Naresh Kumar

Naresh Kumar

ఎట్టకేలకు ముంపు గ్రామాల ప్రజలకు ఓటు హక్కు

తాడిమర్రి, ముదిగుబ్బ మండల్లాలోని చిత్రావతి ముంపు గ్రామాలైన సీసీరేవు, మర్రిమాకులపల్లి, రాఘవపల్లి, పీసీరేవు గ్రామాల ప్రజలు ఓటరు జాబితాలో నమోదు చేసుకునేందుకు అధికారులు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. గత మూడేళ్లుగా ఓటు హక్కు కల్పించాలని ముంపు గ్రామాల ప్రజలు ప్రభుత్వం, అధికారులతో పోరాటం...

Read more

వివక్ష చూపే పార్టీలకు బుద్ధి చెబుతాం

మాదిగలపై వివక్ష చూపే పార్టీలకు మాదిగలంతా ఏకమై రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఐక్య సంఘాల నాయకులు పేర్కొన్నారు. మాదిగ సమ్మేళనంలో భాగంగా బుధవారం నగరంలోని తెలుగు తల్లి విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్‌ మీదగా అంబేడ్కర్‌ భవన్‌ వరకు...

Read more

తెదేపా పాలనతోనే అన్నివర్గాల సంక్షేమం

రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమం తెదేపా పాలనతోనే సాధ్యంమవుతుందని పీఏసీ ఛైర్మన్‌, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ పేర్కొన్నారు. మండలంలోని వై.రాంపురంలో బుధవారం బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. స్థానిక తెదేపా శ్రేణులతో కలిసి ఆయన ఇంటింటా తిరుగుతూ ప్రజలకు అవగాహన...

Read more

సీఎం జగన్‌కు రాజధాని రైతుల నిరసన సెగ

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి బుధవారం రాజధాని రైతుల నిరసన సెగ తగిలింది. మంత్రివర్గ సమావేశం కోసం సచివాలయానికి వెళుతున్న సమయంలో మందడం శిబిరం వద్ద రాజధాని రైతులు ఆకుపచ్చ జెండాలు పట్టుకొని నిరసన తెలిపారు. ‘ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి.. ముఖ్యమంత్రి...

Read more

వచ్చే ఏడాది నుంచి.. ప్రభుత్వ బడుల్లో ఐబీ సిలబస్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025 జూన్‌ నుంచి ఇంటర్నేషనల్‌ బకలారియేట్‌(ఐబీ) సిలబస్‌ అమల్లోకి వస్తుందని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. మొదట ఒకటో తరగతి.. తరువాత రెండు.. ఇలా ఏటా ఒక్కో తరగతిలో ఐబీ బోధన మొదలవుతుందని వెల్లడించారు. దీనికి సంబంధించి తాడేపల్లిలోని...

Read more

జగన్‌ బినామీ కంపెనీ ఇండోసోల్‌కు 10,500 ఎకరాల భూ పందేరం

ఎన్నికలు సమీపించే కొద్దీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మరింత బరి తెగించారని.. తన బినామీ కంపెనీలకు, సన్నిహిత సంస్థలకు సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా భూములను దోచిపెడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ధ్వజమెత్తారు. జగన్‌ తన బినామీ కంపెనీ...

Read more

చెల్లెలి మాటలు… చెవికెక్కాయా జగన్‌ గారు?

కడప నుంచి బెంగళూరు వరకు నిర్మాణంలో ఉన్న రైల్వే ప్రాజెక్టుకు వైకాపా ప్రభుత్వం అడ్డుపుల్ల వేసింది. గతంలో కడప నుంచి ఇడుపులపాయ, లక్కిరెడ్డిపల్లె, మదనపల్లె మీదుగా కర్ణాటకలోని కోలారు-బంగారుపేట లైనులో కలిసేలా ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ పనుల్నీ ప్రారంభించారు. ఒప్పందం మేరకు...

Read more

ఇక్కడొద్దు.. ఇంటికి రండి

‘ఇక్కడొద్దు.. ఏమైనా మాట్లాడేది ఉంటే ఇంటికి రా అన్నా.. ఇక్కడ ఏం మాట్లాడుకున్నా అన్నీ బయటకు పోవడం, వాటిపైన చర్చలు ఇవన్నీ ఎందుకు?’ అని మంత్రులకు సీఎం జగన్‌ చెప్పారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఎజెండా అంశాలు...

Read more

జగన్ సిద్ధం సభలకు జనం సిద్ధంగా లేరు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలను కలిసేందుకు సిద్ధం పేరుతో సీఎం జగన్ సభలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ సిద్ధం సభలకు వచ్చేందుకు...

Read more

ఊరూరా గుండారాజ్ తప్ప వ్యవస్థలు లేవు సీఎం జగన్‌పై చంద్రబాబు ధ్వజం

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ రౌడీ రాజ్యం నడుస్తోందని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు   తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆంధ్రాలో ఊరూరా జగన్ గుండారాజ్ కొలువుదీరింది.. ఇక్కడ వ్యవస్థలు ఏమీ లేవుని చంద్రబాబు విరుచుకుపడ్డారు. మార్టూరులో...

Read more
Page 115 of 169 1 114 115 116 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.