరెక్టర్‌, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఎం.నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఆయనకు తెలివి తక్కువై దేశం విడిచి పారిపోయారని, ఇక్కడే ఉండి రాజకీయాల్లో చేరి...

Read more

తిక్కలోడి మూడు ముక్కలాటకు రాష్ట్రం బలైంది

‘రాష్ట్ర రాజధాని అమరావతిని ఒక్క అంగుళం కూడా కదపలేరు. జగన్‌ లాంటి రాక్షసులు వందమంది వచ్చినా ఒక్క ఇటుకనూ తొలగించలేరు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని ముమ్మాటికీ అమరావతే’ అని తెదేపా అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాజధాని ప్రాంతంలోని తాడికొండ, ప్రత్తిపాడు ప్రజాగళం...

Read more

ఏపీ సీఎంపైకి రాయి.. నుదుటిపై గాయం

ముఖ్యమంత్రి జగన్‌కి ఎడమ కంటి పైభాగంలో నుదుటిపై గాయమైంది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తి రాయి విసరడం వల్లే గాయమైందని పోలీసులు భావిస్తున్నారు. జగన్‌ శనివారం రాత్రి విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఉండగా ఈ ఘటన జరిగింది. విజయవాడ సెంట్రల్‌...

Read more

క్షణం తీరిక లేకుండా జనంతోనే మమేకమైన సీఎం జగన్

మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజులో భాగంగా శుక్రవారం గుంటూరులో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఆద్యంతం జన ప్రవాహాన్ని తలపించింది. బస్సు యాత్రకు పోటెత్తిన ప్రజలు.. అడుగడుగునా సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం పలికారు. ఉదయం ధూళిపాళ్ళ నుంచి ఏటుకూరు...

Read more

మోసాలు కావాలా? మంచి కొనసాగాలా ?

‘మోసాల చంద్రబాబు నుంచి మన రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ యుద్ధంలో మీరంతా ప్రతి ఇంటికి వెళ్లి గత 58 నెలలుగా జరిగిన మంచిని వివరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవాలు వివరించి స్టార్‌ క్యాంపైనర్లుగా చేయాలి. ఈ...

Read more

వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేకపోతున్నాం..

రాష్ట్రంలో ఎన్నికల బరిలోకి ఉమ్మడిగా దిగుతున్నా వైఎస్సార్‌సీపీకి పోటీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంపై బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నేతలను ఆందోళన ఆవహించింది. చంద్రబాబు నివాసంలో శుక్రవారం జరిగిన కూటమి నేతల సమావేశంలో దీనిపైనే చర్చ జరిగింది. ఎంత ప్రయత్నించినా ప్రజల...

Read more

రాష్ట్రాన్ని మద్యం మాఫియాగా మార్చేశారు: సునీత

దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఆ మద్యాన్నే ఆదాయ వనరుగా మార్చుకున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ మద్యంతోనే లక్ష కోట్లు దోపిడీ చేశారని ఆరోపించారు. శుక్రవారం అనంతపురం...

Read more
Page 17 of 169 1 16 17 18 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.