Naresh Kumar

Naresh Kumar

ఏ హామీని అమలు చేయనప్పుడు ఏపీ పార్టీలన్నీ బీజేపీకి ఎందుకు మద్దతిస్తున్నాయ్?

ఏపీ పీసీసీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత షర్మిల దూకుడు పెంచారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్...

Read more

చంద్రబాబు సీట్లు అమ్ముకుంటారు

‘రానున్న ఎన్ని­కల్లో చంద్రబాబు డబ్బున్నవాళ్లకు సీట్లు అమ్ముకుంటారు. ఎన్నికల తర్వాత ఆ డబ్బుతో మూట, ముల్లె సర్దుకుని రాష్ట్రం నుంచి పారిపోతారు…’ అని విజ­యవాడ లోక్‌సభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కేశినేని శ్రీనివాస్‌(నాని) అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌తోనే రాష్ట్ర అభివృద్ధి...

Read more

పెత్తందారులదే పెత్తనం !

కులం లేదు.. మతం లేదు.. సామాజిక సమన్యాయం అసలే లేదు. అక్కడంతా పెత్తందార్లు చెప్పిందే తెలుగుదేశం పార్టీ అధిష్టానం వింటోంది. గత మూడు దశాబ్దాలుగా హిందూపురం పార్లమెంటులో ఇదే ఆనవాయితీ కొనసాగుతోంది. పరిటాల రవీంద్ర.. తర్వాత సునీత.. అనంతరం వారి తనయుడు...

Read more

తొలిరోజే 83 శాతం పింఛన్ల పంపిణీ

జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. గురువారం ఉదయం నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి నగదు అందజేశారు. జిల్లాలో 2,90,854 మంది పింఛన్‌దారులు ఉండగా, తొలి రోజే 2,40,757 మందికి అందజేసి 83 శాతం మేర పంపిణీ పూర్తి...

Read more

నేనున్నానని…. మీకేం కాదని

అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేదు. పల్లె, పట్నం అన్న భేదం చూపదు. ఆపదలో ఉన్నామని కాల్‌ వచ్చిందంటే చాలు కుయ్‌ కుయ్‌ మంటూ ముంగిటకే వచ్చేస్తుంది. బాధితులకు కొండంత ధైర్యం ఇచ్చేస్తుంది. దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో పురుడు పోసుకున్న...

Read more

జనాల గుండెతడి తెలిసిన వ్యక్తే నాయకుడైతే..!

గత ప్రభుత్వాలు వ్యవస్థలన్నింటినీ (ఆఖరికి పాలనా సంబంధిత) నిర్వీర్యం చేశాయి. స్వలాభం చూసుకుని కార్పొరేట్‌ సెక్టార్‌లను విపరీతంగా ప్రమోట్‌ చేశాయి. ఫలితం.. పేదల బతుకులు మారలేదు. కానీ, 2019 నుంచి స్పష్టమైన మార్పు చూస్తున్నాం. ఆర్థికంగా బలోపేతం అయితేనే అన్నివర్గాలు సమాజంలో...

Read more

ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు ఓకే

త్రిసభ్య కమిటీ భేటీలో అంగీకరించిన రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలు ఏపీలోని 6, తెలంగాణలోని 9 అవుట్‌లెట్ల నిర్వహణ బాధ్యత కృష్ణాబోర్డుదే విధివిధానాల సమీక్ష అనంతరం శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు కృష్ణాబోర్డు ఆదీనంలోకి ఏపీ తాగునీటి అవసరాలకు తక్షణం 2 టీఎంసీల విడుదలకు...

Read more

కేంద్ర పథకాలపై వైకాపా స్టిక్కర్లు

భాజపాలో వారసత్వ రాజకీయాలకు తావులేదని, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. భీమవరంలో గురువారం నరసాపురం పార్లమెంటు ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రం అమలు చేసే...

Read more

జగన్‌ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యం: అచ్చెన్న

రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయని, రానున్న తెదేపా ప్రభుత్వంలో రెట్టింపు అభివృద్ధి చేస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సంతబొమ్మాళి మండలం కాపుగోదాయవలస, కోటబొమ్మాళి మండలం తర్లిపేటలో గురువారం రాత్రి ఆయన ప్రచారం...

Read more

ప్రజల్లో వైకాపా పాలనపై తిరుగుబాటు

తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఈ నెల ఆరో తేదీన నిర్వహించనున్న రా.. కదలిరా.. బహిరంగ సభా స్థలాన్ని తెదేపా నాయకులు గురువారం పరిశీలించి ఎంపిక చేశారు. జీడీనెల్లూరు సమీప రామానాయుడుపల్లె బస్టాపు వెనుక ఉన్న విశాలమైన స్థలాన్ని ఎంపిక...

Read more
Page 113 of 169 1 112 113 114 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.