శిరోముండనం చేయించి.. కనుబొమలు తీయించి
ఎన్నికల్లో రిగ్గింగ్పై ప్రశ్నించడమే ఆ దళిత యువకుల పాలిట శాపమైంది. మమ్మల్నే ప్రశ్నించే అంతటివారా? అంటూ అరాచక నేతలు ఆగ్రహించారు.. పంచాయితీకి పిలిపించారు. నోటికొచ్చినట్లు దూషించారు. కొట్టారు.. హింసించారు. పశువుల కొట్టంలో బంధించారు. అత్యంత అమానుషంగా ప్రవర్తిస్తూ.. వారికి శిరోముండనం చేయించారు....
Read more