Naresh Kumar

Naresh Kumar

ఓటమి భయంతోనే ఆరోపణలు

ఓటమి భయంతోనే టీడీపీ అభ్యర్థి సవిత తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి, వైఎస్సార్‌సీపీ పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషశ్రీచరణ్‌ మండిపడ్డారు. తనను నాన్‌లోకల్‌ అంటూ ప్రచారం చేస్తున్న సవిత ముందు టీడీపీలో పరిస్థితి...

Read more

జగన్‌ పాలనలో జనం హ్యాపీ

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయనడానికి, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తోందనడానికి...

Read more

దత్తపుత్రా.. ఒకసారి చేస్తే పొరపాటు, మళ్లీ మళ్లీ చేస్తే అది అలవాటు: సీఎం జగన్‌

సంక్షేమ, రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్‌​ జగన్‌మోహన్‌రెడ్డి. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సాధ్యంకానీ హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడని.. ఆయనకు ఓటేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయని అన్నారు. మీ బిడ్డ...

Read more

టీడీపీ అంతమే.. మా పంతం

‘టీడీపీ కోసం నా భర్త, బావ ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీకి సేవ చేస్తున్నాం. అయినా మాకు తీవ్ర అన్యాయం చేశారు. డబ్బున్నోళ్లకు సీట్లు అమ్ముకుని కురుబ కులస్తులకు మొండిచేయి చూపారు. ఆ పార్టీని బొంద పెట్టేదాకా విశ్రమించం....

Read more

పోటెత్తిన ‘పశ్చిమ’

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కొత్త పండుగ శోభను సంతరించుకుంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా 16వ రోజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఆయనను చూడ­టానికి జనసంద్రం పోటెత్తింది. ఊరూవాడా వెల్లువలా...

Read more

‘మాటలు మార్చే ఊసరవెల్లి జగన్‌’

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్‌ ఊసరవెల్లిలా మాటలు మారుస్తూ, ప్రజలను మోసం చేస్తున్నారని బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గురునాథం ధ్వజమెత్తారు. మంగళవారం కళ్యాణదుర్గంలోని ప్రజావేదిక వద్ద బంజారాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, బంజారాల...

Read more

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి తప్పించుకోలేరు

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు సాధ్యం కాదని.. ప్రజలను నమ్మించడానికి చేసే ప్రయత్నాలు చెల్లుబాటుకావని హెచ్చరించారు. కడపలో మంగళవారం ఆమె విలేకరులతో...

Read more

వైకాపా పోస్టులను తొలగించండి

వైకాపా పెట్టిన కొన్ని పోస్టులను తొలగించాలని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వీటితోపాటు ఆమ్‌ ఆద్మీ పార్టీ, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరిల పోస్టులనూ తొలగించాలని సూచించింది. ఈ...

Read more

వేకువనే పోలీసు పంజా

పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. సీఎం జగన్‌పై రాయి విసిరిన కేసులో బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని వడ్డెర కాలనీపై మంగళవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి తల్లిదండ్రులు చూస్తుండగానే పట్టుకెళ్లారు. విచారించి ఇప్పుడే పంపుతామంటూ మంగళవారం...

Read more

డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు

స్వయం సహాయక (డ్వాక్రా) సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలూ నిర్వహించరాదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల్లోని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరైనా స్వయం...

Read more
Page 13 of 169 1 12 13 14 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.