Naresh Kumar

Naresh Kumar

శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి

ఎన్నికల్లో రిగ్గింగ్‌పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. నోటికొచ్చినట్లు దూషించారు. కొట్టారు.. హింసించారు. పశువుల కొట్టంలో బంధించారు. అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తూ.. వారికి శిరోముండనం చేయించారు....

Read more

చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ 7కి వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. మంగళవారం దీనిపై విచారణ...

Read more

ఆ 8 మంది అధికారులను ఏపీ నుంచి తప్పించండి

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సజావుగా, స్వేచ్ఛగా, ప్రజాస్వామ్య బద్ధంగా జరగడానికి 8 మంది అధికారులను తక్షణం బదిలీ చేయాలని ఎన్డీయే కూటమి పార్టీల నేతలు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ నేతృత్వంలో తెదేపా ఎన్నికల...

Read more

పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం తప్పింది

తెనాలి రోడ్డు షో లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పెను ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫై రాయి విసరగా..అది ఆయనకు తగలకుండా పక్కన పడడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది. ప్రస్తుతం ఏపీలో...

Read more

జ‌గ‌న్‌పై రాయి దాడి .. నిందితుల‌ను ప‌ట్టిస్తే రూ. 2 ల‌క్ష‌ల రివార్డు!

విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్మోహ‌న్ రెడ్డిపై కొందరు ఆగంతుకులు రాయితో దాడికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న రాష్ట్ర‌వ్యాప్తంగా కలకలం రేపింది. ఇక ఈ ఘ‌ట‌న‌ను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే రాళ్ల దాడి...

Read more

ఆ రాయి ప్రజల గుండెలపై పడినట్లే..

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విజయవాడ నడిబొడ్డున జరిగిన హత్యాయత్నంతో రాష్ట్రం నివ్వెరపోయిందని, ఆయనపై విసిరిన రాయి తెలుగుప్రజల గుండెలపై పడినట్లేనని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల...

Read more

రెట్టించిన ఉత్సాహంతో…

నుదిటిపై గాయం మానలేదు.. కుట్లు పచ్చి ఆరలేదు.. కంటిపైన వాపు తగ్గలేదు.. అయినా పెదాలపై చిరునవ్వు చెరగలేదు. ఆ ముఖంలో ఏ మాత్రం భయంలేదు. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో జగన్‌ సోమవారం తన బస్సుయాత్రను ముందుకు దూకించారు....

Read more

బాలయ్యకు బ్రహ్మరథం

స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా నందికొట్కూరు, కర్నూలు వచ్చిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ప్రజలు సోమవారం బ్రహ్మరథం పట్టారు. నందికొట్కూరు నుంచి కర్నూలు చేరుకున్న ఆయన నగరంలోని ఒకటో పట్టణ ప్రాంతం, చిన్నమ్మవారిశాల నుంచి కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ...

Read more

లిక్కర్‌ కాంట్రాక్టులన్నీ ఉప ముఖ్యమంత్రి బినామీలవే

లిక్కర్‌ కాంట్రాక్టులన్నీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి బినామీలవేనని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. న్యాయయాత్రలో భాగంగా ఆమె కార్వేటినగరం, పలమనేరుల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి నారాయణస్వామి అంబేడ్కర్‌ శిష్యుడినని చెప్పుకొంటారని, ఆయన ఆశయాలను నిలబెట్టడమంటే...

Read more

నామినేషన్ల పర్వానికి సంసిద్ధం: కలెక్టర్‌

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వానికి సర్వం సిద్ధంగా ఉన్నాం. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తాం..అని కలెక్టర్‌/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ కేతన్‌గార్గ్‌, నగర కమిషనర్‌ స్వరూప్‌, అనంత పార్లమెంటు...

Read more
Page 14 of 169 1 13 14 15 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.